Tourism Development
-
#Andhra Pradesh
Cabinet Meeting : ‘స్త్రీ శక్తి’కి క్యాబినెట్ ఆమోదం..క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన పార్థసారధి
సమాజంలోని మహిళా సాధికారతను పెంచే ఉద్దేశంతో రూపొందించిన "స్త్రీ శక్తి" పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించనున్నారు. ఇది ప్రతి మహిళా ప్రయాణికునికి ఆర్థిక భారం తగ్గిస్తూ, వారి స్వేచ్ఛగా రవాణా సాధనాన్ని ప్రోత్సహించనుంది.
Published Date - 06:11 PM, Wed - 6 August 25 -
#Speed News
Golconda : రూ.100కోట్లతో గోల్కొండ రోప్వే ప్రతిపాదనలు
ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసి, పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతి కలిగించేందుకు రోప్వే ఏర్పాటు చేయాలని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) నిర్ణయించింది.
Published Date - 11:13 AM, Fri - 1 August 25 -
#Andhra Pradesh
AP Tourism Policy : ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల
AP Tourism Policy : 2025 మార్చి 31తో పాత టూరిజం పాలసీ ముగియనుండడంతో, కొత్త పర్యాటక పాలసీని రూపొందించింది. "స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ -2029"లో పర్యాటక రంగం యొక్క పురోగతికి అనుగుణంగా పలు ముఖ్యాంశాలు చేర్చబడ్డాయి. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం ద్వారా ఆర్థిక పురోగతి, ఉద్యోగాలు సృష్టించడం, సాంస్కృతిక మార్పులను పెంచడం, రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా ఈ పాలసీ రూపకల్పన జరిగింది.
Published Date - 12:26 PM, Wed - 11 December 24 -
#Andhra Pradesh
Floating Bridge : రుషికొండ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కూటమి ప్రభుత్వ వినూత్న పర్యాటక ప్రణాళికలు
Floating Bridge : ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం కొత్త దిశగా చర్యలు చేపట్టింది. ఈ కోణంలో పలు వినూత్న ప్రాజెక్టులను ప్రారంభించింది. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్, విజయవాడ నుండి శ్రీశైలానికి జల విమాన ప్రయాణం ప్రయోగం, విశాఖలో తేలియాడే వంతెన (ఫ్లోటింగ్ బ్రిడ్జి) ఏర్పాటు వంటి పలు ఆలోచనలను సర్కార్ ముందుకు తీసుకువెళ్లింది.
Published Date - 11:51 AM, Fri - 15 November 24