HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Two Devotees Died In Medaram

    Medaram : మేడారం జాతరలో విషాదం..ఇద్దరు భక్తులు మృతి

    కాసేపట్లో గద్దెపైకి సమ్మక్క వస్తున్న తరుణంలో మేడారం మహా జాతరలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన చింతల కొమురయ్య (68) గుండెపోటుతో మరణించగా… కామారెడ్డికి చెందిన సాయిలు జంపన్న వాగులో స్నానం చేస్తూ చనిపోయాడు. దీంతో జాతరలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక మేడారం సమక్క(Sammakka) – సారక్క మహా జాతర (Medaram Maha Jatara) కీలక ఘ

    Published Date - 08:26 PM, Thu - 22 February 24
  • Niranjan Reddy

    Singireddy: రేవంత్.. కేసీఆర్ కు మించి పనులు చేసి గొప్ప వ్యక్తి అనిపించుకో!

    తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తీరు, ప్రభుత్వ పథకాల అమలుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ లో ఓడిపోయాక మల్కాజ్ గిరిలో గెలిచి ఎంపీ అయ్యాక రేవంత్ ఎన్ని సార్లు తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి మాట్లాడారు? అని, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్ర గుండు సున్నా .. కొడంగల్ లో రాజకీయ పునాదులను పటిష్టం చేసుకునేందుకే రే

    Published Date - 07:10 PM, Thu - 22 February 24
  • Telangana Budget Session 2024

    CM Warning: కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్ , విద్యుత్​ అధికారులపై సీఎం ఆగ్రహం

    CM Warning: రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరి

    Published Date - 06:56 PM, Thu - 22 February 24
  • Telangana

    CM Revanth: తెలంగాణలో మరో రెండు గ్యారంటీల అమలు, విధి విధానాలపై రేవంత్ రివ్యూ

    CM Revanth: గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి ర

    Published Date - 06:41 PM, Thu - 22 February 24
  • KCR Injured

    KCR: సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్

    KCR: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిందని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ

    Published Date - 05:26 PM, Thu - 22 February 24
  • Ktr's Tweet On The Us Court's Verdict In The Jahnavi Case

    KTR: జాహ్నవి కేసులో అమెరికా కోర్టు తీర్పు పై కేటీఆర్ ట్వీట్

    KTR : అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(jaahnavi kandula)ను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్(American Police) పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ వి

    Published Date - 04:04 PM, Thu - 22 February 24
  • Kishan Reddy Responded To The Demand For National Status For The Medaram Jatara

    Kishan Reddy:మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు సాధ్యం కాదుః కిషన్ రెడ్డి

    Medaram Jatara: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరను జాతీయ పండుగ(National festivalగా గుర్తించాలంటూ ఇటీవల వస్తున్న ప్రతిపాదనలపై కిషన్ రెడ్డి స్పందించారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని చాలామంది అడు

    Published Date - 03:10 PM, Thu - 22 February 24
  • Jagga Reddy

    Jagga Reddy : కిషన్ రెడ్డి నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు.. అట్లనైన తెలుస్తుంది

    విజయ సంకల్ప యాత్ర పేరుతో తెలంగాణ బీజేపీ యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. ఇవాళ జగ్గారెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుత

    Published Date - 01:58 PM, Thu - 22 February 24
  • Brs Bjp Congress

    LS Elections : మహబూబ్‌నగర్‌ అభ్యర్థుల్లో ఉత్కంఠ

    ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల ఫీవర్‌ పట్టుకుంది, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రెండు స్థానాల్లో టికెట్‌ కోసం ప్రతి పార్టీలో ఇద్దరు ముగ్గురు నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా, అన్ని పార్టీల నాయకులు తమ సిట్టింగ్ సభ్యులను తిరిగి నామినేట్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీల అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో

    Published Date - 01:46 PM, Thu - 22 February 24
  • Best Tourist Places In Telangana

    Best Tourist Places In Telangana : తెలంగాణలో ఈ ప్రదేశాలకు వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు..

    ప్రస్తుతం మనిషి జీవన విధానం ఎంత బిజీ గా మారిందో చెప్పాల్సిన పనిలేదు. లేచిన దగ్గరి నుండి పడుకునేవరకు ఉరుకులపరుగుల జీవితంగా మారింది. డబ్బుతో పరుగెత్తే రోజులు వచ్చాయి. ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడిపే వారు కూడా చాల తక్కువ అయిపోయారు. ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ..పిల్లలతో గడపడం కూడా మానేశారు. వారికీ ఏంకావాలన్న ఇంట్లో పనోళ్లే చూసుకుంటున్నారు. దీంతో చిన్ని చిన్న స

    Published Date - 01:14 PM, Thu - 22 February 24
  • Power Cut

    Power Cuts : తెలంగాణలో రైతులకు కరెంటు కష్టాలు..?

