Union Minister Shivraj Singh Chouhan
-
#Andhra Pradesh
Central Govt Releases Rs. 3300 Cr : కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు – CM చంద్రబాబు
Chandrababu Clarity on Central Govt Releases Rs. 3300 Cr : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేసారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని చంద్రబాబు తెలిపారు.
Published Date - 08:37 PM, Fri - 6 September 24 -
#Speed News
Bhatti Vikramarka : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ఖమ్మంలో పర్యటించనున్న భట్టి
Bhatti Vikramarka will visit Khammam with Union Minister Shivraj Singh Chouhan : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
Published Date - 09:35 AM, Fri - 6 September 24 -
#Andhra Pradesh
Aerial survey : బుడమేరులో కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే
Flood Affected Areas: ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్సింగ్ నగర్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్.. కేంద్ర మంత్రికి వివరించారు.
Published Date - 06:16 PM, Thu - 5 September 24