Telangana
-
CM Vs Governor : చంద్రులకు `రాజ్ భవన్`ల గిలిగింతలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ల కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుత దృశ్యాలను చూడొచ్చని ఆశించిన వాళ్లకు నిరాశే మిగిలింది.
Date : 16-08-2022 - 11:42 IST -
Five Hyderabadis killed : బీదర్ లో రోడ్డు టెర్రర్.. ఐదుగురు హైదరాబాదీయులు దుర్మరణం
ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఐదుగుురు దుర్మరణం పాలయ్యారు.
Date : 16-08-2022 - 11:30 IST -
National Anthem Singing Program : ఇవాళ సామూహిక జాతీయ గీతాలాపన…ఉదయం 11.30గంటలకు ఎక్కడివారక్కడే..!!
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా...తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.
Date : 16-08-2022 - 10:36 IST -
Tamilisai : “ఎట్ హోం” కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా…స్పందించిన గవర్నర్..!!
రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడంపై...గవర్నర్ తమిళిసై స్పందించారు.
Date : 16-08-2022 - 10:20 IST -
Komatireddy Rajagopalreddy: జగదీశ్ రెడ్డి నేర చరిత్ర మొత్తం నా దగ్గర రుజువులతో సహా ఉంది…త్వరలోనే బయటపెడతా..!!
మునుగోడులో రాజకీయాలు చాలా హాట్ గా మారాయి. త్వరలోనే కాషాయం పార్టీలో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ....మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Date : 16-08-2022 - 10:07 IST -
KCR Absent : ఎట్ హోమ్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన కేసీఆర్..!!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర్య దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి.
Date : 15-08-2022 - 11:09 IST -
Raj Bhavan: ‘ఎట్ హోమ్’ పదనిస
రాజ్ భవన్ వేదికగా సీన్ మారింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమంకు కేసీఆర్ హాజరు కానున్నారు.
Date : 15-08-2022 - 5:47 IST -
MLC Kavitha: పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు పెద్దన్నలా నిలుస్తున్న
Date : 15-08-2022 - 5:37 IST -
Breaking : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం సోదరుడు దారుణ హత్య..!!
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే వీరబద్రం సోదరుడు తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యాడు.
Date : 15-08-2022 - 2:55 IST -
Bandi Sanjay : గాయపడ్డ కార్యకర్తలను 10 నిమిషాల్లో మీ ఆఫీసుకు తీసుకుస్తా…డీజీపీకి ఫోన్ లో డెడ్ లైన్…వైరల్ వీడియో..!!
జనగామ జిల్లా దేవరుప్పులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
Date : 15-08-2022 - 2:34 IST -
Telangana : రాష్ట్రపతి పోలీస్ పతకానికి ఇద్దరు తెలంగాణ ఐపీఎస్ లు
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేందర్ సింగ్ విశిష్ట సేవలకు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ మెడల్ (PPM)కి ఎంపికయ్యారు.
Date : 15-08-2022 - 2:30 IST -
High Tension Bandi Padayatra: బండి పాదయాత్రపై హైటెన్షన్.. జనగామలో రాళ్ల దాడి!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Date : 15-08-2022 - 1:34 IST -
Munugodu Politics: రాజగోపాల్ రెడ్డికి షాక్.. వాళ్లంతా టీఆర్ఎస్ లోకి!
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి షాక్ ఇస్తూ కాంగ్రెస్లోని ద్వితీయ శ్రేణిలోని పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరారు.
Date : 15-08-2022 - 12:33 IST -
Sucide : బోనాలకు రాలేదని భర్త మనస్తాపం…భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్య…!!
తన చుట్టాల ఇంట్లో బోనాల పండుగకు వెళ్దామని పిలిస్తే...రాలేదని భార్యపై అలిగాడు. ఆమెతో వీడియో కాల్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు.
Date : 15-08-2022 - 11:57 IST -
CM KCR : ఇవాళ్టి నుంచి డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్..!!
ఇవాళ్టి నుంచే డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్ అందిచనున్నట్లు ప్రటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ .
Date : 15-08-2022 - 11:27 IST -
TS CM KCR: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..!!
గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
Date : 15-08-2022 - 10:35 IST -
CM KCR: మునుగోడు ‘టీఆర్ఎస్’ అభ్యర్థిపై ఉత్కంఠ
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కెసిఆర్) శనివారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ నాయకుడు
Date : 13-08-2022 - 5:44 IST -
Kaleshwaram : `మేఘా` రూ. 12వేల కోట్ల జీఎస్టీ స్కామ్: ఏఐసీసీ నేత జడ్సన్
కాళేశ్వరం నిర్మించిన మేఘా కృష్ణారెడ్డి సుమారు రూ. 12వేల కోట్ల జీఎస్టీ ఎగవేత అంశం తెరమీదకు వచ్చింది. ఆ మేరకు పలు దర్యాప్తు సంస్థలకు ఏఐసీసీ మెంబర్ బక్కా జడ్సన్ ఫిర్యాదు చేశారు.
Date : 13-08-2022 - 5:38 IST -
Priyanka Gandhi : మాణిక్ ఠాకూర్ ఔట్, తెలంగాణ ఇంచార్జిగా ప్రియాంక?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగుతోంది. దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జిగా ప్రియాంకను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
Date : 13-08-2022 - 3:56 IST -
Revanth Reddy: కరోనా ఎఫెక్ట్.. పాదయాత్రకు రేవంత్ దూరం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది.
Date : 13-08-2022 - 1:19 IST