Rahul Gandhi: వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్: రాహుల్ గాంధీ
ఖమ్మం జనగర్జన సభలో అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని జోడించే ప్రయత్నం చేశాను. దేశమంతా జోడో యాత్రను సమర్ధించింది.
- By Praveen Aluthuru Published Date - 07:58 PM, Sun - 2 July 23

Rahul Gandhi: ఖమ్మం జనగర్జన సభలో అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ… భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని జోడించే ప్రయత్నం చేశాను. దేశమంతా జోడో యాత్రను సమర్ధించింది. తెలంగాణాలో కెసిఆర్ రాజుగా పాలిస్తున్నాడు. ఇందిరాగాంధీ పంపిణీ చేసిన భూముల్ని కెసిఆర్ లాక్కున్నారు. కెసిఆర్ బీజేపీకి బంధువులా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి. బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ.
What an incredible reception for Shri @RahulGandhi in Khammam, Telangana!
The overwhelming support from the enthusiastic crowd is a testament to his unwavering commitment to serving the people.
A true leader who resonates with the masses! pic.twitter.com/5D1Mna1lfH
— Congress (@INCIndia) July 2, 2023
ప్రజలు ఒకటి భావిస్తే బీఆర్ఎస్ మరొకలా పాలిస్తుంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా కెసిఆర్ దాన్ని సమర్ధిస్తూ వచ్చాడు. ఎందుకంటే కెసిఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతుల్లో ఉంది. మిషన్ కాకతీయ పేరుతో కెసిఆర్ భారీగా దోచుకున్నాడు.సమాజంలో ప్రతి రంగంలో దోపిడీ జరిగింది. వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ ప్రకటించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదివాసులకు పోడు భూములు మొత్తం వారికి పంపిణీ చేస్తాము.
Massive crowds welcome our leader
shri @RahulGandhi ji in Khammam cheering through out #TelanganaJanaGarjanaSabhaCONGRESS is coming in Telangana #ByeByeKCR pic.twitter.com/Q2e52jknpG
— Revanth Reddy (@revanth_anumula) July 2, 2023