Thiruvananthapuram
-
#India
PM Modi : ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు: ప్రధాని మోడీ
ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది అని మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ను చమత్కరించారు. ఈ సీపోర్ట్తో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 02-05-2025 - 1:56 IST -
#South
Chief Minister’s convoy Accident : CM కాన్వాయ్కి ప్రమాదం..
Chief Minister's convoy Accident : తిరువనంతపురంలోని వామనపురంలో సీఎం కాన్వాయ్ కి ఓ స్కూటర్ అడ్డు రావడం తో ఎస్కార్ట్ లోని మొదటి బండి సడెన్ బ్రేక్ వేసింది
Date : 28-10-2024 - 10:48 IST -
#India
Deputy CM Bhatti : రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
State-finance-ministers-association: రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదని దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కేరళ రాజధాని తిరువనంతపురం లో గురువారం కాంక్లేవ్ నిర్వహించారు.
Date : 12-09-2024 - 2:24 IST -
#India
VIP Candidates Tracker: వెనుకంజలో ప్రధాని మోడీ.. రెండుచోట్లా లీడ్లో రాహుల్
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే అందరి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న స్థానాలపై పడింది.
Date : 04-06-2024 - 9:41 IST -
#India
ISRO Chairman: ఇస్రో చీఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేవాలయాల్లో గ్రంథాలయాలు నిర్మించాలని సూచన..!
తిరువనంతపురంలోని ఉడియనూరు ఆలయంలో జరిగిన ఒక అవార్డు వేడుకకు సోమనాథ్ వచ్చారు. సోమనాథ్ ఆలయాలను సందర్శించే యువత సంఖ్య తక్కువగా ఉందన్నారు.
Date : 18-05-2024 - 5:30 IST -
#Cinema
Prasanth Narayanan: దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ మృతి
నటుడు, దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ (51) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన తిరువనంతపురంలో మరణించారు. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురికావడంతో ఆయనను జనరల్ ఆస్పత్రిలో చేర్చారు.
Date : 28-12-2023 - 2:58 IST -
#Speed News
Violinist Sasikumar: వయోలిన్ విద్వాంసుడు శశికుమార్ మృతి
వయోలిన్ విద్వాంసుడు శశికుమార్ కన్నుమూశారు. 77 ఏళ్ల వయసులో శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జగతిలోని తన నివాసం 'వర్ణ'లో తుదిశ్వాస విడిచారు.
Date : 26-11-2023 - 6:26 IST -
#Speed News
Fathima Beevi: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి మృతి
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ ఏ రోజు గురువారం కన్నుమూశారు. 96 ఏళ్ల జస్టిస్ ఫాతిమా బేవీ కొల్లాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యాయవ్యవస్థలో వివిధ స్థాయిల్లో పనిచేసిన జస్టిస్ ఫాతిమా బీవీ
Date : 23-11-2023 - 5:00 IST -
#Speed News
Thiruvananthapuram Rains: మంచాన పడిన మహిళను రక్షించిన పోలీసులు
విశ్రాంతి లేకుండా సేవలు అందిస్తున్న పోలీసులు తమ మానవత్వాన్ని కూడా చాటుకుంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఔదార్యాన్ని చాటుకున్నారు. తిరువనంతపురంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో కొన్ని పురాతన ఇళ్ళు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి.
Date : 16-10-2023 - 8:15 IST -
#Speed News
PM Modi: కేరళలో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన మోదీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Date : 25-04-2023 - 1:03 IST -
#India
Kovalam Leela Raviz: ప్రపంచంలోని టాప్- 20 హోటళ్లలో కోవలం లీలా రవిజ్ కి 8వ స్థానం.. జాబితాలో ఉన్న ఏకైక భారతీయ హోటల్ ఇదే..!
సహజమైన కోవలం (Kovalam) బీచ్ ఒడ్డున ఉన్న ది లీలా రావిజ్ (Leela Raviz) ఐకానిక్ హోటల్ ప్రపంచంలోని టాప్ 20 అంబాసిడర్ హోటల్స్ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
Date : 20-04-2023 - 2:26 IST -
#South
Aircraft Flips Over: రన్ వే పై కుప్పకూలిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలెట్ సేఫ్..!
కేరళ తిరువనంతపురంలో బుధవారం ఓ శిక్షణ విమానం కూలిపోయింది. విమానం టేకాఫ్ అవుతుండగా రన్ వే పైనుంచి అదుపు తప్పిన విమానం బోల్తా (Aircraft Flips Over) పడింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థి ఈ విమానాన్ని నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
Date : 09-02-2023 - 6:50 IST -
#Sports
IND vs SL 3rd ODI: వన్డే క్రికెట్ లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. లంకతో సిరీస్ క్లీన్స్వీప్
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో శ్రీలంక (IND vs SL)ను ఓడించింది. వన్డే చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్పై 290 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 15-01-2023 - 8:16 IST -
#India
Kerala : విజింజం పోలీస్ స్టేషన్ పై నిరసనకారుల దాడి. పోలీసులకు తీవ్ర గాయాలు. పోలీస్ స్టేషన్ ధ్వంసం..!!
కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాని ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అర్థరాత్రి విటింజం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు ఆందోళనకారులు. అనేకమంది పోర్ట్ వ్యతిరేక నిరసనకారులు పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడిచేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. రెండు పోలీసు […]
Date : 28-11-2022 - 6:06 IST -
#Speed News
Rise In Dengue Cases : కేరళలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. ఏడు జిల్లాల్లో అలెర్ట్
కేరళలో డెంగ్యూ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం ఏడు జిల్లాల్లో...
Date : 16-11-2022 - 8:00 IST