Tummala Nageswara Rao
-
#Telangana
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తో బిఆర్ఎస్ ఖతం – తుమ్మల
Jubilee Hills Bypoll : తెలంగాణ రాజకీయ వాతావరణం జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో మళ్లీ వేడెక్కింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి
Date : 27-10-2025 - 12:45 IST -
#Telangana
Urea : రైతులకు గుడ్ న్యూస్..రేపు తెలంగాణకు 9,039 మెట్రిక్ టన్నుల యూరియా
Urea : రాబోయే 20 రోజుల్లో రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఈ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, రాష్ట్రంలో యూరియా కొరత సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది
Date : 05-09-2025 - 7:04 IST -
#Telangana
Urea : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి తుమ్మల
Urea : నేడు లేదా రేపు రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా రానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు
Date : 30-08-2025 - 7:50 IST -
#Speed News
Bhatti Vikramarka : దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు ఈరోజు
దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజుగా ఈ రోజు గుర్తుండిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Date : 24-06-2025 - 6:31 IST -
#Telangana
Rythu Bharosa : శరవేగంగా రైతుభరోసా చెల్లింపులు.. 4 రోజుల్లో రూ.6,405 కోట్లు
రైతునేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల చెల్లింపును శరవేగంగా అమలు చేస్తోంది.
Date : 20-06-2025 - 12:08 IST -
#Telangana
Deputy CM Bhatti : రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తు నివ్వడమే మా లక్ష్యం – భట్టి
Deputy CM Bhatti : రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తు నివ్వడమే మా లక్ష్యం - భట్టి
Date : 18-01-2025 - 7:31 IST -
#Speed News
Tummala Nageswara Rao : జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరించా
Tummala Nageswara Rao : అనేక ప్రభుత్వాల్లో పలు శాఖల్లో పని చేసిన సమయంలో జిల్లా ఆభివృద్ధి ధ్యేయంగా పని చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్న పరిష్కరించానని పేర్కొన్నారు.
Date : 30-12-2024 - 9:53 IST -
#Speed News
Tummala Nageswara Rao : తెలంగాణలో నేతన్నలకు గుడ్ న్యూస్.. చేనేత అభయహస్తం పథకం పేరుతో రూ. 238 కోట్లు
Tummala Nageswara Rao : తాజాగా, రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఉత్సాహం కలిగించేలా చేనేత కార్మికులకు కూడా మంచి శుభవార్తను తెలియజేశారు. చేనేత అభయహస్తం పథకం పేరుతో రూ. 238 కోట్ల నిధులతో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Date : 10-12-2024 - 10:46 IST -
#Telangana
Rythu Bharosa : తాజా మార్గదర్శకాలు లేకపోవడంతో రైతు భరోసాపై అనిశ్చితి
Rythu Bharosa : సమస్యలను పరిశీలించి నివేదికను సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కేబినెట్ సబ్కమిటీని నియమించింది. కేబినెట్ సబ్కమిటీ జూలై-ఆగస్టులో రైతులతో సహా కొంతమంది వాటాదారులతో నాలుగు నుండి ఐదు సంప్రదింపులు జరిపింది, అయితే నివేదిక రాష్ట్ర మంత్రివర్గ ఆమోదానికి చేరుకోలేదు లేదా దాని ప్రారంభానికి హామీ ఇచ్చినట్లుగా అసెంబ్లీలో చర్చించబడలేదు.
Date : 23-09-2024 - 6:36 IST -
#Telangana
CM Revanth inaugurate IIHT: ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth inaugurate IIHT: ప్రభుత్వం నేతన్నలకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు.
Date : 09-09-2024 - 1:21 IST -
#Telangana
Tummala : హరీష్ రావు ఆరోపణలపై తుమ్మల కన్నీరు
తాను ఎప్పుడూ అభివృద్ధి కోసమే పని చేశానని, ప్రకటనల కోసము అడ్వర్టైజ్మెంట్ ల కోసం, రాజకీయాల కోసం పనిచేయననీ తాను ఎప్పుడూ నిరంతరం రైతుల కోసం పనిచేస్తానని చెప్పాడు.
Date : 13-08-2024 - 1:28 IST -
#Telangana
Tummala Nageswara Rao : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రేవంత్ సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల భీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుందని తెలిపారు.
Date : 15-04-2024 - 4:27 IST -
#Telangana
Tummala Nageswara Rao : అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది
రాష్ట్రంలో పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో, ఎంపిక చేసిన పంటలను ప్రోత్సహించే విధానాల కారణంగా రాష్ట్రంలో దాదాపు మూడు వంతుల సాగు విస్తీర్ణం రెండు లేదా మూడు ప్రధాన పంటల క్రింద ఉంది. రాష్ట్రంలో పండే పంటలన్నింటికీ తగిన మద్దతునిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి పంటకు సరైన […]
Date : 21-02-2024 - 11:37 IST -
#Telangana
Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Date : 06-01-2024 - 10:14 IST -
#Telangana
Tummala Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల
నేడు రోడ్ల , భవనాల శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు
Date : 07-12-2023 - 5:02 IST