Uttar Pradesh Elections
-
#India
UP Polls: యూపీలో ప్రారంభమైన 6వ దశ పోలింగ్.. యోగి సహా పోటీలో ఉన్న 675 మంది నేతలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ నేడు ప్రారంభమైంది. ఈ దశలో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్కు చెందిన అజయ్ కుమార్ లల్లూ, సమాజ్వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య తో పాటు ఇతర నేతల రాజకీయ భవితవ్యాన్ని ఈ పోలింగ్ నిర్ణయించనుంది.
Published Date - 09:38 AM, Thu - 3 March 22 -
#Speed News
UP Polls: యూపీలో ఐదవ దశ ఎన్నికలు.. 61 స్థానాలకు జరుగుతున్న పోలింగ్
ఉత్తరప్రదేశ్ లో ఐదవ దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది.
Published Date - 09:32 AM, Sun - 27 February 22 -
#India
UP Assembly Election 2022: యూపీలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..!
ఉత్తర్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నేపధ్యంలో ఈరోజు అక్కడ నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయింది. ఈ క్రమంలో నేడు మొత్తం 59 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఉత్తరప్రదేశ్లోని 9 జిల్లాలైన లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో ఈ నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నాలుగో దశలో మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఈ దశలో […]
Published Date - 10:03 AM, Wed - 23 February 22 -
#Special
UP Polls: యూపీ ఎన్నికల్లో ఆ సమాజం ఎటువైపో..?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులంటూ ఎవరూ ఉండరని అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఏ పార్టీ ఏ పార్టీతో జట్టుకడుతుందో...
Published Date - 10:00 PM, Mon - 7 February 22 -
#India
Uttar Pradesh: యోగీ బాటే నా బాట అంటున్న అఖిలేశ్… ఇంకా సందిగ్ధంలోనే ప్రియాంక గాంధీ
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నా.... ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ మధ్యే అన్నట్టు ఉంది. ఇక్కడ గెలుపు తమదంటే తమదేనని ఈరెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.
Published Date - 01:30 PM, Sun - 23 January 22 -
#Telangana
TRS in UP : యూపీ సైకిల్… గులాబీ బెల్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గులాబీ బెల్ మోగబోతోంది. సైకిల్ కోసం ఆ బెల్ మోగించడానికి కారు వేసుకుని గులాబీబాస్ కేసీఆర్ వెళ్లబోతున్నారు. ఆయన మోగించే బెల్ యూపీ ప్రజల చెవులకు ఎక్కుతుందా?
Published Date - 08:16 PM, Sat - 15 January 22 -
#India
AIMIM:నోట్ల రద్దు వైఫల్యాన్ని మోదీ అంగీకరించాలి – ఓవైసీ
ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యాపారి నివాసంలో భారీ నగదు పట్టుబడటంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని ఆరోపించారు.
Published Date - 10:47 PM, Wed - 29 December 21 -
#Speed News
UP Elections:అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది
ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Published Date - 09:19 AM, Sat - 25 December 21