Ycp Leader
-
#Andhra Pradesh
Farmers : రైతులను మోసం చేయడం బాధాకరం – రోజా
Farmers : ప్రభుత్వ వైఫల్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, దానివల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే, వారి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని
Date : 09-09-2025 - 2:45 IST -
#Andhra Pradesh
Jagan Gunmen: వైసీపీ కార్యకర్తపై చేయిచేసుకున్న జగన్ గన్మెన్లు.. వీడియో వైరల్!
అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్.. తిరిగి వెళ్లే సమయంలో ఆయన కాన్వాయ్ వద్ద భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు.
Date : 14-08-2025 - 6:30 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ కార్యకర్తపై దాడి కేసు.. మంగళగిరి కోర్టుకు నందిగం సురేశ్
ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు అన్ని ఆధారాలను సమీకరించి, న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు. న్యాయస్థానానికి తీసుకెళ్లే ముందు, నందిగం సురేశ్ను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన ఆరోగ్య స్థితిని పరిశీలించారు. బీపీ, షుగర్ స్థాయులను పరిగణనలోకి తీసుకున్నారు.
Date : 19-05-2025 - 10:17 IST -
#Andhra Pradesh
Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ముంబైకి తరలింపు!
ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి తరలించే అవకాశం ఉంది. కొడాలికి గుండెలో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.
Date : 31-03-2025 - 11:39 IST -
#Speed News
Betting Apps case : హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల
మియాపూర్కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నెం.393/2025 కింద 318 (4) 112, రెడ్ విత్ 49 బీఎన్ ఎస్ 3, 3(ఏ) 4, టీఎస్ జీఏ,66-డి ఐటీఏ 2000-2008 సెక్షన్లతో కేసులు బుక్ చేశారు.
Date : 21-03-2025 - 11:21 IST -
#Andhra Pradesh
YCP : వెయ్యి కోట్లు కొట్టేసిన బినామీ..తలపట్టుకున్న వైసీపీ లీడర్..?
YCP : షాక్ అంటే మాములు షాక్ కాదు ఏకంగా వెయ్యి కోట్లు కొట్టేసి అందుబాటులో లేకుండా పోయాడు
Date : 24-01-2025 - 12:05 IST -
#Andhra Pradesh
Kakani Govardhan Reddy : లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు
Kakani Govardhan Reddy :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి డిసెంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
Date : 07-01-2025 - 10:20 IST -
#Andhra Pradesh
AP High Court : బోరుగడ్డ అనిల్ కు బిగ్ షాకిచ్చిన హై కోర్టు.. !
పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగగా.. బోరుగడ్డకు నేరచరిత్ర ఉందని, రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
Date : 02-01-2025 - 1:42 IST