HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddy Paid Rs 2500 Crore To Delhi Congress In 100 Days Ktr

KTR: 100 రోజుల్లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 2500 కోట్లు: కేటీఆర్

వంద రోజుల పాలనలో ఢిల్లీ కాంగ్రెస్ కు డబ్బులిచ్చి రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగడుతూ.

  • Author : Praveen Aluthuru Date : 26-03-2024 - 4:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR vs Revanth
KTR vs Revanth

KTR: వంద రోజుల పాలనలో ఢిల్లీ కాంగ్రెస్ కు డబ్బులిచ్చి రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలతో ప్రజలను అసలు సమస్యల నుంచి మళ్లిస్తోందని కేటీఆర్ అన్నారు.

మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 మార్కులు రావని, ఆ తర్వాత రేవంత్ అండ్ కో బీజేపీలో చేరనున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కొత్త రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు అనుమతులను నిలిపివేసిందని కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 రోజుల్లో బిల్డర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, బెదిరింపులకు పాల్పడ్డారని తెలిసిందన్నారు. రియల్టర్లు, ఇసుక మాఫియా, క్రషర్ ఆపరేటర్లు, రైస్ మిల్లర్లు, బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కు రూ.2,500 కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.

సచివాలయంలో బంగారు గని ఆశించి రేవంత్ కత్తెరతో పరుగులు పెడుతున్నారని దొంగలు మాత్రమే జేబులో కత్తెర పెట్టుకుంటారని కేటీఆర్ దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం 60 లక్షల కుటుంబాలకు 20,000 లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేయడంతో ప్రభుత్వం 8 లక్షల ఇళ్లకు నీటి బిల్లులు పంపిందని ఆయన సూచించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఏమైంది? యజమానులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. మరి అద్దెదారులు సంగతి ఏంటని ప్రశ్నించారు కేటీఆర్.

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఓడించాలని ఓటర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పునరుజ్జీవనానికి కిషన్‌రెడ్డి ఓటమి తొలి మెట్టు కావాలి. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను నిరుత్సాహపరిచేందుకు ఈడీ మరియు సీబీఐని దింపుతున్నారని ఫైర్ అయ్యారు.

Also Read: AP Election Campaign : ఏపీలో అసలు సిసలైన రాజకీయం మొదలుకాబోతుంది..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 100 days
  • 2500 crore
  • brs
  • CM Revanth Reddy
  • congress
  • delhi
  • ktr
  • telangana

Related News

CM Revanth Reddy

రేవంత్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు!

ఇటీవలే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

  • Pacs Elections Telangana

    సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?

  • Liquor Sales Telangan

    దక్షిణాది లిక్కర్ కిక్కులో తెలంగాణ మొనగాడు

  • Ap Ts Christmas Holidays Sc

    తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూల్స్ కు క్రిస్మస్ సెలవులు

  • Kcr Pm

    కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్

Latest News

  • కేసీఆర్ కు మరోసారి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం – భట్టి

  • శారీరక బలహీనతను తరిమికొట్టే అద్భుత చిట్కా ఇదే!

  • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

  • దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ చెప్పిన కీల‌క అంశాలీవే!

  • టీమిండియాపై బీసీసీఐ కఠిన చర్యలు?

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd