Tribals
-
#Andhra Pradesh
AP Tribals: నెరవేరనున్న సొంతింటి కల, గిరిజనుల కోసం 53 వేల ఇళ్లు సిద్ధం!
AP Tribals: పీఎంఏవై-గ్రామీణ పథకం కింద ఎనిమిది ఏపీ జిల్లాల్లోని పేద గిరిజనులకు 53,000 ఇళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ గృహాలు జనవరి 10న కేటాయించబడతాయి. పంపిణీని లాంఛనంగా జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ రూపొందించిన పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 32 లక్షల మంది ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు చేయడం కంటే ఎక్కువ. కేంద్ర నిధులతో కూడిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-G రాష్ట్రంలోని ‘ముఖ్యంగా […]
Published Date - 12:44 PM, Tue - 9 January 24 -
#Speed News
Pregnant Women : ఏజెన్సీలో గర్భిణీల దీనస్థితి.. ఆసుప్రతికి వెళ్లాలంటే డోలీలోనే..!
ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఆసుపత్రికి వెళ్లేందుకు తీవ్ర
Published Date - 09:50 PM, Sun - 10 December 23 -
#Telangana
Telangana: గిరిజనులకు 10% రిజర్వేషన్లు కలిపిస్తాం..
గిరిజనులకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య తదితర అంశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,
Published Date - 02:16 PM, Thu - 12 October 23 -
#Speed News
BRS Minister: నాడు తండ్లాట.. నేడు తండాలు అభివృద్ధి బాట: మంత్రి ఎర్రబెల్లి
ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు.
Published Date - 05:04 PM, Fri - 29 September 23 -
#India
Rahul Gandhi: ఆదివాసీలను బీజేపీ అవమానించింది: రాహుల్
ఆదివాసీలను అడవులకు పరిమితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
Published Date - 02:53 PM, Sun - 13 August 23 -
#Special
World Tribal Day 2023 : నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
ఆదివాసుల బతుకులు నేడు అడవిగాచిన వెన్నెలగా
Published Date - 11:23 AM, Wed - 9 August 23 -
#Andhra Pradesh
Muddy Water : అల్లూరి జిల్లాలో దారుణం : త్రాగు నీరు లేక బురద నీరు తాగుతున్న గిరిజనులు
అల్లూరి జిల్లా ముంచింగ్ పుట్టు మండలం కొడగడు గ్రామంలో గిరిజనులు త్రాగునీరు లేక బురద నీరు
Published Date - 06:01 PM, Sun - 23 July 23 -
#Speed News
Podu Land Pattas: 30న కేసీఆర్ చేతుల మీదుగా గిరిజనులకు పోడు భూముల పట్టాలు
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి వర్ణనాతీతం. సమాజానికి దూరంగా బ్రతుకుతూ కాయా కష్టం చేసుకుంటూ పూట గడుపుతారు. కాగా గిరిజనులకు భూమి కేటాయించడం ప్రభుత్వానికే సవాలుగా నిలుస్తుంది
Published Date - 12:13 PM, Sun - 25 June 23 -
#Special
Dharani Portal: భూ-యాజమాన్య సంస్కరణలా? భూ-స్వామ్య రాజకీయమా? – కోట నీలిమ
భూ-హక్కుల విషయంలో వారి ఆశలను, ఆశయాలను తుంగలో తొక్కుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ-సంస్కరణల పేరిట ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రవేశ పెట్టింది.
Published Date - 12:00 PM, Fri - 28 April 23 -
#South
80 Tribal Students: తోటి విద్యార్థులు వేధింపులు.. స్కూల్ మానేసిన 80 మంది గిరిజన విద్యార్థులు
తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కనీసం 80 మంది గిరిజన విద్యార్థులు (80 Tribal Students) తమ సహవిద్యార్థులు అవమానించారని, ఎగతాళి చేశారనే ఆరోపణలతో పాఠశాలకు వెళ్లడం మానేశారు. విద్యార్థులు నరిక్కురవ వర్గానికి చెందినవారు. జిల్లా విద్యా శాఖకు చెందిన ఒక అధికారి ప్రకారం.. వారి విచిత్రమైన వాక్చాతుర్యం, ప్రవర్తన వలన వారిని ఇతర విద్యార్థులు ఎగతాళి చేసేవారని తెలిపారు.
Published Date - 04:05 PM, Sun - 1 January 23 -
#Telangana
MLC Kavitha: గిరిజన కోటా 10 శాతం.. ఎస్టీలకు కేసీఆర్ దసరా కానుక!
Mlc Kavitha: గిరిజన రిజర్వేషన్లపై దాదాపు నాలుగు సంవత్సరాల క్రిందట అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందించలేదన్న ఎమ్మెల్సీ కవిత, దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు అమలు చేసేందుకు జోవో విడుదల చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
Published Date - 09:11 PM, Sat - 1 October 22 -
#Telangana
Adilabad: పోలీసుల కూంబింగ్ తో టెన్సన్ టెన్షన్!
ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక పోలీసు బలగాలతో కూంబింగ్ను ముమ్మరం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Published Date - 04:26 PM, Tue - 6 September 22 -
#Telangana
Maoists Movement: ఆదిలాబాద్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు!
ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.
Published Date - 05:07 PM, Thu - 1 September 22 -
#Andhra Pradesh
Chandrababu Naidu : ఆదివాసీ గిరిజనులకు అండగా చంద్రబాబు
బాక్సైట్ దోపిడీ కోసం ప్రభుత్వం అడవులను నరికి, లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీకి పాల్పడుతోందని డీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Published Date - 04:44 PM, Tue - 9 August 22 -
#Telangana
Tribal People: పోడుపై మళ్లీ పోరు!
మంచిర్యాల అటవీ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్న నెపంతో వాటిని తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Published Date - 11:27 AM, Fri - 8 July 22