Teugu News
-
#Andhra Pradesh
AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ మెమో.. ఏసీబీ కోర్టులో విచారణకు రంగం సిద్ధం
సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఈ మెమో ఈ కేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లనుంది. ఈ మెమోలో సిట్ అధికారులు పేర్కొన్న వివరాల ఆధారంగా ఏసీబీ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేయనుంది.
Published Date - 07:17 PM, Mon - 15 September 25