Uttar Pradesh
-
#India
UP Stampede : యూపీలో తొక్కిసలాట.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి.
Published Date - 05:21 PM, Tue - 2 July 24 -
#Viral
Leech Found In Nose: ముక్కులో జలగ.. వామ్మో ఎంత రక్తం పీల్చిందో
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.19 ఏళ్ల యువకుడి ముక్కు నుంచి సజీవ జలగను వైద్యులు తొలగించారు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన కేసు అని చెప్పారు డాక్టర్లు. 19 రోజుల పాటు ఆ యువకుడి నోట్లో జలగ ఉండిపోయి రక్తం పీలుస్తూనే ఉందని వైద్యులు చెబుతున్నారు.
Published Date - 12:17 AM, Wed - 26 June 24 -
#India
CM Adityanath: ఆపద్ధ మిత్రలను హోంగార్డు వాలంటీర్లుగా నియమిస్తాం: యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం జరిగిన ముఖ్యమైన సమావేశంలో హోంగార్డు శాఖ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద్ధర్మ మిత్రలను హోంగార్డు వాలంటీర్లుగా నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Published Date - 11:56 PM, Sat - 22 June 24 -
#India
Paper Leaks: ప్రశ్నపత్రాల లీకేజిపై యోగి సర్కార్ సంచలన నిర్ణయం
ఉత్తరప్రదేశ్లో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఆ తర్వాత పెద్ద దుమారమే రేగింది. మరోవైపు పేపర్ లీకేజీలను అరికట్టేందుకు యోగి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఈ కొత్త చట్టంలో పేపర్ లీక్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. వారికి భారీ జరిమానా విధించడమే కాకుండా, జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
Published Date - 02:12 PM, Fri - 21 June 24 -
#Speed News
Rahul Gandhi: వాయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వాయనాడ్లలోని లోక్సభ స్థానాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఒకే స్థానంలో కొనసాగనున్నారు. ఈ నేపాధ్యంలో రాహుల్ కేరళలోని వాయనాడ్ లోకసభ స్థానాన్ని వదులుకోనున్నారు.
Published Date - 07:51 PM, Mon - 17 June 24 -
#India
UP : యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ కూటమి హవా
Election Results 2024: యూపిలో లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఊహించని విధంగా ఇండియా కూటమి అభ్యర్థుల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలుండగా ప్రస్తుతం వార్తలు అందేసరికి 41 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీనిని బట్టి యూపీలో ముస్లిం, యాదవ్, ఓబీసీ ఓట్లు కాంగ్రెస్కు టర్న్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. We’re now on WhatsApp. Click to Join. మరోవైపు పశ్చిమ యూపీలోని 29 స్థానాల్లో […]
Published Date - 10:53 AM, Tue - 4 June 24 -
#India
Polling : లోక్సభ ఎన్నికలు….తొలి రెండు గంటల్లో 10.82 శాతం ఓటింగ్
Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్(Sixth round of polling) శనివారం కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. ఉదయం 9 గంటలకు వరకు పశ్చిమ […]
Published Date - 11:09 AM, Sat - 25 May 24 -
#India
POK : ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ఏం చేసింది?: ఒవైసీ
MP Asaduddin Owaisi: లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పీఓకే అంశంపై స్పందించారు. పీఓకే(POK) భారత్లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని అన్నారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పీవోకే గురించి పదేపదే మాట్లాడుతున్నారని… ఈ పదేళ్లలో పీఓకేను […]
Published Date - 05:09 PM, Wed - 22 May 24 -
#India
Heatwave Alert: ఢిల్లీలో భానుడి ప్రతాపం..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
రాబోయే ఐదు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పేర్కొన్న రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ
Published Date - 03:04 PM, Wed - 22 May 24 -
#Viral
Uttar Pradesh: ఇద్దరు యువకులతో మహిళ డాక్టర్ రాసలీలలు
ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా వైద్యురాలు ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఓ హోటల్లో పట్టుబడింది. సదరు మహిళా వైద్యురాలిని తన భర్త అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నాడు.
Published Date - 11:48 PM, Fri - 10 May 24 -
#India
UP : భర్త మర్మాంగాన్ని సిగరెట్ తో కాల్చిన భార్య..అంతే కాదు..!!
దుస్తులు విప్పేసి అతడి మీద కూర్చొని సిగరెట్ తాగుతూ.. సిగరెట్తో అతడి శరీరాన్ని కాల్చడం చేసింది. అక్కడితో ఆగకుండా.. ఓ కత్తితో అతడి మర్మాంగాన్ని కత్తిరించే ప్రయత్నం చేసింది
Published Date - 10:08 PM, Mon - 6 May 24 -
#India
CM Yogi Adityanath: సైబర్ నేరగాళ్లకు చమటలే ఇక.. 57 కొత్త సైబర్ పోలీస్ స్టేషన్లు
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సైబర్ నేరగాళ్ళను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది. జాతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్క్రైమ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Published Date - 09:58 PM, Tue - 30 April 24 -
#India
Priyanka Gandhi : లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ కష్టమేనా?.. అమేథీ బరిలోకి రాహులేనా?
Priyanka Gandhi: కాంగ్రెస్(Congress) పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) రానున్న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)బరి నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ(Amethi), రాయ్బరేలీ(rae bareli) లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుండి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. We’re now on WhatsApp. Click to Join. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని […]
Published Date - 12:57 PM, Tue - 30 April 24 -
#Trending
Viral Video: సమ్మర్ ఎఫెక్ట్.. స్విమ్మింగ్ పూల్గా మారిన క్లాస్రూం, వీడియో వైరల్
Viral Video: పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థుల హాజరు కోసం తరగతి గదిని స్విమ్మింగ్ పూల్ గా మార్చారు టీర్లు. కొందరు పిల్లలు తరగతి గదిలోని ఒక మూల నుంచి మరో మూలకు ఈత కొడుతూ కేరింతలు చేస్తుండగా, మరికొందరు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్న వీడియో ఒకటి ట్విటర్లో చక్కర్లు కొడుతోంది. పంట కోతలు, వడగాల్పుల కారణంగా విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నందున , పాఠశాలకు రప్పించేందుకు టీచర్లు ఈ విధమైన నిర్ణయం […]
Published Date - 12:23 PM, Tue - 30 April 24 -
#Viral
Viral : రైలు చక్రాల మధ్య ఇరుక్కున్న బాలుడు..100 కి.మీ తర్వాత చూసిన రైల్వే సిబ్బంది
సడెన్ గా రైలు కదిలేసరికి.. బయటకు రాలేక చక్రాల మధ్య ఉండే ఖాళీ స్థలంలో కూర్చుండిపోయాడు. అలా కదిలిన రైలు ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించి యూపీలోని హర్దోయ్ స్టేషన్కు చేరుకుంది
Published Date - 01:56 PM, Mon - 22 April 24