Uttarakhand
-
#India
Helicopter Crash: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్, ఆరుగురు మృతి
Helicopter Crash: కేదారనాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది.
Date : 15-06-2025 - 10:29 IST -
#India
Viral : మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను మూడవ అంతస్తు నుంచి వేలాడదీశన భర్త
Viral : దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాటి మనుషుల నుంచి రక్షణ పొందాల్సిన భార్యలు, కుటుంబమే ప్రమాదంగా మారిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
Date : 07-06-2025 - 6:10 IST -
#Devotional
Golu Devta Temple: ఈ ఆలయం గురించి మీకు తెలుసా?
గోలూ దేవత ఆలయానికి వెళ్లడానికి మీరు కాఠ్గోదామ్, హల్ద్వానీ రైల్వే స్టేషన్లలో దిగవచ్చు. ఆలయం చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. ఇందులో ఓక్, దేవదారు చెట్లు కనిపిస్తాయి.
Date : 31-05-2025 - 7:00 IST -
#India
Uttarakhand : కూలిన హెలికాప్టర్.. ఐదుగురు టూరిస్టులు మృతి
అధికారుల సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ హెలికాప్టర్ గంగోత్రి దిశగా ప్రయాణిస్తుండగా, ఉత్తరకాశీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కూలిపోయింది. హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ఉన్నారు.
Date : 08-05-2025 - 10:57 IST -
#India
Chardham Yatra: చార్ధామ్ యాత్రకు వెళ్తున్నారా.. అలాచేస్తే రూ. 5వేలు జరిమానా
చార్ధామ్ యాత్ర బుధవారం (ఏప్రిల్ 30) ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరవడంతో ప్రారంభమవుతుంది.
Date : 29-04-2025 - 9:53 IST -
#Devotional
Chardham Yatra: చార్ధామ్ యాత్రికులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్కు ఆధార్ తప్పనిసరి, ప్రాసెస్ ఇదే!
చార్ధామ్ యాత్ర (Chardham Yatra) కోసం రిజిస్ట్రేషన్లు ఈరోజు అంటే 20 మార్చి 2025 నుండి ప్రారంభం కానున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం భక్తులు ఆధార్ కార్డు వివరాలను అందించడం తప్పనిసరి కానుంది. చార్ధామ్ యాత్ర 30 ఏప్రిల్ 2025 నుండి ప్రారంభమవుతుంది.
Date : 20-03-2025 - 8:22 IST -
#Speed News
Ropeway: యాత్రికులకు గుడ్ న్యూస్.. 9 గంటల ప్రయాణం ఇకపై 36 నిమిషాలే!
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) కూడా హేమకుండ్ సాహిబ్ రోప్వే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
Date : 05-03-2025 - 7:46 IST -
#India
Snow falls : ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురి మృతి..కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఇంకా ఐదుగురిని కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి వరకే 33 మందిని కాపాడారు. వర్షం, మంచు తుఫాన్ వల్ల.. రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందికరంగా మారింది. శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిలిపివేశారు.
Date : 01-03-2025 - 6:32 IST -
#Speed News
Uttarakhand Avalanche: 55 మంది కార్మికులలో 33 మంది సేఫ్.. 22 మంది కోసం అన్వేషణ!
చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీతో పాటు డీజీ ఐటీబీపీ, డీజీ ఎన్డీఆర్ఎఫ్తో మాట్లాడారు.
Date : 01-03-2025 - 9:52 IST -
#Speed News
Uttarakhand: ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం.. 57 మంది కూలీలు గల్లంతు
సరిహద్దు ప్రాంతమైన మనాలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) క్యాంపు సమీపంలో భారీ హిమపాతం సంభవించిందని పోలీసు హెడ్క్వార్టర్స్ ప్రతినిధి IG నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు.
Date : 28-02-2025 - 4:10 IST -
#India
Jay Shah : అమిత్షా కుమారుడి పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్.. దొరికిన మోసగాడు
తనను తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా(Jay Shah)గా పరిచయం చేసుకున్నాడు.
Date : 19-02-2025 - 12:59 IST -
#India
Tragedy : రిషబ్ పంత్ను కాపాడిన వ్యక్తి తన ప్రేయసితో ఆత్మహత్యయత్నం.. ఒకరు మృతి
Tragedy : రెండేళ్ల క్రితం మెర్సిడెస్ కారు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ భారత క్రికెటర్ ప్రాణాలను కాపాడిన ఆ యువకుడు ప్రేమ వ్యవహారం కారణంగా తన ప్రేయసితో కలిసి విషం తాగాడు. ఈ ప్రమాదంలో అమ్మాయి మరణించగా, బాలుడు ఆసుపత్రిలో జీవితం , మరణం మధ్య పోరాడుతున్నాడు.
Date : 12-02-2025 - 12:05 IST -
#Cinema
Big Cheating : హీరోయిన్ చేస్తామంటూ మాజీ సీఎం కూతురికి రూ.4 కోట్లు కుచ్చుటోపీ
తాము త్వరలో తీయనున్న ‘ఆంఖోన్ కీ గుస్తాఖియా’ సినిమాలో కీలకమైన హీరోయిన్ పాత్రను ఇవ్వాలంటే.. రూ.5 కోట్లు ఇవ్వాలని ఆరుషిని ఆ ఇద్దరు వ్యక్తులు(Big Cheating) కోరారు.
Date : 08-02-2025 - 6:12 IST -
#India
National Games 2025 : 38వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని
ఈ ప్రత్యేక వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో పాటు పలువురు ప్రముఖులు కూడా చేరుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Date : 28-01-2025 - 1:34 IST -
#India
Uniform Civil Code : UCC ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్
ఇక దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా జనవరి 27ని ఉత్తరాఖండ్లో యూసీసీ డేగా జరుపుకోనున్నట్లు సీఎం ప్రకటించారు.
Date : 27-01-2025 - 2:56 IST