Telangana
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. ఆయన చెబితేనే చేశామని ప్రభాకర్ రావు స్టేట్మెంట్
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.
Date : 20-06-2025 - 6:13 IST -
KTR : కేటీఆర్, జగదీశ్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
. విచారణ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ, మేడిపల్లి పోలీసులు తమ కస్టమర్లపై నమోదుచేసిన సెక్షన్లు పూర్తిగా నిరాధారంగా ఉన్నాయని వాదించారు. పోలీసులు చట్టాన్ని సరైన రీతిలో అన్వయించకపోవడం వల్ల, ఈ కేసు సరైన ఆధారాల లేకుండా నమోదయిందని న్యాయస్థానానికి వివరించారు.
Date : 20-06-2025 - 5:47 IST -
Secunderabad : మిలిటరీ ఏరియాలో చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం
సికింద్రాబాద్లోని తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో చోటుచేసుకున్న అనుమానాస్పద చొరబాటు ఘటనపై అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.
Date : 20-06-2025 - 5:37 IST -
CP CV Anand: త్వరలో హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్..
హైదరాబాద్ నగర ట్రాఫిక్ నిర్వహణలో కీలక మార్పులు రాబోతున్నాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Date : 20-06-2025 - 4:54 IST -
Telangana : 2024 DSC ఉపాధ్యాయులకు గుడ్న్యూస్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. 2024 DSC ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల సేవలను అక్టోబర్ 10, 2024 నుండి లెక్కించి వేతనాలు చెల్లించాలన్న డిమాండ్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 20-06-2025 - 4:52 IST -
Bomb Threat : హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు
వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి కోర్టు ప్రాంగణాలను పూర్తిగా ఖాళీ చేయించారు. అనుమానాస్పదమైన వస్తువుల కోసం ప్రతి మూల ముడతలో శోధనలు చేపట్టారు. కోర్టు ఆవరణలోని పార్కింగ్ ప్రాంతాలు, బాత్రూం, స్టెయిర్కేస్లు, కాచీ పడే ప్రాంతాలు సైతం పూర్తిగా తనిఖీ చేయబడ్డాయి.
Date : 20-06-2025 - 4:36 IST -
Kavitha : ఆ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తీసుకున్న అన్యాయ నిర్ణయాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా మనలను మోసం చేసింది.
Date : 20-06-2025 - 3:25 IST -
Congress : కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తె కొండా సుష్మితను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీకి దించనున్నట్లు ఆయన ప్రకటించడంతో పాటు, పార్టీకి చెందిన సీనియర్ నేతలైన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Date : 20-06-2025 - 3:16 IST -
Bonalu Festival : బోనాల పండుగకు సిద్ధమవుతున్న భాగ్యనగరం..అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, తాగునీరు, వైద్య సహాయం వంటి కీలక అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు.
Date : 20-06-2025 - 1:47 IST -
Maoists : తెలంగాణలో 12 మంది ఛత్తీస్గఢ్ మావోయిస్టుల లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం తగ్గుముఖం పడుతోందన్న దానికి తాజా పరిణామం స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.
Date : 20-06-2025 - 1:46 IST -
Gone Prakash Rao : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్యాపింగ్ బీఆర్ఎస్ పాలనలోనే
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది.
Date : 20-06-2025 - 1:19 IST -
Rythu Bharosa : శరవేగంగా రైతుభరోసా చెల్లింపులు.. 4 రోజుల్లో రూ.6,405 కోట్లు
రైతునేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల చెల్లింపును శరవేగంగా అమలు చేస్తోంది.
Date : 20-06-2025 - 12:08 IST -
Yoga Day 2025 : ఎల్బీ స్టేడియంలో యోగా డే కార్యక్రమం..పాల్గొన్న సినీ ప్రముఖులు
Yoga Day 2025 : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మలతో పాటు సినీ ప్రముఖులు సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా, ఖుష్బూ, మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు
Date : 20-06-2025 - 11:46 IST -
Shamshabad Airport : రూ.14వేల కోట్లతో శంషాబాద్ ఎయిర్ పోర్టు విస్తరణ!
Shamshabad Airport : ప్రస్తుతం విమాన రాకపోకలు మరియు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో, విస్తరణ అనివార్యమైందని వర్గాలు పేర్కొంటున్నాయి
Date : 20-06-2025 - 8:10 IST -
KTR : కేటీఆర్ ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు – గజ్జెల కాంతం
KTR : కేటీఆర్ (KTR)ఓ సినీ హీరోయిన్ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో చేశారని ఆరోపణలు గుప్పించారు
Date : 19-06-2025 - 8:30 IST -
TG : గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు..వెయ్యి టీఎంసీలు కావాలని చంద్రబాబును అడగటం ఏంటి?: హరీశ్రావు
అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలు నీటి హక్కు. అయినప్పటికీ, సీఎం రేవంత్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును వెయ్యి టీఎంసీల నీటిని అడగడం సరిగ్గా లేదు అని అన్నారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నామంటే, కేవలం 500 టీఎంసీల కోసం అడగడం రాష్ట్ర హక్కులను తక్కువ చేయడమేనని వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 6:30 IST -
Harish Rao : బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు..
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బేసిన్లపై సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర పరువు తీయడంలోనూ వెనకబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 19-06-2025 - 6:01 IST -
Uttam Kumar : గోదావరి-బనకచర్ల అంశం..త్వరలో ఇద్దరు సీఎంల భేటీ : మంత్రి ఉత్తమ్కుమార్
ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 3:20 IST -
Durgam Cheruvu : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Date : 19-06-2025 - 12:06 IST -
Police Dog Squads : పోలీసు డాగ్ స్క్వాడ్ కోసం స్విమ్మింగ్ పూల్
Police Dog Squads : నేరపూరిత ఘటనల్లో కీలక పాత్ర పోషించే పోలీసు డాగ్ స్క్వాడ్ శునకాల (Police Dog Squads) ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా ఈత కొలను(Swimming Pool)ను నిర్మించారు
Date : 19-06-2025 - 11:50 IST