Vizag
-
#Andhra Pradesh
Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ముందే `మోడీ`కి నిరసన సెగ
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీన జరగనుంది. ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా విధులను బహిష్కరించడానికి కార్మికులు సిద్ధం అయ్యారు.
Published Date - 05:08 PM, Wed - 9 November 22 -
#Andhra Pradesh
3 capitals: విశాఖ రాజధానికి జగన్ మాస్టర్ స్కెచ్
మూడు రాజధానులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సరికొత్త స్కెచ్ కు తెరలేపారు. ఆయన సూచన మేరకు విశాఖ కార్పొరేషన్ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని తీర్మానం చేసింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తీర్మానాలు చేయడానికి వైసీపీ సిద్ధం అయిందని తెలుస్తోంది. ఆ ప్రక్రియకు విశాఖ నుంచి ఆరంగేట్రం చేయడం గమనార్హం.
Published Date - 05:22 PM, Sat - 5 November 22 -
#Andhra Pradesh
pm vizag tour: ప్రధాని విశాఖ షెడ్యూల్ ఖరారు, మళ్లీ జనసేనానికి జలక్!
ముసుగులో గుద్దులాట మాదిరిగా జనసేన, బీజేపీ మధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా కలిసి పనిచేయరు. పైగా పవన్ కల్యాణ్ ను ఎప్పటికప్పుడు అవమానించేలా ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు పాల్గొనే వేదికలపై పవన్ కు చోటు దొరకడంలేదు.
Published Date - 04:09 PM, Wed - 2 November 22 -
#Andhra Pradesh
Capital Vizag: దొరకని దొరలు! అమరావతిని తలదన్నే విశాఖ భూ దందా!
అధికారంలో ఎవరు ఉంటే వాళ్లు ఖరీదైన భూములను దోచుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటి అయింది.
Published Date - 02:12 PM, Mon - 31 October 22 -
#Andhra Pradesh
Tammineni Sitaram : రాజధాని నిర్మాణానికి అమరావతి పనికిరాదు..!!
రాజధాని నిర్మాణానికి అమరావతి పనికిరాదంటూ వ్యాఖ్యానించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం. శ్రీకాకుళం రాజధాని చేయాలన్నవారిది మరుగుజ్జు మనసత్వం. రాజధాని నిర్మాణానికి అమరావతి ఏమాత్రం పనికిరాదు. అవన్నీ మెత్తటి భూములు. రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు అతి తెలివితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని రాజధాని చేయాలన్న కుట్ర చేశారన్నారు. శ్రీకాకుళంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తమ్మినేని సీతారం పాల్గొన్నారు. విశాఖ రాజధానికి మద్దతుగా తీర్మానం చేసిన ఆయన హైకోర్టుకు సమర్పిస్తానని తెలిపారు. […]
Published Date - 08:00 AM, Sat - 29 October 22 -
#Speed News
Pawan Kalyan : పవన్ కళ్యాణ్కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు.. కారణం ఇదే..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన...
Published Date - 12:23 PM, Sat - 22 October 22 -
#Andhra Pradesh
Janasena & TDP : పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఫోన్.. నేతల అరెస్టులను ఖండించిన బాబు
వైజాగ్లో అరెస్ట్ చేసిన జనసేన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు
Published Date - 09:39 PM, Sun - 16 October 22 -
#Andhra Pradesh
Nagababu : వైఎస్సార్ సీపీకి జనసేననేత నాగబాబు చురకలు..!!
వైస్సార్ సీపీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో నిర్వహించిన సభపై జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు.
Published Date - 07:44 PM, Sat - 15 October 22 -
#Andhra Pradesh
Pawan kalyan : ఈనెల 15 నుంచి పవన్ విశాఖ పర్యటన..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈనెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు, పార్టీ వాలంటీర్లతో సమావేశం కానున్నారు.
Published Date - 08:27 AM, Tue - 11 October 22 -
#Speed News
3 Capitals Bike rally : మూడు రాజధానులపై బైక్ ర్యాలీ.. కిందపడిన వైసీపీ ఎమ్మెల్యే
విశాఖపట్నంలో మూడు రాజధానులపై వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు..
Published Date - 11:50 AM, Sun - 9 October 22 -
#Andhra Pradesh
APSRTC Special Buses : దసరా రద్ధీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. వైజాగ్ నుంచి..?
దసరా పండుగ సీజన్ లో ప్రతి ఏటా ఆర్టీసీ ప్రత్యే బస్సులను నడుపుతుంది. ఈ ఏడాది పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని...
Published Date - 07:27 AM, Mon - 3 October 22 -
#Andhra Pradesh
TDP vs YSRCP : చంద్రబాబుపై మంత్రి అమర్నాథ్ ఫైర్.. అమరావతి రైతుల్ని రెచ్చగొట్టేలా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి గుడివాడ అమర్నాథ్...
Published Date - 02:40 PM, Fri - 9 September 22 -
#Andhra Pradesh
3 Capitals : వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు – మంత్రి అమర్నాథ్
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు...
Published Date - 12:54 PM, Sat - 3 September 22 -
#Andhra Pradesh
Vizag Serial Murders : వణుకుతున్న విశాఖ ప్రజలు.. కారణం ఇదే..?
విశాఖ వాసులు వణికిపోతున్నారు. నగరంలో వరుస...
Published Date - 10:12 AM, Thu - 1 September 22 -
#Andhra Pradesh
YS Jagan : పార్లే సంస్థతో జగన్ సర్కార్ `ఎంవోయూ`
ఏపీలోని బీచ్ ల పరిరక్షణ కోసం పార్లే సంస్థతో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు జగన్ , పార్లే ప్రతినిధులు విశాఖ కేంద్రంగా పత్రాలపై సంతకాలు చేశారు. ఉదయం విశాఖపట్నం వెళ్లిన సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Published Date - 05:00 PM, Fri - 26 August 22