Turmeric Board
-
#India
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Published Date - 03:47 PM, Sun - 29 June 25 -
#Telangana
Amit Shah : నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 08:16 PM, Fri - 27 June 25 -
#Telangana
Turmeric Board : కాసేపట్లో పసుపు బోర్డు ప్రారంభం
Turmeric Board : సంక్రాంతి పర్వదినాన, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు
Published Date - 10:50 AM, Tue - 14 January 25 -
#Special
Telangana Turmeric Board : ‘పసుపు బోర్డు’ ఏర్పాటయ్యేది తెలంగాణలోనేనా ? గెజిట్ నోటిఫికేషన్ లో నో క్లారిటీ
Telangana Turmeric Board : తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్టోబరు 1న పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రకటించారు.
Published Date - 12:17 PM, Fri - 6 October 23 -
#Telangana
Modi Nizamabad Tour : రేపు నిజామాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని మోడీ (PM Modi) పూర్తి ఫోకస్ తెలంగాణ ఫై పెట్టినట్లు తెలుస్తుంది. మరో రెండు , మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.
Published Date - 04:33 PM, Mon - 2 October 23 -
#Speed News
Turmeric Board Telangana : 9 ఏళ్ల తర్వాత చెప్పులు ధరించిన పసుపు రైతు
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటకు ప్రధాన మంత్రి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు ప్రకటనతో రైతుల కల నెరవేరినట్లయింది
Published Date - 11:52 AM, Mon - 2 October 23 -
#Speed News
PM Modi : తెలంగాణకు ‘పసుపు బోర్డు’.. ములుగులో ‘సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ’ : ప్రధాని మోడీ
PM Modi : మహబూబ్ నగర్ లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటనలు చేశారు.
Published Date - 03:46 PM, Sun - 1 October 23 -
#Telangana
BJP MP Aravind : నిజమాబాద్ ఎంపీ అరవింద్కు పసుపు రైతుల నిరసన సెగ.. ఇదే పసుపు బోర్డ్ అంటూ…!
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు పసుపు రైతుల నిరసన సెగ తగులుతుంది. నిజామాబాద్కు పసుపు బోర్డు
Published Date - 10:28 AM, Fri - 31 March 23 -
#Telangana
MLC Kavitha: ధర్మపురి కాదు.. అధర్మపురి అరవింద్!
పసుపు బోర్డు ఏర్పాటుపై ఉచిత సలహాలు, ఉత్తుత్తి మాటలతో టైంపాస్ చేస్తున్న ఎంపీ అరవింద్ ను వదిలే ప్రసక్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
Published Date - 12:39 PM, Thu - 5 May 22