Trump News
-
#India
PM Modi: ఈరోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (ఆగస్టు 19, 2025) ఒక ప్రకటనపై సంతకం చేశారు. దీని ప్రకారం H-1B వీసా రుసుమును 1,00,000 US డాలర్లకు పెంచనున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
Published Date - 01:50 PM, Sun - 21 September 25