Tunnel Collapse
-
#Telangana
NDRF Deputy Commander : శ్రీశైలం టన్నెల్ ప్రమాదం.. కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు
NDRF Deputy Commander : తెలంగాణ సొరంగం ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం, సొరంగంలో వారి ఖచ్చితమైన స్థానం ఇంకా నిర్ధారించబడలేదు. ఈ ఆపరేషన్ కోసం మొత్తం నాలుగు బృందాలను నియమించారు. సొరంగంలో 200 మీటర్ల వరకు శిథిలాలను తొలగించిన తర్వాతే కొంత సమాచారాన్ని సేకరించగలమని NDRF డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు.
Published Date - 11:21 AM, Sun - 23 February 25 -
#Telangana
Tunnel Collapse : సీఎం రేవంత్ కు ప్రధాని ఫోన్
Tunnel Collapse : ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలు చేపట్టిందని సీఎం వివరించారు
Published Date - 08:04 PM, Sat - 22 February 25 -
#Telangana
Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Published Date - 04:34 PM, Sat - 22 February 25 -
#India
Uttarkashi Tunnel Rescue: 17 రోజుల నిరీక్షణ నేటితో ముగియనుందా..?
ఉత్తరకాశీ సొరంగం (Uttarkashi Tunnel Rescue)లో చిక్కుకున్న 41 మంది కూలీలను కాపాడేందుకు పగలు, రాత్రి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Published Date - 06:21 PM, Tue - 28 November 23 -
#Speed News
Uttarkashi tunnel collapse: ఫలించిన వర్టికల్ డ్రిల్లింగ్
త్తరాఖండ్ ఉత్తరకాశిలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు నిర్వహించిన వర్టికల్ డ్రిల్లింగ్
Published Date - 06:29 AM, Mon - 27 November 23 -
#India
Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీ సొరంగం కూలిన ఘటనలో కార్మికులు క్షేమం
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనలో చిక్కుకున్న మొత్తం 40 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నారని మరియు వారితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు.
Published Date - 02:23 PM, Mon - 13 November 23