Two Children
-
#Speed News
Andhra Pradesh: విశాఖపట్నంలో విషాదం.. పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది.విశాఖ మర్రిపాలెం ప్రకాష్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో సంధ్య అనే మహిళ నివాసం ఉంటున్నది.
Date : 09-08-2023 - 3:22 IST -
#Speed News
శ్రీకాళహస్తిలో కలకలం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో కలకలం రేపుతోంది. కాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మర్దాన్ జిల్లా ఆండాల్ గ్రామానికి చెందిన రమేష్, నీలన్ కుమారి దంపతులు. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం శ్రీకాళహస్తికి వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు, కూతురు హీనా కుమారి (5), కుమారుడు రోషన్ కుమార్ దాస్ (2) ఉన్నారు. అయితే ఈ చిన్నారులు ఇద్దరు ఒకరోజు అనుమానాస్పదంగా మరణించడం […]
Date : 18-02-2022 - 12:14 IST