Telugu Desam Party
-
#Andhra Pradesh
TDP State President: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియామకం
TDP State President: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని (TDP State President) మారుస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ని నియమిస్తున్నట్లు చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన శ్రీ పల్లా శ్రీనివాసరావు యాదవ్ నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను అని వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షులుగా […]
Date : 16-06-2024 - 11:35 IST -
#Andhra Pradesh
Annamalai: ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది: అన్నామలై
కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై (Annamalai)తో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Date : 12-04-2024 - 10:15 IST -
#Andhra Pradesh
TDP Formation Day : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర
'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ 42వ వసంతంలోకి అడుగు పెట్టింది. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఆవిర్భావమే ఒక చరిత్ర.
Date : 29-03-2024 - 1:34 IST -
#Andhra Pradesh
CBN Lawyer Comments : బెంగాల్ మంత్రులకు హౌస్ రిమాండ్ ఇచ్చారు.. చంద్రబాబుకూ ఇవ్వాలి : లూథ్రా
CBN Lawyer Comments : టీడీపీ చీఫ్ చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించేందుకు కోర్టులోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 11-09-2023 - 12:20 IST -
#Andhra Pradesh
AP Bandh : టీడీపీ పిలుపుతో ఏపీలో బంద్.. పోలీసుల 144 సెక్షన్
AP Bandh : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బంద్ కొనసాగుతోంది.
Date : 11-09-2023 - 6:52 IST -
#Andhra Pradesh
Manchu Manoj-TDP : టీడీపీలో చక్రం తిప్పబోతున్న మంచు మనోజ్ దంపతులు ?
Manchu Manoj-TDP : మంచు మనోజ్ పొలిటికల్ అరంగేట్రం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
Date : 04-08-2023 - 11:57 IST -
#Andhra Pradesh
TDP Manifesto: చంద్రబాబు ఎన్నికల శంఖారావం! తొలి మేనిఫెస్టో ఇదే
తొలివిడత మేనిఫెస్టో తో మహానాడు ముగిసింది. మహిళలు, బీసీలు, యువకులు, రైతులకు వరాలు కురిపించేలా మేనిఫెస్టో ను చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల శంఖారావం పురించారు.
Date : 28-05-2023 - 11:53 IST -
#Andhra Pradesh
TDP Rally: గుడివాడ ‘ఇదేం ఖర్మ’ బంపర్ హిట్, పోటెత్తిన జనం
కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు సభకు జనం పోటెత్తారు. కొన్ని కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఆయన రోడ్ షో పొడవునా వేలాది మంది అనుసరించారు.
Date : 13-04-2023 - 10:47 IST -
#Andhra Pradesh
Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
సంక్షేమం , అభివృద్ధి ప్లస్ అసమానతల సంస్కరణ వెరసి విజన్ 2047 గా తెలుగు వాళ్లకు పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు జాతి ముందు వరుసలో ఉండాలని..
Date : 29-03-2023 - 10:30 IST -
#Andhra Pradesh
NTR: ది లెజెండ్, ఒకే ఒక్కడు ఎన్.టి.ఆర్
ఎన్.టి.ఆర్ అంటే మూడక్షరాల వైబ్రేషన్ అని , పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారని , సినిమాల్లో మూడు వందలకు..
Date : 29-03-2023 - 5:40 IST -
#Andhra Pradesh
NTR Currency: ఎన్టీఆర్ పేరుతో కేంద్రం నాణెం విడుదల
భారత ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Date : 29-03-2023 - 8:30 IST -
#Andhra Pradesh
TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN
హైదరాబాద్ నడిబొడ్డున 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పురుడుపోసుకుంది. తెలుగోడి ఆత్మగౌరవ కోసం పుట్టింది. ఓ ప్రభంజనంలా తెలుగువాడి తట్టింది.
Date : 28-03-2023 - 10:31 IST -
#Andhra Pradesh
AP Politics: ఏపీ బీజేపీ ఖాళీ! సైకిల్ ఎక్కనున్న కామినేని, మరో మాజీ మంత్రి?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి.
Date : 26-02-2023 - 8:47 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu : చంద్రబాబువైపు చూస్తున్న రాయలసీమ రెడ్లు.! హైదరాబాద్ లో రహస్య భేటీలు !
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ( YSRCP) సాధించిన 151 సీట్ల విజయం వెనుక రాయలసీమలోని 52 సీట్లున్నాయి.
Date : 21-01-2023 - 12:22 IST -
#India
PM Modi Condoles: ఏపీ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Date : 29-12-2022 - 9:29 IST