Telangana
-
Caste Survey in India : గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల సంబరాలు
Caste Survey in India : హైదరాబాద్లో గాంధీ భవన్ (Gandhi Bhavan) వద్ద కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు
Published Date - 12:37 PM, Thu - 1 May 25 -
CM Revanth Reddy : కులగణన పై తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
ఈ విషయంలో మొదటిగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు. జన గణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Published Date - 12:36 PM, Thu - 1 May 25 -
May Day : మీ రెక్కల కష్టం.. మీ త్యాగం వెలకట్టలేనిది: కేటీఆర్
మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచాం. కార్మికుల త్యాగాలకు నివాళిగా, మీ హక్కుల కోసం నిరంతరం పోరాడతాం.ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దాం అని రాసుకొచ్చారు.
Published Date - 12:03 PM, Thu - 1 May 25 -
TG 10th Results : టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
TG 10th Results : ఉత్తీర్ణులైన విద్యార్థులను ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని సైతం సీఎం ప్రశంసించారు.
Published Date - 08:26 PM, Wed - 30 April 25 -
Caste Census : కుల గణనపై కేంద్రం నిర్ణయం.. రాహుల్ చలువే : సీఎం రేవంత్
‘‘దేశవ్యాప్తంగా కులగణన(Caste Census) నిర్వహించాలని తొలిసారి డిమాండ్ చేసిన నాయకుడు రాహుల్ గాంధీ.
Published Date - 06:34 PM, Wed - 30 April 25 -
New CS Ramakrishna Rao : సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు
1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సుధీర్ఘకాలం ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఆయనను సీఎస్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించినట్టు సమాచారం.
Published Date - 05:53 PM, Wed - 30 April 25 -
BRS : బిఆర్ఎస్ నేతలను కోతుల గుంపుతో పోల్చిన సీఎం రేవంత్
BRS : గత పదేళ్ల పాలనను విమర్శిస్తూ "తెలంగాణను కోతుల గుంపు చేతుల్లో పెట్టినట్లైందని" వ్యాఖ్యానించారు.
Published Date - 04:57 PM, Wed - 30 April 25 -
Telangana SSC Results : పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి.
Published Date - 02:54 PM, Wed - 30 April 25 -
Telangana High Court : భూదాన్ భూముల కేసు.. ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురు
ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులపై మండిపడింది. అలాగే సింగ్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్ళీ సింగిల్ బెంచ్కు వెళ్లాలని ఐపీఎస్లకు డివిజన్ బెంచ్ సూచించింది.
Published Date - 01:54 PM, Wed - 30 April 25 -
Kazipet Railway Route : సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గం.. గుడ్ న్యూస్
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో సహా ఉత్తరాది రాష్ట్రాలకు కాజీపేట(Kazipet Railway Route) మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
Published Date - 10:47 AM, Wed - 30 April 25 -
Sandhya Theater incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ డిశ్చార్జ్.. ఎక్కడికి తరలించారంటే.?
పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
Published Date - 08:55 PM, Tue - 29 April 25 -
TTD: తిరుమల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
తిరుమల వెళ్లే భక్తులకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి తిరుపతికి మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Published Date - 08:20 PM, Tue - 29 April 25 -
Dammapeta : అలిగిన ఎమ్మెల్యే జారె.. సమాచారం ఇవ్వకుండానే అభివృద్ధి పనులకు శ్రీకారం
Dammapeta : ఎమ్మెల్యే ఉన్నాడనుకున్నారా.. లేదా చచ్చిపోయాడని అనుకుంటున్నారా..? ఎమ్మెల్యే పిచ్చోడిలా కనిపిస్తున్నాడా..? నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే అభివృద్ధి పనులను
Published Date - 07:29 PM, Tue - 29 April 25 -
Chamala : పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ చామల
Chamala : ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
Published Date - 07:16 PM, Tue - 29 April 25 -
Smita Sabharwal : భగవద్గీత శ్లోకంతో స్మితా సభర్వాల్ సంచలన ట్వీట్
‘‘కర్మణ్యే వాధికారస్తే, మాఫలేషు కదాచన’’ అంటూ తన ట్వీట్ను స్మితా సభర్వాల్(Smita Sabharwal) మొదలుపెట్టారు.
Published Date - 06:28 PM, Tue - 29 April 25 -
Minister Ponguleti : చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూభారతి : మంత్రి పొంగులేటి
జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్టు మండలాల్లోని భూసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు మాట వినలేదని కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారని విమర్శించారు. పది రోజుల్లోనే గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
Published Date - 04:44 PM, Tue - 29 April 25 -
10th Results : రేపే తెలంగాణ లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్..ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు
10th Results : తెలంగాణలో ఇంటర్ ఫలితాల అనంతరం టెన్త్ ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
Published Date - 04:34 PM, Tue - 29 April 25 -
Miss World Competitions : నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయండి: సీఎం రేవంత్ రెడ్డి
అతిథులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎయిర్పోర్టు, హోటళ్లు, చారిత్రక కట్టడాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు.
Published Date - 04:24 PM, Tue - 29 April 25 -
Minister Seethakka : మావోయిస్టుల ఏరివేతను ఆపండి.. సీతక్కకు భారత్ బచావో ప్రతినిధులు వినతి
ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి విన్నవించారు.
Published Date - 02:49 PM, Tue - 29 April 25 -
Kaleswaram : కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు
ఈ కమిషన్కు జస్టిస్ పీసీ ఘోష్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే పలువురు అధికారులు, నిపుణులను విచారించిన విషయం తెలిసిందే.
Published Date - 02:29 PM, Tue - 29 April 25