Vodafone Idea
-
#Business
Vodafone Idea : వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి 48.99 శాతం వాటా.. ప్రభుత్వ సంస్థగా మారుతుందా?
వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)లోని 48.99 శాతం వాటా ప్రభుత్వం చేతికి వచ్చినా.. దానిపై నియంత్రణ మాత్రం కంపెనీ ప్రమోటర్లకే ఉంటుంది.
Published Date - 04:48 PM, Tue - 1 April 25 -
#Business
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
ఎయిర్టెల్ ఇంతకుముందు ఈ ప్లాన్ను రూ. 1959 ధరతో ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప్లాన్ రూ.1,849కి మార్చారు. కంపెనీ ప్లాన్ ధరను రూ.110 తగ్గించింది.
Published Date - 05:03 PM, Sat - 25 January 25 -
#Business
OTP Disruption : డిసెంబరు 1 నుంచి కొన్ని ఓటీపీలు లేట్.. ఇంకొన్ని ఓటీపీలు రావు
ఓటీపీలతో(OTP Disruption) నిత్యం అవసరం ఉండే ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా కంపెనీలను కూడా సంప్రదించాయి.
Published Date - 02:27 PM, Wed - 27 November 24 -
#Business
Vodafone Idea: వొడాఫోన్ ఐడియాపై ఫిర్యాదు.. జరిమానా విధించిన కమిషన్!
సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ ఉత్తర్వును ఇచ్చింది. వొడాఫోన్ ఐడియాపై ఓ వృద్ధుడు కమిషన్లో ఫిర్యాదు చేశాడు.
Published Date - 12:15 PM, Wed - 25 September 24 -
#Business
Port Your SIM To BSNL: మీరు బీఎస్ఎన్ఎల్ సిమ్లోకి మారాలని చూస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు చెందిన చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ (Port Your SIM To BSNL) కంపెనీకి మారుతున్నారు.
Published Date - 07:20 AM, Sat - 13 July 24 -
#Technology
Vi New Recharge Plans: వొడాఫోన్ ఐడియా యూజర్లకు అలర్ట్.. ఈరోజే చివరి అవకాశం!
Vi New Recharge Plans: భారతీయ టెలికాం కంపెనీలు ఇటీవల తమ టారిఫ్ ప్లాన్ల ధరలను పెంచాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైన తర్వాత వోడాఫోన్ ఐడియా (Vi New Recharge Plans) కూడా తన ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మీరు Vodafone Idea వినియోగదారు అయితే ఈరోజే మీ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే పాత ధరలకే రీఛార్జ్ చేసుకునేందుకు ఇదే చివరి అవకాశం. వార్షిక ప్లాన్ను రీఛార్జ్ చేయడం ద్వారా […]
Published Date - 03:01 PM, Wed - 3 July 24 -
#Business
Tariff Hikes: మొబైల్ టారిఫ్ల పెంపు.. వినియోగదారులపై ఏటా రూ. 47, 500 కోట్ల అదనపు భారం..!
Tariff Hikes: దేశంలోని మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు (Tariff Hikes) ప్రకటించాయి. ఈ కంపెనీలు మొబైల్ టారిఫ్ను పెంచడం ద్వారా కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఈ పెంపు తర్వాత వినియోగదారులపై మొబైల్ టారిఫ్పై భారం పెరగనుంది. ET నివేదిక ప్రకారం.. ఈ టారిఫ్ పెంపు తర్వాత వినియోగదారులపై ఏటా రూ.47,500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. దేశంలోని కస్టమర్లకు 5జీ […]
Published Date - 03:00 PM, Sat - 29 June 24 -
#Business
Mobile Recharge: మొబైల్ వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన టెలికాం కంపెనీలు..!
లోక్సభ ఎన్నికల తర్వాత కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నాయి.
Published Date - 05:13 PM, Wed - 15 May 24 -
#Technology
Tariff Rates Increase: మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్.. టారిఫ్ రేట్ల పెంపు ఎప్పుడంటే..?
టెలికాం కంపెనీలు వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్ల టారిఫ్లను (Tariff Rates Increase) పెంచబోతున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం మొబైల్ సర్వీస్ టారిఫ్లను 15-17% పెంచవచ్చని పేర్కొంది.
Published Date - 04:33 PM, Sat - 13 April 24 -
#Technology
Vodafone Idea 5G Services: త్వరలోనే భారత్ కి రాబోతున్న వోడాఫోన్ ఐడియా 5జి సర్వీసులు.. ఎప్పటి నుంచి తెలుసా?
ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులను రాబోయే 6 నుంచి 7 నెలల్లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది.
Published Date - 04:30 PM, Fri - 2 February 24 -
#Speed News
Loss-Making Companies: దేశంలో అత్యధికంగా నష్టపోతున్న కంపెలు ఇవే.. లాస్లో ఉన్న టాప్-5 సంస్థలు..!
2022 ఆర్థిక సంవత్సరంలో బైజూ రూ. 8245 కోట్ల నష్టాన్ని (Loss-Making Companies) చవిచూసింది. ప్రస్తుతం ఇది అతిపెద్ద లాస్ మేకింగ్ స్టార్టప్గా అవతరించడమే కాకుండా దేశంలోనే అత్యధికంగా నష్టపోతున్న కంపెనీలలో ఒకటిగా కూడా మారింది.
Published Date - 11:30 AM, Wed - 24 January 24 -
#Technology
Workforce: టెలికాం రంగంలో ఉద్యోగాలు.. ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయంటే..?
దేశంలోని టెలికాం రంగంలో త్వరలో టెలికాం రంగంలో ఉద్యోగాలు (Workforce) రావచ్చు. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీలు త్వరలో తమ ఉద్యోగులను 25 శాతం వరకు పెంచుకోనున్నాయి.
Published Date - 11:41 AM, Wed - 16 August 23 -
#Technology
VI Offer: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా VI కస్టమర్లకు బంపరాఫర్
స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని టెలికాం సంస్థలు తమ యూజర్లకు అనేక ఆఫర్లను ప్రవేశపెడతాయి. ఆగస్టు 15న దేశంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.
Published Date - 08:00 PM, Sun - 13 August 23 -
#Speed News
Free Data Offers: బంపర్ ఆఫర్.. ఉచితంగా 75GB డేటా పొందండి.. ఎలాగంటే?
భారతదేశంలోనే మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వోడాఫోన్ ఐడియా ఫ్రీ పెయిడ్ కస్టమర్ల కోసం 75 జిబి
Published Date - 08:15 PM, Sat - 20 August 22 -
#India
5G Spectrum Auction : 5జీ స్పెక్ట్రమ్ వేలానికి సర్వం సిద్ధం.. పోటీపడుతున్న టెలికాం దిగ్గజాల
5జీ స్పెక్ట్రమ్ వేలానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి (మంగళవారం)మెగా 5G స్పెక్ట్రమ్ వేలం (రూ. 1.9 లక్షల కోట్లు) ప్రారంభం కావడంతో
Published Date - 08:27 AM, Tue - 26 July 22