Telangana
-
Maganoor Food Poisining Incident:మాగనూర్ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. చనిపోతే తప్పా పట్టించుకోరా?
"హైకోర్టు సీజే, ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా?" అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ, ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.
Date : 27-11-2024 - 1:52 IST -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రెండు వారాల గడువు
దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Phone Tapping Case) గడువు కోరింది.
Date : 27-11-2024 - 1:23 IST -
Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు కారుపై రాళ్ల దాడి
హనుమంత రావు(Hanumantha Rao) కారును పార్క్ చేసిన ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని ప్రస్తుతం సేకరిస్తున్నారు.
Date : 27-11-2024 - 9:58 IST -
Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తులానికి ఏకంగా రూ.2400 మేర తగ్గాయి. వెండి ధర అయితే ఏకంగా రూ.3000 మేర పడిపోయింది.
Date : 27-11-2024 - 9:28 IST -
Food Poisoning : మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్..
Food Poisoning : రాష్ట్రంలో వరుసగా ఫుడ్పాయిజన్ ఘటనలు వెలుగులోకి వస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం , అధికారుల పనితీరు బయటపెడుతున్నాయి
Date : 26-11-2024 - 8:53 IST -
CM Revanth Instructions: జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్!
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు.
Date : 26-11-2024 - 8:45 IST -
CM Revanth Reddy Request: బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి వినతి!
బాపూ ఘాట్ వద్ద గాంధీ సిద్దాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం (మెడిటేషన్ విలేజ్), చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
Date : 26-11-2024 - 7:24 IST -
Telangana : వరంగల్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు: కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రకటన
కొత్తగూడెం దగ్గర ఎయిర్పోర్ట్కు అనువైన స్థలం ఉందని సీఎం కేంద్రమంత్రి రామ్మోహన్ చెప్పారన్నారు త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని పేర్కొన్నారు.
Date : 26-11-2024 - 5:26 IST -
Metro : త్వరలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభం: ఎన్వీఎస్ రెడ్డి
రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కిలోమీటర్లు ప్లాన్ చేశామని తెలిపారు.
Date : 26-11-2024 - 5:03 IST -
Inter Fee : తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజు గడువు పెంపు
డిసెంబర్ 4-10, రూ.500తో డిసెంబర్ 11-17, రూ.వెయ్యితో డిసెంబర్ 18-24, రూ.2వేలతో డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
Date : 26-11-2024 - 4:03 IST -
Shailaja Dies : నియంతృత్వ పోకడలకు రేవంత్ సర్కార్ కేరాఫ్ అడ్రెస్ – కవిత
Shailaja Dies : శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాదవ్ను పోలీసులు అడ్డుకోవడం పై కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది
Date : 26-11-2024 - 2:39 IST -
Adani issue : సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా?: కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చింది అంటారు.
Date : 26-11-2024 - 2:31 IST -
Delhi : ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు.
Date : 26-11-2024 - 1:42 IST -
BR Naidu : హరీష్ రావుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
హరీష్ రావు విజ్ఞప్తికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Date : 26-11-2024 - 1:10 IST -
Ponnam Prabhakar: పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు.. లబ్ధిదారుల ఎంపికపై పొన్నం కీలక ప్రకటన…
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లా పథకం ద్వారా పేదలకు ఇళ్ళు నిర్మించాలని హామీ ఇచ్చింది. ఈ పధకం కోసం అర్హులైన పేదలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు.
Date : 26-11-2024 - 12:51 IST -
Musi River : కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్థాలు మూసీ నదిలోకి డంపింగ్.. పట్టుకున్న స్థానికులు
Musi River : లంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ దగ్గర అర్ధరాత్రి స్థానికులు రెండు ట్యాంకర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లుగా చేసి, వాటిలో ఉన్న కెమికల్ వ్యర్థాలను మూసీ నదిలో వదలుతున్నట్లు గుర్తించబడింది. బాల్ నగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లోని కొన్ని కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Date : 26-11-2024 - 11:45 IST -
Rajiv Swagruha : రాజీవ్ స్వగృహ ఇళ్లు, భూముల వేలంపాటకు రంగం సిద్ధం
జీహెచ్ఎంసీ పరిధిలో 760 ఫ్లాట్లతో పాటు పలు అపార్టుమెంట్లు(Rajiv Swagruha) ఖాళీగా ఉన్నాయి.
Date : 26-11-2024 - 9:58 IST -
Shailaja Dies : ‘శైలజ’ మృతికి కారణం ఎవరు..?
Shailaja Dies : ప్రభుత్వ ఆశ్రమ స్కూలులో చదివి పేదరికాన్ని జయించాలన్న ఆమె కలలు ఛిద్రమయ్యాయి. అక్కడ అందించిన ఆహారం తిని ఆస్పత్రి పాలై, పేదరికంతో కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదు. వైద్యానికి శరీరం సహకరించక ఎంతో భవిష్యత్తును వదిలేసి ఈ లోకాన్ని వీడింది
Date : 25-11-2024 - 10:46 IST -
Thousand Jobs In Telangana: తెలంగాణలో మరో వెయ్యి ఉద్యోగాలు.. మంత్రి కీలక ప్రకటన
పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
Date : 25-11-2024 - 6:38 IST -
Gautam Adani : రూ.100 కోట్లు నిధులు వెనక్కి సరే.. 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి..? – హరీష్ రావు
Gautam Adani : గత నాలుగైదు రోజులుగా అదానీ గ్రూపు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు
Date : 25-11-2024 - 6:18 IST