HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Tbjp News

TBJP

  • BJP List

    #Telangana

    TBJP: దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు

    TBJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల కమిటీ బీజేపీ కార్యాలయంలో సమావేశం అయింది. ఈ భేటీలో కిషన్‌రెడ్డితోపాటు లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధరరావు, ఈటల రాజేందర్, ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ తదితరులు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిటీ ఒక్కో స్థానం నుంచి మూడు పేర్లు అధిష్ఠానానికి పంపనుంది. కాగా ఇప్పటికే ఒకసారి ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. సిట్టింగ్ స్థానలపై స్పష్టతకు వచ్చింది.సికింద్రాబాద్ నుంచి […]

    Published Date - 09:51 PM, Mon - 12 February 24
  • What Happened in Telangana BJP disputes in Party Leaders

    #Speed News

    TBJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠత

    TBJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించింది బీజేపీ. అదే జోష్‎ను లోక్ సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్‌తో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. ఫిబ్రవరి 16లోపే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాల నుంచి బరిలో దిగేందుకు ఈ […]

    Published Date - 02:23 PM, Sat - 10 February 24
  • Bjp Graph Down

    #Telangana

    TBJP: బీజీపీ నేతలు బిగ్ ఫైట్‌, ఆ లోక్ సభ స్థానం కోసం పట్టు!

    TBJP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ అద్రుష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పట్నుంచే ఆయా స్థానాలపై గురి పెడుతున్నారు. సీటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నాకు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. దీంతో  మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం హాట్‌టాపిక్‌గా మారింది. 2009లో ఏర్పాటైన మల్కాజ్‌గిరి స్థానం.. 30 లక్షలకు పైగా ఓటర్లతో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా రికార్డు దక్కించుకుంది. దేశంలోని అన్నిప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తుండడంతో ఈ నియోజకవర్గంలో పట్టు సాధించడం అంతసులువైన […]

    Published Date - 06:43 PM, Fri - 9 February 24
  • Bandi Sanjay Shocking Comments On CM KCR

    #Telangana

    bandi Sanjay: హైదరాబాద్ పై కాషాయ జెండాను ఎగరేయబోతున్నాం, పార్లమెంట్ ఎన్నికలపై బండి ధీమా

    bandi Sanjay: హైదరాబాద్ తమ జాగీరని ఎంఐఎం భావిస్తోందని, పాతబస్తీలోని హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించబోతున్నారని బీజేపీ లక్ష్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. చెప్పారు. కరీంనగర్ లోని 48వ డివిజన్ లోని బ్రాహ్మణవాడలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 58వ డివిజన్ లో ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించి రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి […]

    Published Date - 09:02 AM, Wed - 7 February 24
  • Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

    #Speed News

    Kishan Reddy: 350కి పైగా లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుంది: కిషన్ రెడ్డి

    Kishan Reddy: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమంక్షలో బీజేపీలో చేరారు.  ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఇక తెలంగాణలో ఎక్కువ లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరించారని చెప్పారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దామని అన్నారు. అయితే.. రేవంత్‌రెడ్డి సర్కార్‌ మాత్రం ప్రస్తుతం […]

    Published Date - 01:42 PM, Sun - 21 January 24
  • Bandi Sanjay Shocking Comments On CM KCR

    #Telangana

    Bandi Sanjay: జనవరి 22న తెలంగాణకు సెలవు ప్రకటించాలి: బండి సంజయ్

    Bandi Sanjay: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పురస్కరించుకుని జనవరి 22న సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ ఎల్లంతకుంట శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థం స్వచ్ఛ కార్యక్రమంలో ఎంపీ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట హిందూ సోదర సోదరీమణులందరికీ పవిత్ర దినం, జీవితంలో ఒక్కసారైనా జరిగే కార్యక్రమంగా భావించి తెలంగాణ ప్రభుత్వం జనవరి 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కరీంనగర్ […]

    Published Date - 11:26 PM, Fri - 19 January 24
  • Bandi Sanjay Shocking Comments On CM KCR

    #Telangana

    Bandi Sanjay: మోడీలేని భారత్ ను ఊహించలేం, తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు మావే: బండి

    Bandi Sanjay: ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనే నినాదంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసినా.. 80 శాతానికి పైగా ప్రజలు మళ్లీ మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోనూ 8 నుంచి 12 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక […]

    Published Date - 03:53 PM, Wed - 3 January 24
  • Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

    #Speed News

    Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది : కిషన్ రెడ్డి

    Kishan Reddy: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ సీట్ల సంఖ్యను రెండంకెలకు చేరుస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని, అయితే రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి రానున్న కాలంలో పార్టీకే ఓటు వేస్తారని స్పష్టం చేశారు. “అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మా అంచనాలకు […]

    Published Date - 06:16 PM, Tue - 26 December 23
  • amit shah

    #Telangana

    Amit Shah: తెలంగాణకు అమిత్ షా.. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం

    Amit Shah: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కార్యచరణ రూపొందిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రంగంలోకి దిగాయి. ఇక బీజేపీ అధిష్టానం లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో పార్లమెంట్‌ ఎన్నికలపై అమిత్‌షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వరకు వెయ్యికి పైగా మంది నేతలు […]

    Published Date - 04:56 PM, Tue - 26 December 23
  • Modi Toopran

    #Telangana

    PM Modi: దక్షిణాదిపై బీజేపీ గురి, తెలంగాణ నుంచి ఎంపీగా మోడీ పోటీ!

    లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

    Published Date - 03:54 PM, Tue - 19 December 23
  • Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

    #Telangana

    Kishan Reddy: తెలంగాణలో ప్రజా తీర్పును గౌరవిస్తాం, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతాం!

    తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.

    Published Date - 03:41 PM, Mon - 4 December 23
  • Kishan Reddy Kcr

    #Telangana

    Kishan Reddy: అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: కిషన్ రెడ్డి

    బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదారాబాద్ పేరు మార్చి భాగ్యనగరం అని పెడతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

    Published Date - 10:49 PM, Mon - 27 November 23
  • September 17

    #Telangana

    Amit Shah: దేశంలోనే అవినీతిలో నెంబర్ వన్ కేసీఆర్: సీఎంపై అమిత్ షా ఫైర్

    బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బిఆర్ఎస్ ప్రభుత్వ "అవినీతి ఒప్పందాలపై" విచారణ జరుపుతుందని అమిత్ షా అన్నారు.

    Published Date - 10:31 AM, Tue - 21 November 23
  • BJP 4th List released

    #Speed News

    TBJP: నేడే బీజేపీ మూడో జాబితా

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది.

    Published Date - 12:40 PM, Thu - 2 November 23
  • Telangana BJP plans intintiki BJP Program 35 lakh families target in one day all BJP Leaders joined

    #Telangana

    TBJP: బీజేపీ బిగ్ స్కెచ్! సీఎం అభ్యర్థిగా బండి సంజయ్!!

    బీసీలకు 35 శాతం టిక్కెట్లు ఇస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు బండి సంజయ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని యోచిస్తోంది.

    Published Date - 01:15 PM, Thu - 19 October 23
  • ← 1 2 3 →

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

Latest News

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd