Telangana
-
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, తెలంగాణకు అమిత్ షా రాక
Amit Shah: బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఆయన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయన చివరి సారిగా గతేడాది డిసెంబర్ 27న రాష్ట్రానికి వచ్చారు.షా లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వా
Published Date - 05:34 PM, Tue - 20 February 24 -
Harish Rao: చావు నోట్లో తల పెట్టీ కేసీఆర్ తెలంగాణ సాధించారు: హరీశ్ రావు
Harish Rao: షాద్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేసిన రోజు నేడు అని, ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలతం నేటి తెలంగాణ అని హరీశ్ రావు అన్నారు. చావు నోట్లో తల పెట్టీ కేసీఆర్ తెలంగాణ సాధించారని, తెలంగాణ అమ
Published Date - 05:23 PM, Tue - 20 February 24 -
BJP-BRS Alliance: బిజెపి-బిఆర్ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించాయి.
Published Date - 05:18 PM, Tue - 20 February 24 -
MLC Kavitha: గురుకులాల పనితీరుపై సమీక్షించండి, వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి!
MLC Kavitha: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణఆలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిల
Published Date - 05:05 PM, Tue - 20 February 24 -
Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా
Published Date - 04:36 PM, Tue - 20 February 24 -
Hyderabad City Police: కుమారి ఆంటీని ఫాలో అయిన పోలీసులు
Hyderabad City Police: మీది మొత్తం తౌజండ్ (1000 రూపాయలు) అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. ఈ డైలాగ్ సుపరిచితమే. ఈ ఒక్క డైలాగ్ ద్వారా కుమారీ అనే మహిళా సోషల్ మీడియాలో సెలేబ్రిటిగా మారిపోయింది. హైదరాబాద్ లో మధ్యాహ్న సమయంలో ఓ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బ్రతుకు జీవనం సాగించే ఈ మహిళ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని మాదాపూర్ పరిసర ప్రాంతమైన కోహినూర్ హోటల్ సమీపంలో కుమారీ అనే […]
Published Date - 04:20 PM, Tue - 20 February 24 -
Telangana: వారం పాటు నిరసన వాయిదా వేసిన అర్చకులు
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యతరహా ఆలయాల్లోని దాదాపు 2,200 మంది అర్చకులకు ధూప దీప నైవైద్య పథకం కింద గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
Published Date - 02:12 PM, Tue - 20 February 24 -
Minister Konda Surekha : లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేస్తున్న మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరం (Dengue Fever)తో బాధపడుతున్నారు. కనీసం లేవలేని పరిస్థితి ఉన్నారు. అయినప్పటికీ తన బాధ్యత ను నిర్వర్తిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. తెలంగాణ మహా జాతర మేడారం ఉత్సవాలు సందర్బంగా మంత్రి సురేఖ..కొద్దీ రోజులుగా మేడారం ఏర్పాట్లలో బిజీ గా ఉన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాం
Published Date - 12:10 PM, Tue - 20 February 24 -
Medaram : మేడారం జాతర సందర్బంగా 4 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు…
మేడారం (Medaram) మహా జాతర రేపటి నుండి మొదలుకాబోతుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. కాలినడకన, ఎడ్లబండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్ లోను మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ల
Published Date - 11:36 AM, Tue - 20 February 24 -
TS : మంత్రివర్గంలో కొత్తగా మరో ఆరుగురు..రేవంత్ డిసైడ్
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)అధికారంలోకి రావడమే ఆలస్యం మంత్రివర్గ విస్తరణ చేపట్టి 11 మందికి కీలక పదవులు అందజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావొస్తుంది. దీంతో మిగతా శాఖలకు సంబదించిన మంత్రులను ఖరారు చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక సభ ఎన్నికల లోపే మంత్రి వర్గ విస్తరణ చేయాలనీ చూస్తున్నారు. ఇందుకు గాను అధిష్ఠానంతో చర్చ
Published Date - 11:21 AM, Tue - 20 February 24 -
Group 1 : పాత అభ్యర్థుల సంగతేంటి ? గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ వివరాలేంటి ?
Group 1 : 503 పోస్టులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసిన తెలంగాణ సర్కారు.. 563 పోస్టులతో కొత్తగా మరో నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది.
Published Date - 08:27 AM, Tue - 20 February 24 -
Balka Suman: 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు: బాల్క సుమన్
గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థిని లు ఆత్మహత్య లు చేసుకున్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్న మంత్రులు,ఎమ్మెల్యేలు పట్టించు కోవడం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. యూట్యూబ్ ఛానెల్ లు,మేధావులకు ఈ విద్యార్థినీ ల ఆత్మహత్య లు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. మేధావులు స్పందించాలని, తెలంగాణ ప్రజలు ఆల
Published Date - 11:19 PM, Mon - 19 February 24 -
TSPSC Notification: 563 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల కోసం
Published Date - 09:23 PM, Mon - 19 February 24 -
Hyderabad; హైదరాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్: అరెస్ట్
శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు ఇమెయిల్లు పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీ
Published Date - 08:49 PM, Mon - 19 February 24 -
Hyderabad: దంతవైద్యం కోసం వెళ్లిన ఓ యువకుడు మృతి
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు మృతి చెందాడు
Published Date - 05:59 PM, Mon - 19 February 24 -
Group 1 Notification : గ్రూప్-1 రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్.. కారణం ఇదే !
Group 1 Notification : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Published Date - 05:53 PM, Mon - 19 February 24 -
Free Power: గృహజ్యోతి వినియోగదారులకు గుడ్ న్యూస్, మార్చి 1 నుంచి ఉచిత విద్యుత్
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితితో కూడిన ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే అధికారిక వర్గాల ప్రకారం గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేందుకు అవసరమైన పత్రాలను కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది. “పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. మార్చి 1 నుంచి అమలు చేసేందు
Published Date - 05:45 PM, Mon - 19 February 24 -
Numaish: నుమాయిష్ కు బిగ్ రెస్పాన్స్.. ఈ ఏడాది ఎన్ని లక్షల మంది విజిట్ చేశారో తెలుసా
Numaish: అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ కు ఈ ఏడాది భారీ స్పందన లభించింది. ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 49 రోజలు నిర్వహించారు. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. అలాగే ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 [&
Published Date - 05:33 PM, Mon - 19 February 24 -
Konda Surekha: మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రికి జ్వరం వచ్చింది. దీంతో మంత్రిత్వ శాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు.
Published Date - 05:27 PM, Mon - 19 February 24 -
Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ..?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా బరిలోకి దిగుతుండటం, బీజేపీ ఒకవైపు నుంచి దూసుకొస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కేసీఆర్ కాషాయం పార్టీతో దోస్తీ కట్టాల్సిందేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కమలం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో ఇటీ
Published Date - 04:58 PM, Mon - 19 February 24