HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Prajadarbar Prajavani Events In Telangana Govt

Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు

ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన

  • Author : Praveen Aluthuru Date : 12-12-2023 - 3:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
Telangana

Telangana: ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన కేటీఆర్, కవిత వ్యూహాలు ఫలించలేదు. అత్యాధునికంగా ప్రగతి భవన్ నిర్మించుకుని అక్కడే ఉండి రాజకీయం చేసిన కేసీఆర్ కు ప్రజలు గడీల దొరగా ముద్ర వేశారు. తెలంగాణ ప్రజలు అహంకారాన్ని ఉపేక్షించరని తెలుసుకోలేకపోయిన కేసీఆర్ అధికారాన్ని కోల్పోయి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ గేట్లు నేలకూలాయి. 12 అడుగుల ఎత్తులో ఉన్న గేట్లను తొలగించి ప్రగతి భవన్ లోకి ప్రజలకు ఎంట్రీ అవకాశం కల్పించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ లో ప్రతి శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుదిక్కుల నుంచి ఎవ్వరైనా రావొచ్చు, సీఎంతో నేరుగా మాట్లాడి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. సీఎం మాత్రమే కాకుండా ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజావాణి కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. వారంగంలో మంత్రి కొండా సురేఖ ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు తరలి వచ్చారు.

నిజామాబాద్ లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 38 అర్జీలు అందాయి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు చిత్ర మిశ్రా, పి.యాదిరెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ ఎం. మకరంద్, జిల్లా ఉన్నతాధికారులు వివిధ సమస్యలపై అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాసమస్యలకు సంబంధించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరియు తీసుకున్న చర్యల నివేదిక వివరాలను ప్రజావాణి సైట్‌లో అప్‌లోడ్ చేయాలి అని ఆయన అన్నారు.

Also Read: 2024 Holidays List : 2024లో ప్రభుత్వ సెలవులు ఎన్ని వచ్చాయో తెలుసా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • Konda Surekha
  • nizamabad
  • Praja Darbar
  • Prajavani
  • revanth reddy
  • telangana
  • warangal

Related News

Kcr Pm 3

ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

ఈ ఆరోపణలపై గతంలోనే స్పందించిన మాజీ సీఎం కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. "ఫోన్ ట్యాపింగ్.. తోక ట్యాపింగ్" అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి చిన్న విషయాలతో సంబంధం ఉండదని

  • Sit Inquiry Kcr

    నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • Huge Demand for Goats and Chickens at Medaram

    మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

  • Kcr

    Big Breaking News..కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

Latest News

  • మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, డిమాండ్ చేయడమే ఆయన చేసిన తప్పా ?

  • పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ కన్నుమూత

  • అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

  • బంగారం డిమాండ్ ఢమాల్

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd