Uttarakhand
-
#Speed News
PM MODI : ఉత్తరాఖండ్ కు ప్రధాని మోదీ, కేదార్ నాథ్-బద్రీనాథ్ లో ప్రత్యేక పూజలు..!
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరాఖండ్ లో పర్యటించనున్నారు. కేదార్ నాథ్, బద్రీనాథ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Published Date - 08:05 AM, Fri - 21 October 22 -
#Devotional
Char Dham Yatra : ఈ ఏడాది చార్ధామ్ను సందర్శించిన 42 లక్షల మంది భక్తులు.. 311 మంది..?
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన చార్ ధామ్ యాత్రలో యాత్రికులు ఎన్నో కొత్త రికార్డులు సృష్టించారు...
Published Date - 07:02 AM, Mon - 17 October 22 -
#India
Jyotish Peeth : జ్యోతిష్ పీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద పట్టాభిషేకంపై సుప్రీంకోర్టు స్టే…అసలేం జరిగిందంటే..?
ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానందుని పట్టాభిషేకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
Published Date - 04:46 AM, Sun - 16 October 22 -
#India
Uttarakhand : కాల్పుల్లో బీజేపీ నేత భార్య మృతి…యూపీ పోలీసులపై హత్య కేసు..!!
నేరస్తులను పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. కానీ నేరస్థులకు పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై హత్య కేసు నమోదు అయ్యింది.
Published Date - 02:03 PM, Thu - 13 October 22 -
#Speed News
Rain Alert : దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు – భారత వాతావరణ శాఖ
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది...
Published Date - 08:01 AM, Fri - 7 October 22 -
#Speed News
Kedarnath : కేదార్నాథ్ సమీపంలో భారీ హిమపాతం.. ఆలయానికి ముప్పు లేదని వెల్లడి
ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయ సమీపంలో భారీ హిమపాతం సంభవించింది. అకస్మాత్తుగా మంచు పెళ్లలు వేగంగా కొండల మీద నుంచి జారి పడ్డాయి.
Published Date - 12:21 PM, Sat - 1 October 22 -
#Speed News
Vegetable Farming: ఉద్యోగం చేస్తూ డాబాపై కూరగాయల సాగు.. కరోనా వల్ల ఇలా అంటూ?
సాధారణంగా చాలామందికి పంటలు పండించడం అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా సిటీలలో ఉండేవారు అయితే ఇలా
Published Date - 07:45 AM, Wed - 13 July 22 -
#India
Uttarakhand:ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం…25మంది మృతి..!!
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మరణించారని సమాచారం.
Published Date - 12:11 AM, Mon - 6 June 22 -
#Devotional
Kedarnath Rains: భారీ వర్షం కారణంగా నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర
భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Published Date - 01:27 PM, Tue - 24 May 22 -
#India
Babyrani Maurya: గవర్నర్ పదవికి రాజీనామా చేసి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు.. ఎవరీ బేబీ రాణి మౌర్యా?
గవర్నర్ గా చేసినవాళ్లు రాష్ట్రపతి అవ్వాలనుకుంటారు కాని తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటారా? కానీ బేబీ రాణి మౌర్యా రూటే వేరు. ఆల్రెడీ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా చేశారు. ఇక ఆ పదవీకాలం ముగిసిన తరువాత రిటైర్ అయిపోతారులే అనుకున్నారు. కానీ అలా భావించిన వాళ్లందరికీ ఒక్కసారిగా షాకిచ్చారు. సీన్ కట్ చేస్తే.. యూపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి నుంచి బీజేపీ నాయకురాలిగా ఉన్న బేబీ రాణి మౌర్య.. 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్ ఏడో […]
Published Date - 02:23 PM, Sun - 13 March 22 -
#Speed News
Assembly Election Results 2022: అసెంబ్లీ ఫలితాల పై రాహుల్ రియాక్షన్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పలితాల కౌంటిగ్ ఈరోజు జరుగున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ ప్రభంజనానికి బిత్తర పోయిన కాంగ్రెస్ అక్కడ ప్రస్తుతం 2 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య టఫ్ ఫైట్ జరిగిద్దని అందరూ భావించారు. అయితే ఎన్నికల ముందు చేసిన తప్పుల కారణంగా అక్కడ […]
Published Date - 05:24 PM, Thu - 10 March 22 -
#India
Akshay Kumar: ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్షయ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Published Date - 02:55 PM, Mon - 7 February 22 -
#India
Election Survey: ఐదు రాష్ట్రాల ఆత్మసాక్షి సర్వే
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మ సాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. పలు విడతలుగా చేసిన సర్వేల ప్రకారం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేల్చింది. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ నుంది.
Published Date - 08:00 AM, Sun - 30 January 22 -
#India
బీజేపీ ఎలక్షన్స్ – 2022
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేరు. పాలిటిక్స్ లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే... పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి ఒడ్డెక్కితే చాలు అని అనుకుంటారు. కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
Published Date - 07:00 AM, Tue - 18 January 22 -
#India
Assembly Elections:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దేశ రాజకీయాలను మార్చనున్న ఆరు అంశాలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.
Published Date - 09:10 AM, Mon - 10 January 22