Women Cricket
-
#Sports
Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆమె అధిగమించింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం డర్బన్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో మంధాన ఈ అరుదైన మైలురాయిని అందుకుంది. A 𝗺𝗲𝗴𝗮 𝗺𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 🔓#TeamIndia vice-captain Smriti Mandhana now has the […]
Date : 18-04-2026 - 2:37 IST -
#Sports
మహిళా డొమెస్టిక్ క్రికెటర్లకు భారీగా పెరిగిన ఫీజులు!
బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా నేతృత్వంలో మహిళా క్రికెట్ రూపురేఖలు మారాయి. అంతర్జాతీయ స్థాయిలో పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజును అందించే 'పే ఈక్విటీ' విధానాన్ని అమలు చేశారు.
Date : 23-12-2025 - 10:16 IST -
#Sports
IND W vs BAN: భారత్ కు అంపైర్ల షాక్… బంగ్లాదేశ్ మహిళలతో మూడో వన్డే టై
బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు నెరవేరలేదు. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో మ్యాచ్ టైగా ముగిసింది.
Date : 22-07-2023 - 11:32 IST -
#Speed News
Women Cricket: భారత మహిళలదే టీ ట్వంటీ సిరీస్
శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో టీ ట్వంటీలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
Date : 25-06-2022 - 8:30 IST -
#Sports
Women WC: ఆస్ట్రేలియాదే మహిళల వన్డే ప్రపంచ కప్
మహిళల ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఏడో సారి కైవసం చేసుకుంది. క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది.
Date : 03-04-2022 - 4:01 IST -
#Telangana
Khel Ratna: నా ప్రయాణం యువతులు తమ కలలను సాకారం చేసుకునేలా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను: మిథాలీ రాజ్
ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న తొలి మహిళా క్రికెటర్గా మిథాలీరాజ్ నిలిచింది.
Date : 14-11-2021 - 12:00 IST