Jagtial: జగిత్యాలలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
జగిత్యాల జిల్లాలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ గొర్రెల కాపరికి భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు గొర్రెల కాపరికి 3 లక్షలు నష్టం జరిగినట్లు తెలుస్తుంది.వివరాలలోకి వెళితే..
- By Praveen Aluthuru Published Date - 03:15 PM, Sun - 18 February 24
Jagtial: జగిత్యాల జిల్లాలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ గొర్రెల కాపరికి భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు గొర్రెల కాపరికి 3 లక్షలు నష్టం జరిగినట్లు తెలుస్తుంది.వివరాలలోకి వెళితే..
జగిత్యాల పట్టణ మండలం మోతె గ్రామంలో నిన్న శనివారం అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 30కి పైగా గొర్రెలు మృతి చెందగా కొన్నింటికి గాయాలయ్యాయి. సుమారు మూడు లక్షల నష్టం వాటిల్లిందని గొర్రెల యజమాని మల్లేశం వాపోయాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం అందించాలని మల్లేశం కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా గ్రామంలో కుక్కల బెడద అరికట్టాలని బాధితుడు సంబంధిత అధికారులకు విన్నవించాడు.
Also Read: Telangana: ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించిన సీఎం
Related News
Mancherial: మంచిర్యాలో దారుణం.. శిశువు మృతదేహాన్ని తినేసిన కుక్కలు
Mancherial: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన గంగక్క అనే మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురికి ఇటీవల వివాహం జరిగింది. ఇక రెండో కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. అయితే గంగక్కకు మాత్రం కొడుకు కావాలనే ఆశ ఉండేది. ఈ క్రమంలో మగ శిశువు కోసం ఎదురుచూసిన గంగక్క మరోసారి గర్భందాల్చింది. బుధవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆడ శి