Union Minister Piyush Goyal
-
#Andhra Pradesh
Tirumala : శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పవిత్ర వేదమంత్రాలతో వేదాశీర్వచనం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పండితులు పీయూష్ గోయల్ కు శేషవస్త్రం కప్పి, శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.
Date : 16-06-2025 - 2:03 IST -
#Andhra Pradesh
CM Chandrababu: యూఎస్ ప్రభుత్వంతో చర్చలు జరపండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు చంద్రబాబు లేఖ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Date : 06-04-2025 - 10:18 IST -
#Speed News
National Turmeric Board : పసుపు బోర్డు ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్
అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, బోర్డు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది అందులో ప్రస్తావించలేదు. తాజాగా, నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
Date : 14-01-2025 - 2:28 IST