Tdp
-
#Andhra Pradesh
CM Jagan: ఐ ప్యాక్పై నమ్మకం కోల్పోయిన జగన్
వైసీపీలో ఇంత గందరగోళం నెలకొనడానికి కారణం ఏంటనే దానిపై పార్టీలో విస్తృత చర్చ సాగుతోంది. గతంలో నియోజకవర్గాల వారీగా సమీక్షించి అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చినా.. తలకిందులు చేసేందుకు జగన్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.
Date : 21-12-2023 - 4:41 IST -
#Andhra Pradesh
Yuvagalam NavaSakam: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేష్, బాలయ్య
నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్ల మేర నారా లోకేష్ నడిచారు
Date : 20-12-2023 - 6:15 IST -
#Andhra Pradesh
YSRCP : విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ.. గన్నవరం బరిలో పార్థసారథి..?
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో తమ సీటు ఉంటుందో పోతుందో అని టెన్షన్ నెలకొంది. గత వారం రోజులుగా వైసీపీ అధినేత
Date : 19-12-2023 - 9:41 IST -
#Andhra Pradesh
MP Kesineni : బెజవాడ ఎంపీ సీటుపై కేశినేని సంచలన వ్యాఖ్యలు.. కాల్మని, సెక్స్ రాకెట్లో ఉన్నవాళ్లకు.. ?
బెజవాడ ఎంపీ సీటుపై సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి బీసీలు వెన్నుముకగా ఉన్నారని..
Date : 19-12-2023 - 9:25 IST -
#Andhra Pradesh
TDP vs Janasena: టీడీపీ-జనసేన మధ్య విభేదాలు?
టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే ఉన్నాడు. .అయితే పవన్ మాత్రం టీడీపీపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో వారి మధ్య సయోధ్య కుదరలేదా
Date : 18-12-2023 - 10:33 IST -
#Andhra Pradesh
Chandrababu: పవన్ ఇంటికి బాబు… పదేళ్ల తర్వాత కీలక భేటీ
టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆదివారం రాత్రి మాదాపూర్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై
Date : 18-12-2023 - 7:15 IST -
#Andhra Pradesh
TDP : జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు : ఎమ్మెల్సీ అశోక్బాబు
రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు..ఇలా ఏ వర్గం సంతోషంగా లేరని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు తెలిపారు.
Date : 17-12-2023 - 4:48 IST -
#Andhra Pradesh
Lagadapati : రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆంధ్రా ఆక్టోపస్.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీకి ..?
రెండు తెలుగురాష్ట్రాల్లో సర్వేల పేరుతో సంచలనాలు సృష్టించి ఆంధ్రా ఆక్టోపస్గా పేరుగాంచిన మాజీ ఎంపీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన సర్వేలు పేరుతో తెరమీదకి వచ్చిన ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు. మీడియాకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆయన విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ […]
Date : 17-12-2023 - 1:15 IST -
#Andhra Pradesh
TDP MLA Anagani : మత్య్సకారుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచారు – టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్
మత్య్స కారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
Date : 17-12-2023 - 12:18 IST -
#Andhra Pradesh
TDP : పెన్షన్ల పెంపు హామీపై సీఎం జగన్ రెడ్డి మడత పేచీ.. ఎన్నికల ముందు మరో మోసానికి ప్రయత్నచేస్తున్నాంటూ అచ్చెన్న ఆగ్రహం
పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని ఏపీ టీడీపీ
Date : 16-12-2023 - 8:43 IST -
#Andhra Pradesh
TDP vs YSRCP : సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి, మేకపాటి
వైసీపీలో అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ ఎమ్మెల్సీ సీటుని గెలిచింది. అనధికారికంగా వారు టీడీపీలో ఉన్నప్పటికి.. తాజాగా వారంతా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వారి అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, […]
Date : 16-12-2023 - 8:36 IST -
#Andhra Pradesh
TDP : టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ కొత్త విధానం.. ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తామన్న చంద్రబాబు
2024లో జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు నియంత జగన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధమని టీడీప అధినేత
Date : 16-12-2023 - 8:14 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీలోకి బారీగా చేరికలు.. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన మాజీమంత్రి రంగారావు, పలువురు వైసీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగు దేశంలో చేరారు. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అదే విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు ఏలూరు నియోజకవర్గానికి చెందిన […]
Date : 15-12-2023 - 7:54 IST -
#Andhra Pradesh
Nara Lokesh: గ్రూప్-1, 2 అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని లోకేష్ డిమాండ్
గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.వార్షిక ఉద్యోగ క్యాలెండర్ జారీ చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని లోకేష్ ఆరోపించారు.
Date : 14-12-2023 - 6:59 IST -
#Andhra Pradesh
TDP : అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.. కార్యకర్తల త్యాగాలు మరిచిపోను : చంద్రబాబు నాయుడు
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు
Date : 14-12-2023 - 8:15 IST