Telangana
-
KCR Letter To PM Modi : మోడీకి కేసీఆర్ లెటర్.. లేఖలో ఏం రాశారో తెలుసా
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పై ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి వ్రాసిన లేఖ సారాంశం:
Published Date - 10:23 PM, Wed - 23 March 22 -
Telangana Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ‘30,453 పోస్టులకు’ భర్తీకి ‘కేసీఆర్ సర్కార్’ గ్రీన్ సిగ్నల్…!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.
Published Date - 10:21 PM, Wed - 23 March 22 -
Bhoiguda: సికింద్రాబాద్ బాధిత కుటుంబాలకు పరిహారం!
సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
Published Date - 06:06 PM, Wed - 23 March 22 -
BJP Strategy: బీజేపీ ‘మిషన్ 70’
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో ‘ముందస్తు’ గాలులు వీస్తాయని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు భావించారు. కానీ రీసెంట్ గా సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చి ‘‘తెలంగాణకు చేయాల్సింది చాలా ఉందనీ.. ముందస్తు ఆలోచన లేనే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 01:14 PM, Wed - 23 March 22 -
TRS Rajya Sabha: టీఆర్ఎస్ లో రాజ్యసభ అభ్యర్థుల లొల్లి.. ఆ ముగ్గురు నేతలకు ఛాన్సెంత?
ఏ రాష్ట్రంలో అయినా సరే రాజ్యసభకు పార్టీ తరపున ఎవరినైనా పంపించాలంటే.. సీనియర్ నేతలను కాని, సమీకరణాల ద్వారా మరికొందరు నేతలను కాని ఎంపిక చేస్తాయి పార్టీలు. వారంతా రేసులో ఉన్నవారే అయ్యుంటారు.
Published Date - 08:43 AM, Wed - 23 March 22 -
Revanth Vs Jagga Reddy : ఢిల్లీలో నెగ్గేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ ముదిరింది. తాడోపేడో తేల్చుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సిద్ధం అయ్యారు. హుటాహుటిన కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టీ విక్రమార్క్, ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఢిల్లీ వెళ్లారు.
Published Date - 02:32 PM, Tue - 22 March 22 -
CM KCR: ‘ముందస్తు’పై కేసీఆర్ క్లారిటీ!
గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ తాజాగా కేసీఆర్ ముందస్తుపై స్పందిస్తూ..
Published Date - 12:25 PM, Tue - 22 March 22 -
Yasangi Crop: తెలంగాణలో యాసంగిలో ధాన్యం కొనకపోతే ఒక రైతుకు వచ్చే నష్టం ఎంతో తెలుసా?
అదేంటో కాని.. ఈ దేశంలో తన ఉత్పత్తికి ధర నిర్ణయించుకోలేనివారు ఎవరైనా ఉన్నారా అంటే.. అది రైతు ఒక్కడే. అందులోనూ తెలంగాలో ఇప్పుడు ధాన్యం దిగుబడి 70 లక్షల టన్నులకు పైగా వస్తుంది. ఇలాంటప్పుడు కానీ దీనిని కేంద్రం సేకరించకపోతే ఆ రైతుకు మద్దతు ధర కూడా రావడం కష్టమవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల వరికోతలు మొదలయ్యాయి. ఏప్రిల్ తొలి వారంలోపే అవి తారస్థాయిలో ఉంటాయి. అసలు కేంద్రం ఎందుకు వీటి
Published Date - 11:10 AM, Tue - 22 March 22 -
KTR: అమెరికాలో కేటీఆర్ బిజీబిజీ!
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది.
Published Date - 10:54 PM, Mon - 21 March 22 -
KCR Delhi Tour : ఢిల్లీ గేమ్..గల్లీ ఫైట్.!
ప్రధాన మంత్రిని కలవాలంటే ముందుగా అపాయిట్మెంట్ తీసుకోవాలి. పీఎంవో కార్యాలయం నిర్దేశించిన టైంకు వెళ్లాలి.
