Vinukonda
-
#Andhra Pradesh
Jagan : 45 రోజుల పాలనలో 36 రాజకీయ హత్యలు..ఢిల్లీలో ధర్నా చేస్తా: జగన్
తీవ్ర విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
Date : 19-07-2024 - 7:17 IST -
#Andhra Pradesh
YS Jagan; వైసీపీ కార్యకర్త హత్య అనంతరం వినుకొండలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి తన కాన్వాయ్లో వినుకొండకు బయలుదేరారు. నిన్న వైసీపీలో గ్యాంగ్ వార్ జరిగింది. రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షేక్ జిలానీ అనే వ్యక్తి ఈ హత్య చేశాడు.
Date : 19-07-2024 - 12:13 IST -
#Andhra Pradesh
Palnadu : టీడీపీ మద్దతుదారుల పంటను నాశనం చేసిన వైసీపీ శ్రేణులు..?
ఏపీలో రాజకీయాలు మరి దారుణంగా తయారవుతున్నాయి. రాజకీయాల కోసం అతి నీచమైన పనికి దిగజారుతున్నారు. తమ అభిమాన నేతల్లో గుర్తింపు..మెప్పు పొందడం కోసం ఏంచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో టీడీపీ మద్దతుదారుల పంటను నాశనం చేసి వైసీపీ జెండాలు పాతిన ఘటన వినుకొండ (Vinukonda) మండలం నడిగడ్డ(Nadigadda) గ్రామంలో చోటుచేసుకుంది. We’re now on WhatsApp. Click to Join. నడిగడ్డకు చెందిన వెంకటేశ్వర్లు మొదటి నుండి టీడీపీ కార్యకర్త. వెంకటేశ్వర్లు […]
Date : 19-12-2023 - 1:15 IST -
#Andhra Pradesh
Jagan Rule : వినుకొండ లో పోలీస్ కాల్పులు, కడప తరహా టెంపర్
ఎన్నికల నాటికి (Jagan Rule) కడప తరహా రాజకీయ టెంపర్ ఏపీ వ్యాప్తంగా క్రియేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Date : 27-07-2023 - 3:06 IST