Telangana
-
#Andhra Pradesh
PM SHRI Scheme: పీఎంశ్రీ స్కీంకు తెలుగు రాష్ట్రాల నుంచి 1205 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక.. తెలంగాణ నుంచి 543 బడులు..!
"ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్"(PMShri Schools) పథకంలో మొదటి దశ దేశవ్యాప్తంగా మొత్తం 6448 పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 1205 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి.
Published Date - 06:55 AM, Thu - 27 April 23 -
#Telangana
Harish Rao: రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: హరీశ్ రావు
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు.
Published Date - 11:41 AM, Wed - 26 April 23 -
#Speed News
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి షర్మిల విడుదల
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నిన్న సోమవారం ఆమె అరెస్ట్ అయి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఆమె తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు కోర్టు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై చేయి చేసుకోవడం, ఎస్సై స్థాయి అధికారితో దురుసుగా ప్రవర్తించడంపై వైఎస్ షర్మిలపై పలు […]
Published Date - 05:36 PM, Tue - 25 April 23 -
#Telangana
YS Sharmila: వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్.. నేడు షర్మిల బెయిల్ పిటిషన్పై విచారణ
పోలీసులను కొట్టిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్ షర్మిల (YS Sharmila)కు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ (Judicial Custody) విధించింది.
Published Date - 07:16 AM, Tue - 25 April 23 -
#Telangana
KTR : జహీరాబాద్లో 1000 కోట్లతో మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ ప్లాంట్.. KTR శంకుస్థాపన..
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ జహీరాబాద్ లో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్ కోసం ఏకంగా 1000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. తాజాగా నేడు ఈ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమం జరగగా తెలంగాణ మంత్రి KTR పాల్గొన్నారు.
Published Date - 10:00 PM, Mon - 24 April 23 -
#Speed News
Amit Shah Sensational Announcement: అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు: అమిత్ షా సంచలన ప్రకటన
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్షా సంచలన ప్రకటన చేశారు. రిజర్వేషన్ లు బీసీ , ఎస్సి, ఎస్టీ లకు మాత్రమే ఉండాలని అన్నారు.
Published Date - 08:38 PM, Sun - 23 April 23 -
#Speed News
Amit Shah: నగరంలో అమిత్ షా…
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న అమిత్ షా
Published Date - 06:14 PM, Sun - 23 April 23 -
#Telangana
KCR Compete With Modi: మోడీకి పోటీగా కేసీఆర్..! తెలంగాణలో గరుడ గంగా పుష్కరాల చోద్యం..!
ప్రధాని మోడీ (PM Modi)కి ఏ మాత్రం తక్కువ కాదని బాగా తెలంగాణ సీఎం కెసిఆర్ (CM KCR) కు తలకు ఎక్కింది. అందుకే ఇప్పుడు గంగ పుష్కరాలకు పోటీగా గరుడ గంగ పుష్కరాలను కేసీఆర్ క్రియేట్ చేశారు.
Published Date - 03:12 PM, Sun - 23 April 23 -
#Telangana
Bandi Sanjay: రేవంత్ ఏడుపుకు అదే కారణం.. ఈటల వ్యాఖ్యల్లో తప్పులేదు: బండి సంజయ్
టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు.
Published Date - 02:12 PM, Sun - 23 April 23 -
#Telangana
Telangana: ఫిలిప్పీన్స్లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మృతి.. కారణమిదేనా..?
వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్ (Philippines) వెళ్లిన తెలంగాణ (Telangana) యువకుడు దావోలో మృతిచెందాడు. గూడూరు మణికాంత్ రెడ్డి అనే విద్యార్ధి ఓపెన్ డ్రైనేజీ కాలువలో పడి మృతి చెందినట్లు సమాచారం.
Published Date - 01:49 PM, Sun - 23 April 23 -
#Telangana
Revanth Reddy: భాగ్యలక్ష్మి ఆలయం సాక్షిగా ఈటలకు సవాల్ విసిరిన రేవంత్.. నన్ను కొనేవాడు ఇంకా పుట్టలేదంటూ ఫైర్..!
నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక (Munugode bypoll) సందర్భంగా బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress) రూ.25 కోట్లు స్వాహా చేసిందన్న ఆరోపణలను బీజేపీ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి (Revanth Reddy).
Published Date - 11:05 AM, Sun - 23 April 23 -
#Telangana
Telangana: తెలంగాణలోని పాఠశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు.. మళ్లీ జూన్ 12న ఓపెనింగ్..!
తెలంగాణ (Telangana)లోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ అనే వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలల (Schools)కు వేసవి సెలవులు ఈ మంగళవారం ప్రారంభం కానున్నాయి.
Published Date - 09:25 AM, Sun - 23 April 23 -
#Telangana
Unseasonal Rains: తెలంగాణ రైతులకు వాతావరణశాఖ హెచ్చరిక
రానున్న రెండు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని కారణంగా రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు
Published Date - 08:34 PM, Sat - 22 April 23 -
#Telangana
Vijayashanthi : రేవంత్ వర్సెస్ ఈటల.. ఇద్దరికీ ఇదే నా సలహా అంటూ మధ్యలో విజయశాంతి కామెంట్స్..
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. రేవంత్ రెడ్డిని, ఈటలను ఉద్దేశించి విజయశాంతి సూచనలు చేశారు.
Published Date - 06:30 PM, Sat - 22 April 23 -
#Speed News
Job Notification: గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో (Gurukul) 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల (Gurukul) నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు ఆన్లైన్లో (Online) దరఖాస్తులు స్వీకరించనుంది. పీజీటీ పోస్టులకు రాతపరీక్ష విధానాన్ని ప్రకటించింది. 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1లో జనరల్స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ పరిజ్ఞానంపై 100 మార్కులకు; పేపర్-2లో బోధన పద్ధతులపై 100మార్కులకు; […]
Published Date - 11:43 AM, Sat - 22 April 23