YCP Party
-
#Andhra Pradesh
Vidadala Rajini: అమ్మగారి అక్రమాల పుట్ట…బిగుస్తోన్న ఉచ్చు..!
కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజకవర్గాన్నే.. తమ రాజ్యంగా భావించి... ప్రజలను ముప్పతిప్పలు పెట్టారు. మహారాణిలా పెత్తనం చేసిన ఆ ప్రజా ప్రతినిధి.. ఇప్పుడు కనీసం ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆమె ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి ?
Published Date - 04:45 PM, Mon - 1 July 24 -
#Speed News
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యం: మంత్రి రోజా
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు, గురువారం మండలంలోని క్షూరికాపురం పంచాయతీలో ఆమె ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆమె అభివృద్దిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెప్పిన మాటపై నిలబడేది జగనన్న నైజమని.. మాయలు చేయడం చంద్రబాబు నైజమని […]
Published Date - 09:40 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh: ప్రజారాజధాని అమరావతిని అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం : నారా లోకేశ్
Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ ఏపీలోని మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. ‘‘పాలనా సౌలభ్యం కోసం ఒకేచోట రాజధాని ఏర్పాటుచేసి, అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది టిడిపి విధానం. గతఅయిదేళ్లుగా ప్రజారాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం. వచ్చే 10 ఏళ్లలో సమర్థమైన ప్రభుత్వం ఉంటేనే ఈ కష్టాల నుంచి గట్టెక్కగలం. రాష్ట్రంలో ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్తగా […]
Published Date - 06:35 PM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
CM Jagan: వై నాట్ 175.. కీలక సమావేశానికి సీఎం జగన్ రెడీ
CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరోవైపు రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు మారారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తారు. మరోవైపు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న మంగళగిరిలోని CK కన్వెన్షన్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 175 […]
Published Date - 11:19 AM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
AP BJP: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి: పురంధేశ్వరి
AP BJP: రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ప్రభుత్వం పై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించిందని అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది. నిధుల వినియోగం పై యూటిలిజెషన్ సర్టిఫికెట్ అడిగారు. తిరుపతి ఉప ఎన్నికల్లో […]
Published Date - 12:30 AM, Fri - 16 February 24 -
#Andhra Pradesh
Minister Roja: ఎమ్మెల్యేల టిక్కెట్లను వైసీపీ డబ్బులకు అమ్ముకోదు: మంత్రి రోజా
Minister Roja: పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టిక్కెట్లను డబ్బుకు అమ్ముకోదని “చంద్రబాబు నాయుడికి ఇలా చేయడం అలవాటే” అని తెలుగుదేశంపై రోజా మండిపడ్డారు. నాయుడు ఉదయం జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్, రాత్రి బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ను మండలగిరి మొద్దు అని ఆమె అభివర్ణించారు.‘‘ఆయన మంగళగిరిని సరిగ్గా పలకలేరు. ఏపీ రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లోకి నెట్టారని ఆమె […]
Published Date - 02:31 PM, Sat - 13 January 24 -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
అధికార వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి
Published Date - 11:56 AM, Mon - 11 December 23