Telangana
-
Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాలకు 52 అదనపు రైళ్లు
అందుకే ఏపీలోని కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలను(Sankranti Special Trains) కనెక్ట్ చేసేలా ఈ అదనపు రైళ్లను ప్రకటించారు.
Published Date - 03:29 PM, Sun - 5 January 25 -
Addanki Dayakar : ఒకే సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కింది
Addanki Dayakar : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి వచ్చిన విమర్శలకు ఆయన సమాధానమిస్తూ, రైతులకు మద్దతుగా చేపడుతున్న చర్యలపై విశ్లేషించారు.
Published Date - 01:06 PM, Sun - 5 January 25 -
Sankranti Holidays : విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు..!
Sankranti Holidays : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ప్రత్యేకమైన సందర్భం. పల్లెల్లో పండగను ఘనంగా జరుపుకునే వారంతా ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు సంక్రాంతి రోజుల్లో తమ సొంతూళ్లకు చేరుకుంటారు.
Published Date - 12:49 PM, Sun - 5 January 25 -
KTR : అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
KTR : ఎన్నికల హామీలపై కాంగ్రెస్ను విమర్శిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. "అక్కరకు రాని చుట్టం.. మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారి గుర్రం.. గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!" అన్న పద్యాన్ని ఉదహరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అడ్డంకిగా చరిత్రరహితంగా పేర్కొన్నారు.
Published Date - 12:05 PM, Sun - 5 January 25 -
ISRO : అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు.. ఇస్రో ఖాతాలో మరో ఘనత
ISRO : ఇస్రో 2024కు స్పేడెక్స్ ప్రయోగంతో ఘనమైన ముగింపు పలికింది. కొత్త ఏడాదిలోకి విజయంతో అడుగుపెట్టింది. రోదసీలోనే రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రయోగాన్ని విజయవంతమైంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
Published Date - 11:49 AM, Sun - 5 January 25 -
Allu Arjun : అల్లు అర్జున్కు బిగ్ షాక్.. మళ్లీ పోలీసుల నోటీసులు
Allu Arjun : కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి వెళ్ళడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు స్పష్టం చేశారు.
Published Date - 10:43 AM, Sun - 5 January 25 -
Guinness Record : సూర్యాపేట యువకుడి అరుదైన ఘనత.. గిన్నిస్ రికార్డు సాధించిన క్రాంతి కుమార్
Guinness Record : కేవలం ఒక నిమిషంలో తన నాలుకను ఉపయోగించి 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ ఆపడం ద్వారా ఈ అరుదైన రికార్డును సాధించారు. అసాధారణమైన సాహసాలకు ప్రసిద్ధి చెందిన క్రాంతిని అభిమానులు ప్రేమగా “డ్రిల్ మ్యాన్” అని పిలుస్తారు.
Published Date - 09:59 AM, Sun - 5 January 25 -
HYDRA : మాదాపూర్లో 6 అంతస్తుల అక్రమ భవనాన్ని కూల్చివేతకు హైడ్రా సిద్ధం
HYDRA : స్థానికులు ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగింది. ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించిన హైడ్రా కమిషనర్ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు.
Published Date - 09:27 AM, Sun - 5 January 25 -
Gold Price Today : కొత్త సంవత్సరంలో మొదటిసారి తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today : ఈ కొత్త సంవత్సరం 2025 ప్రారంభమైన రోజు నుంచి వరుసగా పెరుగుతూ భయపెట్టిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గాయి. ఈ కొత్త ఏడాదిలో తొలిసారి పసిడి ధరలు దిగివచ్చాయి. వెండి రేటు కిలోపై రూ.1000 మేర పడిపోయింది. దీంతో మళ్లీ లక్ష రూపాయల దిగివకు వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జనవరి 5వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Published Date - 08:59 AM, Sun - 5 January 25 -
Mulugu Municipality: ఇక ములుగు మున్సిపాలిటీ.. నెరవేరిన ప్రజల కల
రాష్ట్ర గవర్నర్ ను, రాష్ట్రపతిని కలిసి బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులో పలు లోపాలు ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు.
Published Date - 10:05 PM, Sat - 4 January 25 -
Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రైతు భరోసా రూ.12 వేలు!
ఇంకా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయన్నారు.
Published Date - 09:36 PM, Sat - 4 January 25 -
Telangana Jobs : కోర్టుల్లో 1673 జాబ్స్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి ఛాన్స్
హైకోర్టు భర్తీ చేయనున్న 1673 పోస్టులలో అత్యధికంగా 212 పోస్టులు హైకోర్టుకు(Telangana Jobs) సంబంధించినవే.
Published Date - 07:05 PM, Sat - 4 January 25 -
Hydra: హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ప్రతి సోమవారం ఫిర్యాదులు!
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చనుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో 684 గజాల స్థలంలో 8 అంతస్తుల ( G+5 రెండు సెల్లార్స్ కలిపి ) అక్రమ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది.
Published Date - 06:47 PM, Sat - 4 January 25 -
CM Revanth Reddy : పోలవరం ప్రాజెక్టుపై ఐఐటీ హైదరాబాద్ టీం నివేదికను కోరిన సీఎం
CM Revanth Reddy : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
Published Date - 05:34 PM, Sat - 4 January 25 -
KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం
KTR : "అతి విశ్వాసం , కొన్ని చిన్న తప్పిదాల వల్ల మా పార్టీకి ఈ ఫలితాలు వచ్చాయి. కానీ, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించే రోజులు వస్తాయి," అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.
Published Date - 05:16 PM, Sat - 4 January 25 -
Rajeev Swagruha : రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం.. వాళ్లు మాత్రమే కొనాలి
రాజీవ్ స్వగృహ(Rajeev Swagruha) ఫ్లాట్లు, టవర్స్, ఖాళీ స్థలాలను రెండు విడతల్లో విక్రయిస్తారని తెలుస్తోంది.
Published Date - 03:01 PM, Sat - 4 January 25 -
Telangana BJP Chief : కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ .. రేసులో ఎనిమిది మంది
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు బీజేపీ(Telangana BJP Chief)లో ఫైర్ బ్రాండ్గా పేరుంది. ఆయన తండ్రి డీ శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నేత.
Published Date - 09:41 AM, Sat - 4 January 25 -
Manda Krishna Madiga : సినిమా దర్శకులతో మంద కృష్ణ మాదిగ భేటీ
Manda Krishna Madiga : ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చుకోవడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద సాంస్కృతిక పోరాటమైన " వేల గొంతులు - లక్షల డప్పులు " కార్యక్రమంలో భాగస్వాములు కావాలని
Published Date - 09:35 PM, Fri - 3 January 25 -
Formula E-Race Case : కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
Formula E-Race Case : తాజాగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది
Published Date - 07:56 PM, Fri - 3 January 25 -
Minister Seethakka : మహిళలందరినీ సాధికారత దిశగా నడిపించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది
Minister Seethakka : దేశంలో మొదటి సారి సావిత్రీ బాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు.
Published Date - 01:34 PM, Fri - 3 January 25