YsJagan
-
#Andhra Pradesh
నేను జగన్ మనిషినా.. దమ్ముంటే చర్చకు సిద్ధం .. ఏబీ వెంకటేశ్వరరావుకు బొలిశెట్టి ఓపెన్ ఛాలెంజ్
Bolisetty Satyanarayana VSRetired IPS Officer AB Venkateswara Rao రాజధాని అమరావతి విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. అమరావతిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ బొలిశెట్టి సత్యనారాయణతో కేసులు వేయించారంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం.. దీనికి కారణమైంది. ఈ కేసుల కారణంగానే అమరావతి నిర్మాణంలో జాప్యం జరిగిందని ఏబీవీ అన్నారు. అయితే ఏబీవీ వ్యాఖ్యలపై బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. తప్పుడు కూతలు ఆపాలని.. దమ్ముంటే […]
Date : 21-01-2026 - 3:24 IST -
#Andhra Pradesh
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
ED Notice To EX MP VIjay Sai Reddy మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2019-2024 మధ్య మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని విచారించగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మాజీ మంత్రి విజయసాయి […]
Date : 17-01-2026 - 12:19 IST -
#Andhra Pradesh
సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!
Tirumala Tirupati Devasthanams (TTD) పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసి, TTDతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు చేసిన కుట్ర బయపడింది. తిరుమలలో మద్యం బాటిళ్లు, అలిపిరి టోల్గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ ఈ నెల 4న సోషల్మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన కేసులో తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి, సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్కృష్ణను పోలీసులు […]
Date : 08-01-2026 - 12:26 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడుల్ని ప్రస్తావిస్తూ మంత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ వంటకాలు ఘాటు ఎక్కువని అందరూ అంటారు. మన పెట్టుబడులు కూడా […]
Date : 16-10-2025 - 12:53 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali: పోసాని షాకింగ్ నిర్ణయం.. ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను..
పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకొని, ఇకనుంచి జీవితంలో రాజకీయాలు గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
Date : 22-11-2024 - 12:30 IST -
#Andhra Pradesh
YSRCP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఫార్మ్ హౌస్ ఖాళీ చేయమని నోటీసులు
అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై అక్రమాలపై రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను వారం రోజుల్లో ఖాళీ చేయాలని కేతిరెడ్డి మరదలు గాలి వసుమతికి నోటీసులు జారీ చేశారు.
Date : 08-11-2024 - 12:12 IST -
#Andhra Pradesh
YSRCP: జగన్ కు షాక్? వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా!
వైకాపాకు చెందిన మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన విషయం గమనార్హం. ఈ ఘటన ఆ పార్టీకి మరో షాక్గా మారింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకోవడం సంతృప్తికరమైన అంశమనే చెప్పాలి. వాసిరెడ్డి పద్మ, వైకాపా లో కీలక పాత్ర పోషించారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను నిర్వాహించారు మరియు పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. అయితే, […]
Date : 23-10-2024 - 11:33 IST -
#Andhra Pradesh
Jagan Convoy Issue : జగన్ కాన్వాయ్ కథలో ఇద్దరు సస్పెండ్
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ మాదిరిగా ప్రైవేటు వ్యక్తులపై దౌర్జన్యం చేసి కారును లూటీ చేసిన సంఘటన ఏపీలో సంచలనంగా మారింది. ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ పేరుతో కారును స్వాధీనం చేసుకున్న చోద్యం బయటకు వచ్చింది.
Date : 21-04-2022 - 12:25 IST -
#Andhra Pradesh
AP New Cabinet: జగన్ నయా కేబినెట్లో ధర్మాన..?
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముహుర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం, ఉగాది రోజున ఉండే అవకాశం ఉందని అధికార వైసీపీ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో కొత్త మంత్రి వర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుంది.. పాత వారిలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆశక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో […]
Date : 21-03-2022 - 11:18 IST -
#Speed News
Nara Lokesh: అబద్దాలే శ్వాసగా.. జగన్ బతుకుతున్నారు..!
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. జగన్ రెడ్డికి నిజం చెప్పే అలవాటు లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్, నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందన్న శాపం జగన్కు ఉందేమోనని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన నాటుసారా మరణాలను, సహజ మరణాలుగా అసెంబ్లీలో జగన్ చిత్రీకరించే ప్రయత్నం చేశారని […]
Date : 19-03-2022 - 3:29 IST -
#Andhra Pradesh
AP Politics: పుష్ప శ్రీవాణికి షాక్.. టీడీపీలో చేరుతున్న పల్లవి రాజు..!
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉన్నా, రాజకీయవర్గాల్లో మాత్రం ఇప్పుడే హీట్ మొదలైంది. 2024 ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలో జనసేన ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల పై మాట్లాడుతూ, టీడీపీ కలిసేందుకు సిద్ధమే అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో ఇప్పటికే […]
Date : 16-03-2022 - 3:06 IST -
#Andhra Pradesh
Janasena vs YSRCP: పవన్ను వాయించిన వెల్లంపల్లి..!
జనసేన ఆవిర్భావ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. పవన్ పార్టీ ఎవరికోసం పెట్టారో నిన్న జరిగిన ఆవిర్భావ సభతో క్లారిటీ వచ్చిందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ను ప్రజలు చిత్తుగా ఓడించారని, అయినా ఆయనకు సిగ్గురాలేదని వెల్లంపల్లి మండిపడ్డారు. పవన్కు మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. అధికార వైసీపీ పై ఉన్న ప్రజా వ్యతిరేక ఓట్లు పక్కకి పోనివ్వనంటూ, సభలో […]
Date : 15-03-2022 - 10:22 IST -
#Andhra Pradesh
YSRCP: ట్రెండింగ్ పాలిటిక్స్.. బాలినేని అవుట్..?
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ పై కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మంత్రివర్గ పురర్వ్యవస్థీకరణ అంశం పై ప్రస్తావన వచ్చినట్టు సమాచారాం. ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరిస్తానని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే చెప్పామని జగన్ గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో కేబినెట్లో ఉన్న వారికి వేరే బాధ్యతలు […]
Date : 12-03-2022 - 4:55 IST -
#Andhra Pradesh
AP Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. నవరత్నాలకే లక్ష కోట్లా..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఈరోజు సభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సభలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్ఏనారు. అలాగే రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లోక సంక్షేమానికే జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక 2021-22లో రెండు లక్షల 30వేల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి రాష్ట్ర […]
Date : 11-03-2022 - 10:52 IST -
#Andhra Pradesh
KCR vs Jagan: జగన్కు ఫిటింగ్ పెట్టిన కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం 80 వేలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి, నిరుద్యోగులకు భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా అన్ని వర్గాలను ఏదో ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్న సీఎం కేసీఆర్ నియామకాల విషయంలో కొంత వెనకబడి ఉన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కారించాలంటూ దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నా, కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇటీవల నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున […]
Date : 10-03-2022 - 3:28 IST