Velagapudi
-
#Andhra Pradesh
అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!
Amaravati Velagapudi ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమరావతిలోని వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన మంటలు చెలరేగటంతో ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ రాజధాని […]
Date : 11-03-2026 - 4:51 IST -
#Andhra Pradesh
Chandrababu New House : వెలగపూడిలో కొత్త ఇంటికి చంద్రబాబు భూమి పూజ..?
Chandrababu New House : రాజధాని అమరావతిలోనే చంద్రబాబు ఇల్లు కట్టుకోబోతుండడం తో ఆయనకు అమరావతిపై ఉన్న నిబద్ధతను ప్రజలకు చూపించే అవకాశమొచ్చింది
Date : 29-03-2025 - 7:42 IST -
#Andhra Pradesh
Nandigam Suresh : సుప్రీంకోర్టులో నందిగం సురేష్కు ఎదురుదెబ్బ
Nandigam Suresh : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను మంగళవారం తిరస్కరించడం ద్వారా భారత అత్యున్నత న్యాయస్థానం ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంచలనం సృష్టించిన మరియమ్మ హత్యకేసులో గతంలో అరెస్టయిన సురేష్ తన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Date : 07-01-2025 - 1:47 IST -
#Andhra Pradesh
Nandigam Suresh: మహిళ హత్య కేసు..మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్
Nandigam Suresh: మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ అనుమతి ఇవ్వడంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. మరియమ్మ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా నందిగం సురేష్ కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది.
Date : 07-10-2024 - 4:35 IST -
#Speed News
Amaravati : మున్సిపాలిటీ వద్దు.. రాజధాని ముద్దు.. తుళ్లూరు గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
మున్సిపాలిటీని వ్యతిరేకిస్తూ తుళ్లూరు గ్రామసభలో రాజధాని ప్రాంత ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తుళ్లూరు మండలలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల ప్రజల మూకుమ్మడి ఏకగ్రీవ తీర్మానం చేశారు.హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 జిల్లాల కోసం భూములు త్యాగం చేయమని.. ఆనాడు అధికారులే ప్రజల వద్దకు వచ్చారని రైతులు తెలిపారు. మూడు రాజధానుల బిల్లును ఉద్యోగ సంఘాలు ఎందుకు వ్యతిరేకించడం లేదని […]
Date : 18-09-2022 - 7:01 IST