Telangana
-
Hyderabad: ఎల్ బీనగర్ అండర్ పాస్ ప్రారంభానికి సిద్ధం
ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బి నగర్ అండర్పాస్ బ్రిడ్జి కోసం ప్రారంభంకానుంది. బైరామల్గూడ ఫ్లైఓవర్ ఎడమ వైపు (ఎల్హెచ్ఎస్) ప్రజలకు ఉపయోగపడుతుంది.
Published Date - 11:59 AM, Tue - 15 March 22 -
Telangana vs BJP: ‘నిధుల’పై ప్రభుత్వాలు ఫైట్!
దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ కేంద్రానికి సమానమే. అవసరాల ప్రాతిపదికన నిధులు కేటాయింపు ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఇందులో రాజకీయ జోక్యం పెరిగితే ఇబ్బందులే. ఇప్పుడు తెలంగాణకు కేంద్రం చేసిన కేటాయింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం నుంచి ఆశిస్తున్న గ్రాంట్ల విషయంలో తెలంగాణకు న్యాయం జరగడం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరక
Published Date - 10:06 AM, Tue - 15 March 22 -
Moosarambagh: గూడు చెదిరే.. గుండె జారే!
‘‘చుట్టూ చాలా మంది మగవాళ్లు ఉన్నందున.. నేను నా బట్టలు ఎలా మార్చుకోగలను? అసల ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా నేను సిగ్గుపడుతున్నా’’
Published Date - 04:48 PM, Mon - 14 March 22 -
Gutta Sukender Reddy: గుత్తా మంత్రి పదవి ఆశలు గల్లంతు..!
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి తెలంగాణ శాసనమండలి చైర్మన్గా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన మండలి ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీటు వద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్
Published Date - 04:45 PM, Mon - 14 March 22 -
CM KCR: కేసీఆర్ క్షేమం కోసం మృత్యుంజయ హోమం..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేమం కోసం ఈరోజు మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఇటీవల కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక యాగం నిర్వహించారు. ఈ క్రమంలో తన
Published Date - 03:52 PM, Mon - 14 March 22 -
Singareni Coal Production: సింగరేణి బొగ్గు తవ్వకాలకు రష్యా యుద్ధం సెగ.. అంటే కరెంటు బిల్లులకు రెక్కలొస్తాయా!
రష్యా-ఉక్రెయిన్ దేశాలు ఏ ముహూర్తంలో యుద్ధాన్ని మొదలుపెట్టాయో కాని.. అవి నష్టపోవడంతోపాటు ప్రపంచంలో అన్ని దేశాలనూ కష్టాలను ఎదుర్కొనేలా చేస్తోంది. ఇప్పుడా యుద్ధం సెగ తెలంగాణలోని సింగరేణిని తాకింది. అసలు ఆ యుద్ధానికి, సింగరేణికి ఏమిటి సంబంధం అనుకోవచ్చు. కానీ సంబంధం ఉంది. ఎందుకంటే.. మన దేశానికి వచ్చే అమ్మోనియం నైట్రేట్ ఎక్కువగా ఈ రెండు దేశాల నుంచే వస్తుంది. ఇప్పుడు యుద్ధం
Published Date - 09:56 AM, Mon - 14 March 22 -
Telangana BJP: ‘టచ్ చేసి చూడు…. మాడి మసైపోతావ్ ‘కేసీఆర్’ – ‘బండి సంజయ్’
కంటోన్మెంట్ ఏరియాకు నీళ్లు, కరెంట్ కట్ చేస్తామంటూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
Published Date - 09:06 PM, Sun - 13 March 22 -
KCR and Chinna Jeeyar: కల్యాణం ఆ ‘ఇద్దర్నీ’ కలపనుందా?
చిన జీయర్ ఆధ్వర్యంలో శాంతికల్యాణం సోమవారం జరగబోతోంది. ముంచింతల్ లోని రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్క్రణ తరువాత జరుగుతోన్న అతి పెద్ద కార్యక్రమం ఇది. దీనికి ముఖ్య అతిధిగా కేసీఆర్ హాజరుకావాలి. కానీ, చినజీయర్, కేసీఆర్ మధ్య వివాదం నెలకొందని వస్తున్న ప్రచారం తాలూకా అంశానికి ఈ కల్యాణం ముడిపడింది. వాస్తవంగా విగ్రహం ఆవిష్కరణ తరువాత వరుసగా జరిగే కార్యక్రమాల్లో కళ్యాణం ఉంది. మ
Published Date - 02:37 PM, Sun - 13 March 22 -
TRS Politics: టీఆర్ఎస్ కు ‘ఆ ముగ్గురు’ దడ.. పార్టీ వీడితే అంతేనా!
టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత తెలంగాణలో ఆ పార్టీకి ఎదురేలేదు. రాజకీయంగా బాగా లబ్దిపొందింది. సీట్లు, ఓట్లు పరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు పడినా..
Published Date - 11:00 AM, Sun - 13 March 22 -
KTR: తెలంగాణలో కంటోన్మెంట్ వివాదం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ రాజకీయాలు మళ్లీ హాట్ హాట్ గా మారాయి. ఎప్పుడూ కూల్ గా కనిపించే మంత్రి కేటీఆర్.. కంటోన్మెంట్ బోర్డు అంశంపై మండిపడ్డారు. దీనికి కారణం ఉంది.
Published Date - 10:44 AM, Sun - 13 March 22 -
Revanth Reddy and Jagga Reddy: అందరికీ భలే షాక్ ఇచ్చారే.. ఇక ప్రత్యర్ధులకు చుక్కలేనా..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అయిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య గత కొద్ది రోజులుగా సైలెంట్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు వేదికల పై రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి పరోక్షంగా విమర్శలు కూడా చేశారు. అయితే ఒకే పార్టీలోనే ఉన్నా ఉప్పు నిప్పులా ఉంటున్న ఈ ఇద్దరు నాయకులు, తాజాగా తెలంగాణ అసెం
Published Date - 01:04 PM, Sat - 12 March 22 -
TRS MLAs: ‘టీఆర్ఎస్’ కోచింగ్ సెంటర్స్..!
తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించిన విషయం తెలిసిందే. ఎప్పుడూలేనివిధంగా పెద్ద ఎత్తున జాబ్ నోటిఫికేషన్ ప్రకటన చేశారు.
Published Date - 12:48 PM, Sat - 12 March 22 -
Liquor Rates: మద్యం విషయంలో ఏపీ స్కెచ్ నే ఫాలో అవుతున్న తెలంగాణ..
తెలంగాణలో ప్రభుత్వం, విపక్షాల మధ్య మద్యం వార్ నడిచింది. ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న మాటలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇంతకీ శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే.. మద్యం ధరలు తగ్గిస్తే.. ప్రజలు ఛాయ్ తాగడం మానేసి మద్యం తాగుతారని చెప్పారు. అదే ధరలు ఎక్కువగా ఉంటే.. మద్యం తాగడం గురించి కాకుండా.. ఇంటి ఖర్చులపై దృష్టి పెట్టి వినియోగం తగ్గిస్తారని అన్నారు. శ్రీనివాస్
Published Date - 09:50 AM, Sat - 12 March 22 -
Telangana BJP: కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేస్తాం – ‘బండి సంజయ్’
తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
Published Date - 11:25 PM, Fri - 11 March 22 -
Doctors Report: ముఖ్యమంత్రికి ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవ్!
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పరీక్షలు నిర్వహించిన సోమాజిగూడ యశోద హాస్పటల్ వైద్యబృందం స్పష్టం చేసింది.
Published Date - 05:27 PM, Fri - 11 March 22 -
Musi Encroachment : మూసీపై 10వేల నిర్మాణాల కూల్చివేత?
మూసీ నదికి మహర్ధశ పట్టనుంది. సుందరంగా మలచడానికి తెలంగాణ ప్రభుత్వం 16,600 కోట్లను ఖర్చు పెట్టనుంది.
Published Date - 03:32 PM, Fri - 11 March 22 -
Prashant Kishore Strategy : కేసీఆర్ కు `పీకే` స్వస్థత
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రచించే వ్యూహాలు తొలి రోజుల్లో కొత్తగా కనిపించేవి.
Published Date - 02:18 PM, Fri - 11 March 22 -
Federal Front : ‘ఫ్రంట్’ పరేషాన్.!
ఐదు రాష్ట్రాల ఫలితాల తరువాత టీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం వహించింది.
Published Date - 01:13 PM, Fri - 11 March 22 -
TRS vs BJP: టీఆర్ఎస్కు జబర్థస్త్ షాక్.. బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి..?
తెలంగాణలో టీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నారు గులాబీ పార్టీ శ్రేణులు. ఈ క్రమంలో టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలంతా ఇతర పార్టల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరనున్నారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ త
Published Date - 12:49 PM, Fri - 11 March 22 -
BJP: బీజేపీ తర్వాత టార్గెట్.. రెండు తెలుగు రాష్ట్రాలేనా..?
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎన్నికల ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందని ప్రతిపక్షాలు అంచనా వేయడమే కాదు , ప్రచారంలో భాగంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల ఫలితాలు చూస్తే.. వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాదిన
Published Date - 11:41 AM, Fri - 11 March 22