Telangana
-
Peoples March : ట్విట్టర్ ట్రెండింగ్లో పీపుల్స్ మార్చ్
సీఎల్పీ భట్టి నేత పేరు ట్విట్టర్ లో ఇండియా లెవల్ లో ట్రెండింగ్ అవుతోంది. భట్టి విక్రమార్క్ ప్రారంభించిన పీపుల్స్ మార్చ్
Date : 24-06-2023 - 7:10 IST -
Vijayashanti: ఠాక్రేపై విరుచుకుపడ్డ విజయశాంతి
బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆమెతో కాంగ్రెస్ చర్చలు జరపనున్నట్టు వస్తున్న వార్తల్ని ఆమె తీవ్రంగా ఖండించింది.
Date : 24-06-2023 - 6:57 IST -
UAPA Telangana: ప్రజా సమస్యలపై ఉద్యమించిన 146 మందిపై ఎఫ్ఐఆర్
నిషేధిత సీపీఐ(మావోయిస్ట్)తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విద్యార్థులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు సహా 146 మంది కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ.
Date : 24-06-2023 - 5:10 IST -
T leaders in delhi : ఢిల్లీలో తెలంగాణ రాజకీయ వేడి
తెలంగాణ రాజకీయం ఢిల్లీకి (T leaders in delhi)మారింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు హస్తిన కేంద్రంగా పావులు కదుపుతున్నాయి.
Date : 24-06-2023 - 4:44 IST -
Telangana Politics: కవితను అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్-బీజేపీ నాటకాలు
తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్టీపి పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నది
Date : 24-06-2023 - 3:03 IST -
Delhi Deals : తెలంగాణలో డ్రగ్స్ కేసు, ఢిల్లీలో మంత్రి కేటీఆర్!
తెలంగాణ డ్రగ్స్ వ్యవహారం ఢిల్లీ బీజేపీ (Delhi Deals)వరకు వెళ్లింది .సెలబ్రిటీలు,కొందరు నాయకులు ఈ కేసులోఉన్నట్టు బయటకు వస్తోంది.
Date : 24-06-2023 - 1:05 IST -
YS Sharmila: ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తుందా? ఒక్క ట్వీట్తో క్లారిటీగా చెప్పేసింది ..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై షర్మిల తన ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
Date : 23-06-2023 - 7:31 IST -
Jp Nadda: 25న నాగర్కర్నూల్ జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇదే..
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ నెల 25న నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Date : 23-06-2023 - 6:46 IST -
Opposition Patna Meet : బీజేపీకి జీ హుజూర్! తెలుగోడి అధైర్యం!!
Opposition Patna Meet : ఒకప్పుడు తెలుగోడంటే ఢిల్లీ గడగడలాడేది. ఇప్పుడు ఢిల్లీ చెప్పినట్టు తెలుగు లీడర్లు ఆడుతున్నారు.
Date : 23-06-2023 - 5:18 IST -
Harish Rao: మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు!
మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. జనతాపార్టీ లాతూర్ జిల్లా అధ్యక్షుడు జయసింగ్ యాదవ్ బిఆర్ఎస్ లో చేరారు. వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. వీరితో పాటు లాతూర్ జిల్లా సంఘటన కు చెందిన వోన్రాజ్ రాథోడ్, కాంగ్రేస్ పార్టీ ను
Date : 23-06-2023 - 5:15 IST -
Election Fixing : `షా` తో మంత్రి కేటీఆర్ మిలాఖత్, పొలిటికల్ స్కెచ్
మంత్రి కేటీఆర్ ఢిలీ(Election Fixing )వెళ్లారు .మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు.
Date : 23-06-2023 - 4:35 IST -
Future CM Batti : పీపుల్స్ మార్చ్ కు 100 రోజులు, కాంగ్రెస్ సంబురాలు
సామాన్యుల కష్టాలను తెలుసుకుంటూ తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Future CM Batti) నిబద్ధతతో కూడిన పాదయాత్ర చేస్తున్నారు.
Date : 23-06-2023 - 3:22 IST -
BJP: బీజేపీ అలర్ట్, ఢిల్లీకి ఈటల, కోమటిరెడ్డి!
బీజేపీలో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ నుంచి మరోసారి పిలుపు వచ్చినట్లు సమాచారం. వారిద్దరినీ పార్టీ నేతలు శుక్రవారం ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈటల, రాజగోపాల్ రెడ్డి శని
Date : 23-06-2023 - 1:45 IST -
KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!
తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందడి ముగియడంతో.. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టింది. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తారని
Date : 23-06-2023 - 11:22 IST -
YS Sharmila: అమరుల ప్రాణ త్యాగం దొరకు దక్కిన అధికార వైభోగం
తెలంగాణ అధికార పార్టీకి చంద్రముఖిలా తయారయ్యారు వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మంచైనా, చెడైనా.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటున్నారు షర్మిల.
Date : 22-06-2023 - 9:14 IST -
CM KCR: సంగారెడ్డి నుంచి హయత్నగర్ మెట్రో వస్తుందని హామీ ఇచ్చిన కేసీఆర్.. కానీ, ఒక్క షరతు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలో పటాన్ చెరు నుంచి హయత్ నగర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్దానం చేస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ అన్నారు.
Date : 22-06-2023 - 9:09 IST -
CM KCR: కేసీఆర్ కోసం అంబులెన్స్ ఆపేశారు
అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరవేసే అంబులెన్స్ కి దారి ఇవ్వడం కనీస బాధ్యత. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో అవగాహన పెరిగింది. అంబులెన్స్ కి దారి ఇవ్వడమే
Date : 22-06-2023 - 8:43 IST -
Congress : బీసీలకు అండగా కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే.. ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన దూకుడుని ప్రదర్శిస్తుంది. రానున్నఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అన్ని వైపుల నుంచి
Date : 22-06-2023 - 8:01 IST -
Ponguleti Srinivas Reddy : భట్టి విక్రమార్కతో పొంగులేటి భేటీ.. ఖమ్మం కాంగ్రెస్లో అసలు రాజకీయం మొదలైందా?
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో అసలు రాజకీయం పొంగులేటి చేరికతోనే మొదలవుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇన్నాళ్లు భట్టి విక్రమార్క వర్గం చెప్పిందే వేదంగా జిల్లా కాంగ్రెస్లో జరుగుతూ వస్తుంది. పొంగులేటి వర్గం కాంగ్రెస్లోకి వస్తే.. వారి దూకుడు రాజకీయాలను భట్టి వర్గం ఎలా తట్టుకొని నిలబడుతుందోనన్న చర్చ ఉమ్మడి జిల్లా కాంగ్రె
Date : 22-06-2023 - 7:55 IST -
Rail Coach Factory: తెలంగాణలో అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ!
హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీని గురువారం ప్రారంభించారు. కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ రైల్వే ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేసే తెలంగాణ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన సౌకర్యాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. స్వదేశీ సంస్థ రాష్ట్రంలో రై
Date : 22-06-2023 - 4:58 IST