Prajavani
-
#Telangana
Prajavani : బీర్ ధరలు తగ్గించాలంటూ రేవంత్ సర్కార్ కు వినతి
Prajavani : ప్రత్యేకంగా బీర్ల ధరలను రూ. 100కి తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు
Date : 18-02-2025 - 5:30 IST -
#Telangana
KTR : ఇది ప్రజల పాలన కాదు.. ప్రతీకార పాలన: కేటీఆర్
ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వంతో కొత్త చిక్కులు వస్తున్నాయంటూ కేటీఆర్ ట్వీట్
Date : 28-08-2024 - 4:36 IST -
#Telangana
Prajavani : ‘ప్రజావాణి’ కి బ్రేక్..ఎందుకంటే..!!
దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు
Date : 18-03-2024 - 9:52 IST -
#Telangana
2008 DSC Candidates : ప్రజా భవన్ వద్ద డీఎస్సీ 2008 బాధితుల ఆవేదన..
హైదరాబాద్లోని ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద డీఎస్సీ 2008 బాధితులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని వారంతా కోరుతూ ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజా భవన్ లో ప్రజావాణి పేరుతో ప్రతి మంగళవారం ప్రజల నుండి పిర్యాదులు తీసుకునే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. ఈ కార్యక్రమం చేపట్టిన దగ్గరి నుండి ప్రతి మంగళవారం […]
Date : 05-03-2024 - 12:59 IST -
#Telangana
Prajavani : ప్రజావాణి విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government )..కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా వాణి (Prajavani) కార్యక్రమానికి రోజు రోజుకు విశేష స్పందన వస్తుండడం తో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆన్ లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్లో ప్రజావాణిలో ఫిర్యాదు సందర్భంగా ప్రభుత్వం నుంచి రిఫరెన్స్ నెంబర్ […]
Date : 19-12-2023 - 6:59 IST -
#Telangana
Prajavani : ప్రజావాణికి విశేష స్పందన..తెల్లవారుజాము నుంచే భారీ క్యూలైన్లు
తెలంగాణ ప్రభుత్వం (TS Govt) తీసుకొచ్చిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది.
Date : 15-12-2023 - 12:04 IST -
#Telangana
Prajavani : ప్రజావాణి కి అనూహ్య స్పందన లభించింది – మంత్రి కొండా సురేఖ
తెలంగాణ సీఎం (Telangaan CM ) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..తన మార్క్ చూపిస్తున్నాడు. గత ప్రభుత్వం లోపాలను సరిచేస్తూ..సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మెప్పుపొందుతున్నారు. అధికారంలోకి వచ్చి రాగానే ప్రగతి భవన్ ను కాస్త మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ (Mahatma Jyotiba Phule Praja Bhavan) గా మర్చి వార్తల్లో నిలిచారు. అలాగే ప్రజావాణి (Prajavani) పేరిట ప్రతి మంగళవారం , శుక్రవారం ఉదయం 10 గంటల నుండి […]
Date : 12-12-2023 - 3:57 IST -
#Telangana
Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు
ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన
Date : 12-12-2023 - 3:54 IST