Sheeps
-
#Telangana
Jagtial: జగిత్యాలలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
జగిత్యాల జిల్లాలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ గొర్రెల కాపరికి భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు గొర్రెల కాపరికి 3 లక్షలు నష్టం జరిగినట్లు తెలుస్తుంది.వివరాలలోకి వెళితే..
Date : 18-02-2024 - 3:15 IST -
#Speed News
Kashmir: ఎలుగుబంటి దాడిలో 18 గొర్రెలు మృతి, 25మందికి గాయాలు
Kashmir: ఉత్తర కాశ్మీర్లో ఓ ఎలుగుబంటి కలకలం రేపింది. బందీపొరాలో రాత్రిపూట తరచుగా సంచరిస్తోంది. తాజాగా ఎలుగుబంటి దాడిలో 18 గొర్రెలు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. బందిపోరా జిల్లా చక్ అర్సలాన్ ఖాన్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వన్యప్రాణి సంరక్షణ విభాగం క్షేత్రస్థాయి సిబ్బంది ఎలుగుబంటిని ట్రాప్ చేసి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలుగుబంటి దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. Also Read: Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు […]
Date : 14-12-2023 - 3:33 IST -
#Telangana
9 Sheeps Killed : జగిత్యాల జిల్లాలో వీధి కుక్కల స్వైర వీహారం.. 9 గొర్రెలపై దాడి
వీధికుక్కల బెడద మానవులకే కాకుండా తోటి జంతువులకు కూడా ప్రమాదకరంగా మారింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం
Date : 28-03-2023 - 7:22 IST -
#Speed News
19 Sheeps Killed: రెచ్చిపోయిన వీధి కుక్కలు.. 19 గొర్రెలు మృతి
రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. మనుషులతో పాటు జంతువులపై దాడి చేస్తున్నాయి. తాజాగా వీధి కుక్కల దాడిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19 గొర్రెలు చనిపోయాయి. జగిత్యాల జిల్లా సోమవారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్లో వీధికుక్కల దాడిలో సుమారు 19 గొర్రెలు మృతి చెందగా, నాలుగు గాయపడిన ఘటన సంచలనం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి, యజమాని దానవేని మల్లయ్య ఆదివారం […]
Date : 21-03-2023 - 5:13 IST -
#Speed News
30 Sheeps Killed: పిడుగుపడి గొర్రెల కాపరి, 30 గొర్రెలు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చోట్లా వడగండ్ల వర్షం పడుతోంది. పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ విజయపూరి సౌత్ చింతలతండ కు చెందిన గొర్రెల కాపరి గొర్రెలను మేపుతుండగా మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్యలో ఉరుములతో కూడిన అకాల వర్షం కురవడంతో పిడుగుపడి గొర్రెలు కాపరి రామవత్ సైదా,30 గొర్రెలు అక్కడికి అక్కడే మృతిచెందాయి.
Date : 16-03-2023 - 6:01 IST -
#World
New Zealand: న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిపై కూడా ట్యాక్స్..?
న్యూజిలాండ్ ప్రభుత్వం వ్యవసాయ ఉద్గారాలపై పన్ను విధించాలని యోచిస్తోంది. ఆవులు, గొర్రెలు వంటి పశువుల నుండి మూత్రం, పేడకు సంబంధించిన వాటిపై ట్యాక్స్ విధించాలని చూస్తోంది.
Date : 14-10-2022 - 5:05 IST