Tragedy
-
#South
TVK : మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీవీకే
కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు, టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటిది ఎప్పుడూ తన జీవితంలో ఎదుర్కొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందని విజయ్ అభిప్రాయపడ్డారు. నిజం త్వరలోనే బయటపడుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను భద్రతకే ప్రాధాన్యత ఇస్తానన్న విజయ్.. తనను టార్గెట్ చేయండి కానీ, ప్రజలను కాదని అని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తానని తెలిపాడు. అంతేకాదు, తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామి […]
Published Date - 04:59 PM, Tue - 30 September 25 -
#Devotional
Krishna Ashtami : కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. కరెంట్ షాక్ తో ఐదుగురు దుర్మరణం
Krishna Ashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు
Published Date - 08:45 AM, Mon - 18 August 25 -
#Speed News
Tragedy : పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి
Tragedy : పెళ్లి వేడుకలతో నిండిన ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. పెళ్లింట సంతోషం ఇంకా వెళ్ళకముందే, ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది.
Published Date - 06:10 PM, Sun - 10 August 25 -
#Andhra Pradesh
Heart Attack : తిరుమలలో విషాదం.. మెట్లు ఎక్కుతుంటే గుండెపోటుతో యువకుడు మృతి
Heart Attack : తిరుమల దేవస్థానాన్ని దర్శించేందుకు వెళ్లిన ఓ కుటుంబం సభ్యులకిది మరిచిపోలేని విషాదంగా మిగిలిపోయింది.
Published Date - 12:09 PM, Sun - 15 June 25 -
#Telangana
Tragedy : BMW కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Tragedy : బీఎండబ్ల్యూ కారు (BMW Car) కొనివ్వలేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకోవడం
Published Date - 03:39 PM, Mon - 2 June 25 -
#Andhra Pradesh
Tragedy : మహాశివరాత్రి రోజు ఏపీలో విషాదం
Tragedy : తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో గోదావరి నదిలో స్నానం కోసం దిగిన 11 మంది యువకులలో ఐదుగురు గల్లంతయ్యారు
Published Date - 09:34 AM, Wed - 26 February 25 -
#India
Delhi Stampede : మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం
Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనతో 18 మంది మరణించి, 30 మంది గాయపడ్డారు. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ఫామ్ మారిన కారణంగా జరగిన తొక్కిసలాట కారణంగా ఈ విషాదం చోటు చేసుకుంది. రైలు బయలుదేరేందుకు గడువు సమయం దగ్గరపడటంతో, ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కదిలారు, దీంతో మెట్లపై రద్దీ ఎక్కువ అయి తొక్కిసలాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించాయి.
Published Date - 11:45 AM, Sun - 16 February 25 -
#Cinema
Tragedy : దగ్గుబాటి సురేశ్ బాబు కుటుంబంలో విషాదం
Tragedy : ఆయన అత్తగారు రాజేశ్వరి దేవి (Rajeshwari Devi) బుధవారం కన్నుమూశారు
Published Date - 12:00 PM, Thu - 30 January 25 -
#Speed News
Mahakumbh Mela Stampede: మహా విషాదం.. కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి
మౌని అమావాస్య రోజు ఉదయం జరిగిన మహాకుంభంలో తొక్కిసలాట జరగడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదటి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 30 మంది మరణించారని పోలీసు డిఐజి వైభవ్ కృష్ణ తెలిపారు.
Published Date - 06:58 PM, Wed - 29 January 25 -
#Andhra Pradesh
Ambati Rambabu : చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారు
Ambati Rambabu : వైసీపీని అణగదొక్కాలని చూస్తే అది అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతుంది. ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యాన్ని మన్నించం. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Published Date - 06:47 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
Published Date - 06:22 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
Seshachalam Forest : విహార యాత్ర కాస్త విషాదయాత్రగా మారింది
Seshachalam Forest : ఈత కొట్టేందుకు వాటర్ఫాల్స్లోకి దిగిన సమయంలో సాయిదత్త అనే విద్యార్థి సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు
Published Date - 01:32 PM, Sat - 4 January 25 -
#Andhra Pradesh
Tragedy : విషాదంగా మారిన విహారయాత్ర.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు
Tragedy : చింతావారి పేట సమీపంలోని పంటకాలువలోకి ఒక కారు దూసుకుపోవడంతో కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో భర్త విజయ్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, అతని భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రోహిత్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదం కోనసీమ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది.
Published Date - 12:11 PM, Tue - 10 December 24 -
#Viral
Uttar Pradesh : రీల్స్ పిచ్చి..తెగిపోయిన తల..క్షణాల్లో విషాదం
Uttar Pradesh : గ్యాలరీలో అమర్చిన ఐరన్ నెట్టును పైకి లేపే ప్రయత్నంలో అతడు బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో అదుపు తప్పి ఆ యువకుడు కింద పడిపోగా
Published Date - 06:45 PM, Sun - 20 October 24 -
#South
Married 50 People: 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికూతురు.. నగలు, డబ్బులే లక్ష్యం..!
50 మందిని పెళ్లి (Married 50 People) చేసుకుని మోసం చేసింది సదరు మహిళ.
Published Date - 09:33 AM, Sun - 7 July 24