HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >79 Emplyoyess Get Covid Positve At Gandhi Hospital

Gandhi Hospital: డాక్టర్లకు ‘ఓమిక్రాన్’ టెన్షన్

  • By Balu J Published Date - 05:00 PM, Tue - 11 January 22
  • daily-hunt
gandhi hospital
gandhi hospital

తెలంగాణాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న డాక్టర్స్ కమ్యూనిటీలో ఎక్కవ కేసులు నమోదవుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో 20 మంది ఎంబీబీస్ విద్యార్థులకు, 10 మంది హౌజ్ సర్జన్స్ కి, 10 మంది పీజీ విద్యార్థులకు, నలుగురు అధ్యాపకులకు మొత్తం 79మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇక ఉస్మానియా హాస్పిటల్ లో 25 మంది హౌజ్ సర్జన్స్ కి, 23 మంది పీజీ విద్యార్థులకు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి మొత్తం 44 మందికి, కాకతీయ మెడికల్ కాలేజీలో 45 మందికి కరోనా పాజిటివ్ అని సమాచారం.

మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.గాంధీ హాస్పిటల్ లో ఎలక్టీవ్ డ్యూటీస్ నిలిపి కేవలం ఎమర్జెన్సీ మాత్రమే తీసుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా హాస్పిటల్లో కొవిడ్ కేసులు పెరిగే అక్కడ కూడ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27 వేల ఆక్సిజన్ బెడ్స్ సిద్దంగా ఉంచామని, కేసులు భారీస్థాయిలో పెరిగిత. ఆసుపత్రుల్లోని ప్రతి బెడ్ కరోనా పేషేంట్లకోసం వాడుతామని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణాలో కేవలం హైదరాబాద్లోనే 90%శాతం కేసులు ఉన్నాయి. సెలవుల పేరుతో గ్రామాలకు వెళ్లి గ్రామాల్లోని వారికి కరోనా అంటించవద్దని వైద్యులు కోరుతున్నారు. హైదరాబాద్ నుండి జనాలు గ్రామాల్లోకి వెళ్తే, సంక్రాంతి పండగ తర్వాత గ్రామాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతాయని వైద్యులు భావిస్తున్నారు. సెకండ్ వేవ్ ప్రతి నలుగురిలో ఒక్కరికి మాత్రమే కరోనా సోకిందని, కానీ ఒమైక్రాన్ అందరికీ సోకే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలందరు కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona effect
  • Gandhi hospital

Related News

    Latest News

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd