Telangana
-
CM Revanth: యూపీఎస్సీలో పాలమూరు బిడ్డకు 3వ ర్యాంకు.. కంగ్రాట్స్ చెప్పిన సీఎం రేవంత్
CM Revanth: ఇటీవల విడుదలైన యూపీఎస్సీ-2023 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ర్యాంకర్లను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగళవారం అభినందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థులను ఎంపిక చేయడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరు జిల
Published Date - 04:51 PM, Tue - 16 April 24 -
Lok Sabha Elections : RS ప్రవీణ్ కుమార్కు భారీ షాక్ తగలబోతుందా..?
నిన్నటి వరకు నాగర్ కర్నూల్ లో తనదే విజయం అని ధీమా గా ఉన్నారు. ఎందుకంటే ఇటు bsp శ్రేణులతో పాటు అటు బిఆర్ఎస్ శ్రేణులు తనకు మద్దతు ఇస్తారని..తనకే ఓటు వేస్తారని..దీంతో విజయం తనదే అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు భారీ షాక్ తగిలింది.
Published Date - 04:47 PM, Tue - 16 April 24 -
Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు రూ.95 లక్షల చెక్ను ఇవ్వనున్న కేసీఆర్
ఎన్నికల ఖర్చులకు గాను ఒక్కక్కరికి రూ.95 లక్షలు ఇవ్వాలని చూస్తున్నారట. అంతే కాదు ఎన్నికల గెలుపు కోసం బస్సు యాత్ర కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట
Published Date - 04:30 PM, Tue - 16 April 24 -
KCR: దూకుడు పెంచిన కేసీఆర్.. త్వరలో బస్సుయాత్ర.. ఎంపీ అభ్యర్థులకు భీపారాలు!
KCR: ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బి ఫారాలు అందజేయనున్నారు. అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు. ఈ మేరకు అదే రోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. ఈ స
Published Date - 04:20 PM, Tue - 16 April 24 -
T.N. Vamshi Tilak : కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థిగా డా. టీఎన్ వంశా తిలక్..ఏంటి ఈయన బాక్గ్రౌండ్ ..!!
ఈ స్థానం నుంచి డాక్టర్ టీఎన్ వంశా తిలక్ను అభ్యర్థిగా ప్రకటించింది
Published Date - 04:12 PM, Tue - 16 April 24 -
TS : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు వేణు గోపాల చారి, రాజేశ్వర్ రావు
బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు
Published Date - 03:37 PM, Tue - 16 April 24 -
UPSC : సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
UPSC:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,016 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఆదిత్య శ్రీవాస్తవ ప్రథమ స్థానంలో నిలవగా, అనిమేష్ ప్రదాన్ ద్వితీయ స్థానంలో, దోనూరి అనన్యారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, ఐదో ర్యాంకు రుహనీకి వచ్చింది. పరీక్షలో ఉత్తీర్ణుల
Published Date - 03:34 PM, Tue - 16 April 24 -
Lok Sabha Elections : రేవంత్ ఫై మళ్లీ అలాగే కామెంట్స్ చేసిన కేటీఆర్..
రేవంత్(CM Revanth Reddy)..త్వరలో బిజెపి లో చేరబోతున్నాడని, లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే బిజెపి లో చేరే ఫస్ట్ పర్సన్ ఆయనే అంటూ
Published Date - 03:19 PM, Tue - 16 April 24 -
UPSC Civil Services Exam Result 2023: సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన డోనూరు అనన్యారెడ్డి మూడవ ర్యాంక్ సాధించారు. ఆదిత్య శ్రీనివాస్ అగ్రస్థానంలో నిలిచారు.
Published Date - 03:10 PM, Tue - 16 April 24 -
Telangana BJP : తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటున్న సర్వేలు..
ప్రస్తుతం దేశ వ్యాప్తమగా అనేక సర్వేలు మరోసారి బిజెపి విజయం సాదించబోతుందని చెపుతున్నాయి. ఇక తెలంగాణా లో బిజెపి గ్రాఫ్ పెరిగిందని అంటున్నాయి
Published Date - 03:03 PM, Tue - 16 April 24 -
KCR House: కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కష్టాల్లో గులాబీ బాస్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచారాలకు ఎంత విలువిస్తాడో తెలిసిందే. ఒక్కోసారి ఆయన నమ్మకాలు ఆశ్చర్యపరుస్తాయి. ఏ మంచి పనికి శ్రీకారం చుట్టినా యాగాలు చేయిస్తుంటారు. అలాంటి కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Published Date - 02:07 PM, Tue - 16 April 24 -
Maoist Party : ఇంద్రవెల్లి పోరాటాన్ని స్మరించుకుంటూ మావోయిస్టుల లేఖ
Maoist Party : గిరిజన రైతుకూలీ సంఘం మహాసభ సందర్భంగా 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన ఘటనను స్మరించుకుంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ మంగళవారం లేఖ విడుదల చేశారు.
Published Date - 01:22 PM, Tue - 16 April 24 -
Drunken Drive : హైదరాబాద్లో దారుణం.. మద్యం మత్తులో గంటలో 6 ప్రమాదాలు..!
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోజూ మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాలను చూస్తున్నా వారిలో చలనం మాత్రం రావడంలేదు.
Published Date - 01:08 PM, Tue - 16 April 24 -
Ebon Urine Cup : ‘ఎబోన్ యూరిన్ కప్’ వచ్చేసింది .. డ్రగ్స్ సేవించే వారికి చెక్
Ebon Urine Cup : ‘ఎబోన్ యూరిన్ కప్’ అనే పేరు కలిగిన యంత్రం తెలంగాణలోని అన్ని పోలీసు స్టేషన్లకు చేరింది.
Published Date - 12:29 PM, Tue - 16 April 24 -
Akbaruddin Owaisi Key Comments : మా బ్రదర్స్ ను హత్య చేస్తారేమో..?
మా ఇద్దరు బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారేమో అంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేసారు
Published Date - 11:49 AM, Tue - 16 April 24 -
Summer Alert : టెంపరేచర్స్ టెన్షన్.. నేటి నుంచి 2 డిగ్రీలు ఎక్స్ట్రా హీట్
Summer Alert : ఎండలు ఇప్పటికే మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.
Published Date - 10:19 AM, Tue - 16 April 24 -
Summer Effect : TSRTC కీలక నిర్ణయం
ఈ ఎండలకు ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైన ఎండ , కింద ఇంజన్ వేడితో డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు
Published Date - 10:10 AM, Tue - 16 April 24 -
KCR: నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభ.. హాజరుకానున్న కేసీఆర్!
KCR: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో నేడు ప్రజా అశీర్వాద సభ ఉంది. సాయంత్రం 4గంటలకు ప్రారంభం అయ్యే ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్, జహీరాబాద్ ఎంపి అభ్యర్థులు వెంకట్ రామారెడ్డి, గాలి అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొంటారు. మెదక్ పార్లమెంటు
Published Date - 09:12 AM, Tue - 16 April 24 -
Harish Rao: బీఆర్ఎస్ పోరాటానికి భయపడే రేవంత్ రుణమాఫీ ప్రకటన చేశారు: మంత్రి హరీశ్ రావు
Harish Rao: పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. డిసెంబర్ 9న ఆడే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలని, రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారన్న
Published Date - 09:04 AM, Tue - 16 April 24 -
Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి ?
ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది
Published Date - 11:20 PM, Mon - 15 April 24