Tdp
-
#Andhra Pradesh
TDP : టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ కొత్త విధానం.. ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తామన్న చంద్రబాబు
2024లో జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు నియంత జగన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధమని టీడీప అధినేత
Published Date - 08:14 AM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
TDP : టీడీపీలోకి బారీగా చేరికలు.. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన మాజీమంత్రి రంగారావు, పలువురు వైసీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగు దేశంలో చేరారు. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అదే విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు ఏలూరు నియోజకవర్గానికి చెందిన […]
Published Date - 07:54 AM, Fri - 15 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh: గ్రూప్-1, 2 అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని లోకేష్ డిమాండ్
గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.వార్షిక ఉద్యోగ క్యాలెండర్ జారీ చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని లోకేష్ ఆరోపించారు.
Published Date - 06:59 PM, Thu - 14 December 23 -
#Andhra Pradesh
TDP : అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.. కార్యకర్తల త్యాగాలు మరిచిపోను : చంద్రబాబు నాయుడు
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు
Published Date - 08:15 AM, Thu - 14 December 23 -
#Andhra Pradesh
TDP : రైతాంగాన్ని ఆదుకోండి.. పంట నష్టం అంచనకు వచ్చిన కేంద్ర బృందానికి టీడీపీ నేతల వినతి
మిచౌంగ్ తుపాను ధాటికి రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు
Published Date - 08:10 AM, Thu - 14 December 23 -
#Andhra Pradesh
AP News: పవన్ ని నమ్మి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు: సజ్జల
చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
Published Date - 03:50 PM, Wed - 13 December 23 -
#Andhra Pradesh
TDP : వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపుదామంటూ పిలుపిచ్చిన తెలుగు మహిళలు.. ఏపీలో మహిళల భద్రతపై..?
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం
Published Date - 08:06 AM, Wed - 13 December 23 -
#Andhra Pradesh
TDP : ఏపీ డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ.. పోలీసులపై దాడులు చేస్తున్న వైసీపీ నేతల్ని..?
రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలీసులపై దాడికి పాల్పడుతున్నారంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల
Published Date - 07:55 AM, Wed - 13 December 23 -
#Andhra Pradesh
CBN : శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని
Published Date - 07:49 AM, Wed - 13 December 23 -
#Andhra Pradesh
AP Political Satires: జగన్ 151 ఎమ్మెల్యేలను మార్చాలి
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీఎం జగన్ పై విమర్శలు సందిస్తుంటే జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే తాజాగా సీఎం జగన్ నియోజక వర్గాల ఇంచార్జీలపై
Published Date - 03:34 PM, Tue - 12 December 23 -
#Andhra Pradesh
YSRCP : సీఎం జగన్కు షాక్ ఇవ్వబోతున్న సొంత జిల్లా ఎమ్మెల్యేలు.. జంపింగ్కు సిద్దమైన ముగ్గురు ఎమ్మెల్యేలు..?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జంపింగ్లు జోరందుకోనున్నాయి. పార్టీల్లో అసంతృప్తులతో ఉన్న నేతలంతా పక్క
Published Date - 07:57 AM, Tue - 12 December 23 -
#Andhra Pradesh
AP : రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నాం : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి
Published Date - 07:15 AM, Tue - 12 December 23 -
#Andhra Pradesh
AP : సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలో పేదలందరికి ఇళ్లు.. రెండో విడతలో ఇళ్ల నిర్మాణం పంపిణీకి సన్నాహాలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్
Published Date - 09:06 AM, Sun - 10 December 23 -
#Andhra Pradesh
TDP MP Kesineni : రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది – టీడీపీ ఎంపీ కేశినేని నాని
తుఫాను సందర్భంగా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని టీడీపీ ఎంపీ కేశినేని
Published Date - 09:19 PM, Sat - 9 December 23 -
#Andhra Pradesh
Chandrababu : ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు నష్టపోయారు.. పర్చూరు పర్యటనలో ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బాబు
వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు.
Published Date - 08:51 PM, Sat - 9 December 23