Tragedy
-
#Devotional
Krishna Ashtami : కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. కరెంట్ షాక్ తో ఐదుగురు దుర్మరణం
Krishna Ashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు
Published Date - 08:45 AM, Mon - 18 August 25 -
#Speed News
Tragedy : పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి
Tragedy : పెళ్లి వేడుకలతో నిండిన ఇల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. పెళ్లింట సంతోషం ఇంకా వెళ్ళకముందే, ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది.
Published Date - 06:10 PM, Sun - 10 August 25 -
#Andhra Pradesh
Heart Attack : తిరుమలలో విషాదం.. మెట్లు ఎక్కుతుంటే గుండెపోటుతో యువకుడు మృతి
Heart Attack : తిరుమల దేవస్థానాన్ని దర్శించేందుకు వెళ్లిన ఓ కుటుంబం సభ్యులకిది మరిచిపోలేని విషాదంగా మిగిలిపోయింది.
Published Date - 12:09 PM, Sun - 15 June 25 -
#Telangana
Tragedy : BMW కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Tragedy : బీఎండబ్ల్యూ కారు (BMW Car) కొనివ్వలేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకోవడం
Published Date - 03:39 PM, Mon - 2 June 25 -
#Andhra Pradesh
Tragedy : మహాశివరాత్రి రోజు ఏపీలో విషాదం
Tragedy : తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో గోదావరి నదిలో స్నానం కోసం దిగిన 11 మంది యువకులలో ఐదుగురు గల్లంతయ్యారు
Published Date - 09:34 AM, Wed - 26 February 25 -
#India
Delhi Stampede : మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం
Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనతో 18 మంది మరణించి, 30 మంది గాయపడ్డారు. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ఫామ్ మారిన కారణంగా జరగిన తొక్కిసలాట కారణంగా ఈ విషాదం చోటు చేసుకుంది. రైలు బయలుదేరేందుకు గడువు సమయం దగ్గరపడటంతో, ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కదిలారు, దీంతో మెట్లపై రద్దీ ఎక్కువ అయి తొక్కిసలాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించాయి.
Published Date - 11:45 AM, Sun - 16 February 25 -
#Cinema
Tragedy : దగ్గుబాటి సురేశ్ బాబు కుటుంబంలో విషాదం
Tragedy : ఆయన అత్తగారు రాజేశ్వరి దేవి (Rajeshwari Devi) బుధవారం కన్నుమూశారు
Published Date - 12:00 PM, Thu - 30 January 25 -
#Speed News
Mahakumbh Mela Stampede: మహా విషాదం.. కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి
మౌని అమావాస్య రోజు ఉదయం జరిగిన మహాకుంభంలో తొక్కిసలాట జరగడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదటి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 30 మంది మరణించారని పోలీసు డిఐజి వైభవ్ కృష్ణ తెలిపారు.
Published Date - 06:58 PM, Wed - 29 January 25 -
#Andhra Pradesh
Ambati Rambabu : చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారు
Ambati Rambabu : వైసీపీని అణగదొక్కాలని చూస్తే అది అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతుంది. ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యాన్ని మన్నించం. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Published Date - 06:47 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
Published Date - 06:22 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
Seshachalam Forest : విహార యాత్ర కాస్త విషాదయాత్రగా మారింది
Seshachalam Forest : ఈత కొట్టేందుకు వాటర్ఫాల్స్లోకి దిగిన సమయంలో సాయిదత్త అనే విద్యార్థి సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు
Published Date - 01:32 PM, Sat - 4 January 25 -
#Andhra Pradesh
Tragedy : విషాదంగా మారిన విహారయాత్ర.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు
Tragedy : చింతావారి పేట సమీపంలోని పంటకాలువలోకి ఒక కారు దూసుకుపోవడంతో కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో భర్త విజయ్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, అతని భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రోహిత్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదం కోనసీమ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది.
Published Date - 12:11 PM, Tue - 10 December 24 -
#Viral
Uttar Pradesh : రీల్స్ పిచ్చి..తెగిపోయిన తల..క్షణాల్లో విషాదం
Uttar Pradesh : గ్యాలరీలో అమర్చిన ఐరన్ నెట్టును పైకి లేపే ప్రయత్నంలో అతడు బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో అదుపు తప్పి ఆ యువకుడు కింద పడిపోగా
Published Date - 06:45 PM, Sun - 20 October 24 -
#South
Married 50 People: 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికూతురు.. నగలు, డబ్బులే లక్ష్యం..!
50 మందిని పెళ్లి (Married 50 People) చేసుకుని మోసం చేసింది సదరు మహిళ.
Published Date - 09:33 AM, Sun - 7 July 24 -
#Viral
Maggi Noodles : నూడుల్స్ తిని బాలుడు మృతి.. కారణం తెలిస్తే షాక్..!
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన జరిగింది. మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందాడు.
Published Date - 07:00 PM, Sun - 12 May 24