Abhayahastham Scheme
-
#Telangana
CM Revanth Reddy: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సీఎం రేవంత్ లక్ష సాయం
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం రేవంత్. ఈ మేరకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ప్రారంభించారు.
Published Date - 04:12 PM, Sat - 20 July 24