Vote
-
#Speed News
Vote Without Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేయవచ్చా..?
దేశంలోని 5 ముఖ్యమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ వార్తలో ఓటరు ఐడీ (Vote Without Voter ID Card) లేకుండా ఎవరైనా ఓటు వేయవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 07:44 AM, Thu - 30 November 23 -
#Speed News
Telangana Elections 2023: ఎన్నికల వేళ నగరంలో బస్ స్టాప్లు కిక్కిరిసిపోయాయి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి . హైదరాబాద్లో నివసించే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇళ్లకు వెళ్తున్నారు.
Published Date - 08:50 PM, Wed - 29 November 23 -
#Telangana
CM KCR: ఓటేస్తే హైదరాబాద్లో ముస్లింల కోసం ప్రత్యేక ఐటీ పార్క్: కేసీఆర్
బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే మైనార్టీ యువకుల కోసం ప్రత్యేక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తమ ప్రభుత్వం ముస్లింలు,
Published Date - 06:51 PM, Thu - 23 November 23 -
#Telangana
Telangana Elections 2023 : తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్..
వయోవృద్ధులు 80 ఏళ్లు దాటిన వారు, నడవలేని వికలాంగుల వారికి ఇంటి నుండే ఓటు వేసే అవకాశం కలిపించారు
Published Date - 01:19 PM, Mon - 20 November 23 -
#Telangana
Telangana: కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి: హరీష్
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్తుందని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ రోజు మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ సిద్దిపేట నుంచి తాను ఏడోసారి నామినేషన్ దాఖలు చేశానని,
Published Date - 04:25 PM, Thu - 9 November 23 -
#Speed News
TS Polls: ఈసీ కీలక నిర్ణయం, జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు
Published Date - 02:02 PM, Thu - 19 October 23 -
#Telangana
Telangana: కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)కి ఫిర్యాదు చేసింది . కేటీఆర్ ప్రజలను ప్రలోభపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాలస్వామి.
Published Date - 06:27 PM, Wed - 11 October 23 -
#Speed News
Vote From Home: ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం
తెలంగాణాలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. త్వరలో దీనికి సంబందించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు వచ్చి ఓటర్ల జాబితాను రెడీ చేసింది.
Published Date - 02:57 PM, Thu - 5 October 23 -
#South
vip vote KARNATAKA : ఓటుకు క్యూ కట్టిన వీఐపీలు
కర్ణాటకలో పోలింగ్ సందడి నెలకొంది. ఓట్లు వేసేందుకు జనం పోటెత్తుతున్నారు. ఉదయం 9 గంటల వరకు 8 శాతం పోలింగ్ నమోదైంది. 9 గంటలలోపే ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పలువురు ప్రముఖులు(vip vote) కూడా ఉన్నారు. ఈ లిస్టులో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి దంపతులు తదితరులు ఉన్నారు. ఇదే రోజు పెళ్లి ఉన్న కొందరు ఇద్దరు వధువులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు(vip vote) వేసి వెళ్లారు.
Published Date - 11:45 AM, Wed - 10 May 23 -
#South
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల బరిలో 22% మంది నేర చరితులే
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Election) మరో ఐదు రోజుల టైమే మిగిలింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి.
Published Date - 02:38 PM, Thu - 4 May 23 -
#India
Jai Bajrang Bali: ఓటేసే టప్పుడు “జై బజరంగ్ బలి” అనండి : ప్రధాని మోడీ
దూషణలే అస్త్రంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ లీడర్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని.. ఓటు వేసేటప్పుడు "జై బజరంగ్ బలి" (Jai Bajrang Bali) అని నినదించాలని ఓటర్లకు ప్రధాని మోడీ సూచించారు.
Published Date - 08:42 PM, Wed - 3 May 23 -
#Telangana
Telangana Assembly polls: తెలంగాణా ఎన్నికలపై ఈసీ దూకుడు
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది
Published Date - 09:04 PM, Sat - 15 April 23 -
#Andhra Pradesh
AP Politics: ఆ నలుగురు అందుకే క్రాస్.!
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటారని నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
Published Date - 09:00 AM, Sat - 25 March 23 -
#India
Modi: గుజరాత్ పోలింగ్ లో క్యూ లైన్ లో నిల్చుని ఓటేసిన ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సోమవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ ఈ ఉదయం గాంధీనగర్ రాజ్భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. రాణిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్కు వచ్చిన మోదీ కాన్వాయ్ను కొంత దూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా, దారి పొడవునా వారికి అభివాదం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు […]
Published Date - 12:10 PM, Mon - 5 December 22 -
#India
Gujarat: ఓటేయడానికి సైకిల్ పై సిలిండర్ తో వచ్చిన ఎమ్మెల్యే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.
Published Date - 12:33 PM, Thu - 1 December 22