    తెలంగాణలో రైతులకు రౌండ్‌ ది క్లాక్‌ కరెంటు ఇవ్వడం మెల్లమెల్లగా గతించిపోతోందా అంటే.. అవును అన్నట్లుగా పరిస్థితిలు కనిపిస్తున్నాయి. కీలకమైన యాసంగి సీజన్‌లోనూ కరెంట్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల రైతులు వాపోతున్నారు. చాలా ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో నాలుగైదు గంటల పాటు విద్యుత్‌ కోతలతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. సాగునీట

    Published Date - 12:07 PM, Thu - 22 February 24
  • Cm Revanth Will Visit Medaram Jatara

    Medaram : రేపు మేడారం జాతర పర్యటనకు వెళ్లనున్న సిఎం రేవంత్‌

      Cm Revanth Reddy : రేపు మేడారం జాతర(medaram jatara)కు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అని ఏర్పాట్లు చేశారు. కాగా,తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. గద్దెల దగ్గర భక్తులు పసుపు

    Published Date - 10:54 AM, Thu - 22 February 24
  • Family politics

    Family politics: తెలంగాణ కాంగ్రెస్ లో కుటుంబ రాజకీయాలు

    లోక్‌సభ ఎన్నికలకు గానూ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థుల వేటలో పడింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు.

    Published Date - 09:13 AM, Thu - 22 February 24
  • Telangana

    Telangana: మార్చి మొదటి వారంలో బీజేపీ లోక్‌సభ తొలి జాబితా

    తెలంణగణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా హీట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పీపనిలో ఉన్నాయి.

    Published Date - 07:58 AM, Thu - 22 February 24
  • Kodangal

    Kodangal: కొడంగల్‌లో రూ.4,369.143 కోట్ల అభివృద్ధి పనుల వివరాలు

    ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా 4,369.143 కోట్ల అభివృద్ధి పనులను ఆవిష్కరించారు.

    Published Date - 07:46 AM, Thu - 22 February 24
  • Telangana

    Telangana: కాంగ్రెస్ తొలి ఎంపీ అభ్యర్థి ఖరారు, వారంలో రూ.500కే గ్యాస్‌, వచ్చేనెల 15న రైతుబంధు

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ నియాజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ పర్యటనలో భాగంగా వంశీచందర్‌రెడ్డి పేరును ప్రకటించారు.

    Published Date - 07:25 AM, Thu - 22 February 24
  • Bandi Sanjay: అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగునపడేసింది: బండి సంజయ్

    Bandi Sanjay: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ బిజెపి విజయసంకల్ప యాత్రలో భాగంగా పాల్గని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష

    Published Date - 10:52 PM, Wed - 21 February 24
  • Cbi Notice To Kavitha

    CBI Notice to Kavitha : లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు

    ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha)కు మరోసారి నోటీసులు (Notice) జారీ అయ్యాయి. ఫిబ్రవరి 26న తప్పకుండా విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో సీబీఐ(CBI) పేర్కొంది. గతంలోనే కవిత నుంచి వాంగ్మూలం రికార్డు చేయగా.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీబీఐ తనకు నోటీసులు ఇవ్వడంపై కవిత ఇంకా స్పందించలేదు. We’re now

    Published Date - 09:47 PM, Wed - 21 February 24
  • Revanth Kosgi

    CM Revanth Reddy : పార్లమెంట్‌లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి – సీఎం రేవంత్

    పార్లమెంట్‌ (Parliament)లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. 14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్‌ గెలిచినట్లని కోస్గి (Kosgi Public Meeting ) బహిరంగ సభలో సీఎం రేవంత్ (CM Revanth Reddy) పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని , ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. బుధువారం నారాయణపేట్ జిల్లా కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొ

    Published Date - 08:40 PM, Wed - 21 February 24
  • BJP List

    TBJP: తెలంగాణ బీజేపీ బిగ్ స్కెచ్, శ్రీరామ సెంటిమెంట్ తో ప్రజల్లోకి!

    TBJP: పార్లమెంటరీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 17 సీట్లు సాధించి, మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రధానమంత్రిని బలపరచడమే లక్ష్యంగా బీజేపీ ముందుంది. హిందూ భావాలతో ప్రతిధ్వనించిన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం విజయవంతం కావడంతో, పవిత్రమైన భద్రాచలం వద్ద బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభి

    Published Date - 06:37 PM, Wed - 21 February 24
← 1 … 354 355 356 357 358 … 750 →

ads

ads


ads

ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd