Telangana
-
KTR On BJP:సోము వీర్రాజుపై మంత్రి కేటీఆర్ సెటైర్లు.. వాట్ ఏ షేమ్ అంటూ ట్వీట్
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజాగ్రహా సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతున్నాయి. రూ.75కే చీప్ లిక్కర్ ఇస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోము వీర్రాజు పై సెటైర్లు వేశారు.
Date : 29-12-2021 - 10:49 IST -
Revanth to KCR:కేసీఆర్ కి మళ్ళీ బహిరంగ లేఖ రాసిన రేవంత్
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో పై దుమారం రేగుతోంది. ఉద్యోగుల స్థానికత పునాదిగా మెదలైన తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం సాధించిన ఏడేళ్ల తర్వాత అదే స్థానికత కోసం కన్నీళ్లు పెట్టాల్సివస్తోంది.
Date : 29-12-2021 - 10:44 IST -
Amul In TS:తెలంగాణలోకి అడుగుపెడుతున్న అమూల్..సౌత్ ఇండియాలో అదిపెద్ద ప్లాంట్ ఇదే.. ?
డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఏపీలో పెట్టుబడి పెట్టిన అమూల్ తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.
Date : 29-12-2021 - 8:50 IST -
TBJP:కొత్త నినాదమెత్తుకున్న తెలంగాణ బీజేపీ
2019 ఎన్నికల్లో మిషన్ 70 అని బరిలోకి దిగిన బీజేపీ అట్టర్ ప్లాప్ అయింది. ఇక రాబోయే ఎన్నికల్లో తమ లక్ష్యం మిషన్ 19 అని బీజేపీ కొత్త నినాదం ఎత్తుకుంది.
Date : 29-12-2021 - 7:00 IST -
PCC Chief:రేవంత్ సోలో పాలి’ట్రిక్స్’
రేవంత్ రెడ్డి దూకుడు చూసి ఆయనకి పీసీసీ చీఫ్ పదవి వస్తే బాగుండని చాలామంది అనుకున్నారు. కానీ ఆ దూకుడే ఇప్పుడాయనకి ఇబ్బందిగా మారింది.
Date : 28-12-2021 - 10:42 IST -
Basti Dawakhanas: తెలంగాణలో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలోని బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి విశేష స్పందన
Date : 28-12-2021 - 5:10 IST -
Niti Aayog: ఆరోగ్య సూచీలో కేరళ ఫస్ట్.. తెలంగాణ థర్డ్!
వైద్య ఆరోగ్య సేవల్లో రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకులను ప్రకటించింది. 24 అంశాల్లో రాష్ట్రాల పనితీరుని గమనించిన నీతి ఆయోగ్ ఈ ర్యాంకులను ఇచ్చింది.
Date : 28-12-2021 - 10:08 IST -
Cong dispute: వర్గపోరు మళ్ళీ తెరపైకి..!
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన రచ్చబండ కార్యక్రమం పార్టీలో మరోసారి రచ్చకు దారితీసింది.
Date : 27-12-2021 - 11:38 IST -
Omicron In TS:తెలంగాణాలో మళ్ళీ 12 ఓమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Date : 27-12-2021 - 11:35 IST -
Success: సలాం సలీమా.. తొలి ముస్లిం ఐపీఎస్ గా నియామాకం!
నాన్ క్యాడర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఉన్న షేక్ సలీమాను కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో నియమించడంతో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Date : 27-12-2021 - 4:29 IST -
Telangana: ముగ్గురూ ముగ్గురే..!
ఏ విషయాన్ని రాజకీయం చేయాలి. దేన్ని మానవీయంగా చూడాలనే పెద్ద మనసు లీడర్లకు ఉండాలి. తెలంగాణలోని ప్రధాన పార్టీలు వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని రాజకీయ కోణం నుంచి చూశాయని చెప్పడానికి అనేక అంశాలు లేకపోలేదు.
Date : 27-12-2021 - 1:27 IST -
HashtagU Effect : ‘సెక్స్ వర్లర్క కథనం’పై రాచకొండ సీపీ రియాక్షన్!
యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి సమస్యలను తొలగించాలని ప్రభుత్వం భావించింది. అందులోభాగంగా గుట్ట కింద సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని,
Date : 27-12-2021 - 12:46 IST -
బీజేపీ నిరుద్యోగ దీక్ష వేదిక మార్పు.. స్టేట్ ఆఫీస్ లోనే దీక్ష
ఇందిరాపార్కు వద్ద సోమవారం జరగనున్న నిరుద్యోగ దీక్షకు అడ్డంకులు కల్పించేందుకే ప్రభుత్వం హడావుడిగా ర్యాలీలు, సమావేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో దీక్ష వేదిక స్థలాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంకి మార్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు.
Date : 27-12-2021 - 11:07 IST -
Telangana Politics:టీఆర్ఎస్, బీజేపీ ‘ క్విడ్ ప్రో కో’
తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీలు ఆసక్తికరమైన గేమ్ ఆడుతున్నాయి. పబ్లిక్లో రాజకీయ బాకులు విసురుకుంటున్నారు. కానీ పరోక్షంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తరచుగా వారికి ఉన్న రహస్య సంబంధాన్ని బయట పెడుతుంది.
Date : 26-12-2021 - 7:49 IST -
Sex workers: నాడు ‘ఒళ్లు’ అమ్ముకున్నాం.. నేడు ‘బిచ్చం’ అడుక్కుంటున్నాం!
యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి ఇబ్బందులన్నీ తొలగించాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గుట్ట కింద ఉన్న సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని, తాము చేసేవృత్తి మానుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Date : 26-12-2021 - 7:45 IST -
Revanth On Paddy:వరిపంట వేయండి, ఎందుకు కొనరో చూద్దామంటోన్న రేవంత్
తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు
Date : 26-12-2021 - 6:51 IST -
KTR Open Letter:బండిసంజయ్ కి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్
తెలంగాణలో ఎదో ఒక అంశంపై రెండుపార్టీల మధ్య వర్డ్స్ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే వరిధాన్యం విషయంలో మాటలయుద్ధం నడిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ తాజాగా మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Date : 26-12-2021 - 6:48 IST -
Telangana Farmers:కేసీఆర్ అంటున్న ప్రత్యామ్నాయ పంటలపై ప్రజల అభిప్రాయం ఏంటంటే
రైతులు వరిపంట వేయోద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
Date : 26-12-2021 - 8:40 IST -
DK Aruna:నా శవంపై ఆ బిల్డింగ్ కట్టండని ప్రభుత్వాన్ని హెచ్చరించిన డీకే అరుణ
గద్వాలలో పేదల ఇళ్ల స్థలాల్లో నర్సింగ్ కాలేజీని కట్టాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.
Date : 26-12-2021 - 8:34 IST -
Congress on TRS: మంత్రులకు చీరె, సారె.!
వరి ధాన్యం కొనుగోలు డిమాండ్ తో ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ మంత్రులు తిరిగి వచ్చారు. కేంద్రంపై పోరాడలేక బిక్క మొహాలతో వచ్చిన మంత్రులకు కాంగ్రెస్ మహిళా నేతలు చీర, సారె పంపడం చర్చనీయాంశంగా మారింది.
Date : 25-12-2021 - 7:26 IST