Telangana Cabinet
-
#Telangana
Telangana Cabinet : ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం
కేబినెట్లో 45 ఎజెండా అంశాలను ప్రభుత్వం చేర్చింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి కేబినేట్ ఆమోదం తెలుపనుంది.
Date : 01-08-2024 - 5:41 IST -
#Telangana
Telangana Cabinet : తెలంగాణ కొత్త మంత్రులు వీరేనా..?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయన్న టాక్
Date : 02-07-2024 - 3:10 IST -
#Telangana
TG Cabinet : 6 స్థానాలు.. 17 మంది పోటీదారులు
తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగి చాలా రోజులైంది. ఆగస్టు 15లోగా ఖాళీగా ఉన్న ఆరు కేబినెట్ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యోచిస్తున్నట్లు వినికిడి.
Date : 30-06-2024 - 7:23 IST -
#Telangana
Telangana Cabinet Meeting : రాష్ట్ర గేయంగా ‘జయజయహే తెలంగాణ’
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు గ్యారెంటీ హామీలలో ఇప్పటికే రెండు హామీలు ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఫ్రీ బస్సు ను అమలు చేయగా..ఇప్పుడు మరో రెండు హామీలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీల అమలుకు ఆమోదం తెలిపింది. We’re now on WhatsApp. Click to […]
Date : 04-02-2024 - 10:44 IST -
#Telangana
Revanth-Modi: మోడీతో రేవంత్ తొలి భేటీ, కీలక అంశాలపై చర్చలు!
Revanth-Modi: తెలంగాణకు రావాల్సిన బకాయిలు మొదలుకొని రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల వరకు అనేక సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన అధికారిక హోదాలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలవనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానమంత్రి కలవనున్నారు. అప్పటి సిఎం కె. చంద్రశేఖర్ సెప్టెంబరు 4, 2021న చివరిసారిగా ఆయనను కలిశారు. ఆ తర్వాత వారి సంబంధాలు క్షీణించాయి. హైదరాబాద్ కు మోడీ వచ్చినప్పుడల్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి అనేకసార్లు […]
Date : 26-12-2023 - 11:43 IST -
#Speed News
CM Revanth – Delhi : ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్.. హైకమాండ్తో చర్చించే అంశాలివీ
CM Revanth - Delhi : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెెళ్లనున్నారు.
Date : 19-12-2023 - 7:21 IST -
#Speed News
Ministers: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి వివరాలు ఇవే..!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు (Ministers) శాఖల కేటాయింపు జరిగింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Date : 09-12-2023 - 10:00 IST -
#Speed News
TS Assembly : గవర్నర్ – గవర్నమెంట్ మధ్య మళ్లీ మొదలైన పంచాయితీ
ఈ బిల్లు ఆమోదం తెలుపాలంటే గవర్నర్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది
Date : 04-08-2023 - 3:37 IST -
#Speed News
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే.. అన్నీ సంచలనాలే..
తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..
Date : 31-07-2023 - 10:59 IST -
#Telangana
TS Cabinet: పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలకు క్యాబినేట్ ఆమోదం!
శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది.
Date : 10-12-2022 - 11:58 IST -
#Speed News
New Sarojini Devi Eye Hospital : తెలంగాణలో అత్యాధునిక హంగులతో సరోజిని దేవి కంటి ఆసుపత్రినిర్మాణం
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, ఈఎన్టీ టవర్ను నిర్మించనుంది.
Date : 12-08-2022 - 12:27 IST -
#Speed News
G.O.111: జీవో నంబర్ 111 ఎత్తివేతకు మంత్రిమండలి ఆమోదం
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది.
Date : 12-04-2022 - 6:38 IST -
#Telangana
Revanth: కేసీఆర్, జియ్యర్ పై రేవంత్ రౌండప్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇంగ్లీషు మీడియం అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారని, టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం చదువు ఎలా సాధ్యమని నిలదీశాడు.
Date : 18-01-2022 - 3:49 IST -
#Telangana
TS Cabinet: శాఖల వారిగా తెలంగాణ కేబినెట్ చర్చలు, నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ సమావేశం ఎనిమిదిన్నర గంటలపాటు కొనసాగింది. రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చ చేసిన కేబినెట్ పలు శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
Date : 18-01-2022 - 12:29 IST -
#Telangana
Govt Schools:తెలంగాణలో ఏపీ తరహా ఎడ్యుకేషన్!
ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న ఇంగ్లీష్ మీడియం టీచింగ్ తెలంగాణలోనూ అమలు కాబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని వేశారు.
Date : 17-01-2022 - 6:59 IST