Breaking: పాలమూరు లిఫ్ట్ పనుల్లో పెను విషాదం.. క్రేన్ వైరు తెగి ఐదుగురు కూలీలు మృతి..!!
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో పెనువిషాదం నెలకొంది. పనులు చేస్తున్న 5గురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మరణించారు.
- By hashtagu Published Date - 10:02 AM, Fri - 29 July 22
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో పెనువిషాదం నెలకొంది. పనులు చేస్తున్న 5గురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మరణించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లపూర్ మండలం రేగుమనగడ్డ దగ్గర ఈ తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి ప్యాకేజీ-1లో పనులు చేస్తుండగా కూలీలు పంప్ హౌజ్ లోకి దిగారు. ఈ సమయంలో క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతోకూలీలు కిందపడి మరణించారు. ఈ ఘటనలో మరో కూలీకి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులంతా బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు.
Related News
Bihar : బీహార్లో సీట్ల ఒప్పందం.. ఆర్జేడీకు 26, కాంగ్రెస్కు 9
INDIA Bloc Seat Sharing Bihar: బిహార్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం కుదిరింది. ఆర్జేడీ(RJD), కాంగ్రెస్(Congress)తోపాటు లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే స్థానాల లెక్క తేలింది. రాష్ట్రాల్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు(Lok Sabha Seats) ఉండగా, 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల పోటీ చేయనున్నారు. Lok Sabha elections 2024 | Bihar: RJD, […]