Published Date - 05:09 PM, Mon - 21 March 22 -
CM KCR: తిరుమల తరహాలో ‘యాదాద్రి’
తెలంగాణలోని ప్రముఖ దేవాలయం యాదాద్రి పున:ప్రారంభానికి సిద్ధమవుతోంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Published Date - 03:14 PM, Mon - 21 March 22 -
Wood Treadmill: కేటీఆర్ను ఫిదా చేసిన చెక్క ట్రెడ్ మిల్ను తయారుచేసిందెవరో తెలిసిపోయిందోచ్
దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూడగలడు.. ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్. నిజమే.. బుర్రంటే ఎడారిలో కూడా ఇసకను అమ్మేయొచ్చు. ఇక రూపాయి పెట్టి కొనాల్సిన వస్తువును అర్థరూపాయికే తయారుచేసుకోగలిగితే అంతకన్నా కావలసింది ఏముంటుంది? కడిపు శ్రీనివాస్ చేసింది అదే. అందుకే ఆయన టాలెంట్ కు ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆరే ఫిదా అయ్యారు. ఆయనకు ఆర్థికంగా సహాయం కూడా అందించాలనుకున్నారు. ఈ క్రమంలో ఆయన
Published Date - 09:43 AM, Mon - 21 March 22 -
CM KCR: ఢిల్లీ మే సవాల్.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కొత్త స్కెచ్
తెలంగాణలో మళ్లీ ధాన్యం రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతూనే ఉన్నారు. దీనికి ప్రశాంత్ కిషోర్ స్కెచ్ లు తోడవ్వడంతో టీఆర్ఎస్ రాజకీయంగా ఓ అడుగు ముందే ఉంది. అయితే ఢిల్లీ లేకపోతే గల్లీ.. అలా బీజేపీ పోరుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో పంచాయతీ పెట్టారు. ఫామ్ హౌస్ లో
Published Date - 09:20 AM, Mon - 21 March 22 -
Bandi: ‘తెలంగాణ’లో ‘షరియత్ చట్టాన్ని’ అమలు చేసే కుట్ర చేస్తున్న ‘కేసీఆర్’ – ‘బండి సంజయ్’..!
తెలంగాణలో షరియత్ చట్టాన్ని అమలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
Published Date - 12:50 AM, Mon - 21 March 22 -
BJP Panchasutra: గెలుపు కోసం బీజేపీ ‘పంచసూత్ర’
అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆశలన్నీ గాల్లో తేలుతున్నాయి. ఇన్నాళ్లూ ఆడిందే ఆట. పాడింటే పాట. కానీ ఇప్పుడు సీన్ మారింది. పట్టు జారుతోంది.
Published Date - 07:14 PM, Sun - 20 March 22 -
KCR Will contest: కేసీఆర్ చూపు.. మునుగోడు వైపు!
ఎక్కడైతే సమర్థవంతమైనా నాయకత్వం ఉంటుందో.. అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. ఈ సూత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సరిగ్గా యాప్ట్ అవుతుంది.
Published Date - 03:08 PM, Sun - 20 March 22 -
CM KCR: కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో మళ్లీ “2018 సీన్ రిపీట్” చేయనున్నారా..?
తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఎప్పుడు ఏది చేసినా కూడా… దాని వెనుక ఓ పక్కా వ్యూహం ఉంటుందని అంటుంటారు ఆయన గురించి తెలిసిన రాజకీయ నేతలు, పొలిటికల్ అనలిస్టులు. గతంలో కొన్ని సందర్భాలను మనం పరిశీలిస్తే… ఈ విషయం మనకు స్పష్టం అవుతుంది. 2018 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ పక్కా వ్యూహంతో తన మార్క్ రాజకీయాన్ని చూపించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు, ఇతరులకు తెలియకుండా సడెన్
Published Date - 10:50 AM, Sun - 20 March 22 -
CM KCR: కేంద్రంపై కేసీఆర్ ‘వరి వార్’
ప్రస్తుతం రబీ సీజన్లో సాగు చేసిన వరి బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనను మళ్లీ ప్రారంభించి
Published Date - 10:35 AM, Sun - 20 March 22 -
Mallu Swarajyam: మల్లు స్వరాజ్యం ఇకలేరు!
తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన యోధురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
Published Date - 08:27 PM, Sat - 19 March 22 -
TRS Confident: కేసీఆర్ ‘హ్యాట్రిక్’ మ్యాజిక్!
ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకున్న టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం సాధించి రెండు సార్లు అధికారాన్ని కైవసం చేసుకుంది. కేసీఆర్ మాయాజాలంతో పాటు కేటీఆర్, హరీశ్ రావు, కవితల దూకుడుతో ఎన్నో విజయాలను నమోదు చేసింది.
Published Date - 04:28 PM, Sat - 19 March 22